prajatantra_news

prajatantra_news

కిట్ నాణ్యత విషయంలో రాజీపడొద్దు

– అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్ కు సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.త‌న‌ నివాసంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల విద్యార్థులకు అందించే వస్తువులకు సంబంధించి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పై ఉన్నతాధికారులతో…

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 12 రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు –…

ప్ర‌త్యేక అవ‌స‌రాలున్న పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు మిన‌హాయింపు ఇవ్వాలి

– ఎన్నిక‌ల విధుల‌పై కేంద్ర‌ మంత్రి సంజ‌య్‌కు విన‌తి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12: ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న తల్లిదండ్రులైన ఉపాధ్యాయులకు రానున్న మున్సిపల్ ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ (సెటా) రాష్ట్ర ప్రధానకార్యదర్శి అట్ల శ్రీనివాస్ రెడ్డి…

ఏదులాపురంలో అట్టహాసంగా ముగ్గుల పోటీలు

– పాల్గొన్న‌ 825 మంది ఆడపడుచులు – సృజనాత్మకతకు అద్దం పట్టిన రంగవల్లులు – వృద్ధురాలి ఉత్సాహానికి మంత్రి ఫిదా – ప్రత్యేక నగదు పురస్కారం – బహుమతులంద‌జేసిన మంత్రి పొంగులేటి దంపతులు, ఎంపీ రఘురాం రెడ్డి ఏదులాపురం, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12 : తెలుగు లోగిళ్లలో సంక్రాంతి వెలుగులు ముందే వచ్చాయి. ఏదులాపురం మున్సిపాలిటీ…

‘పోలవరం-నల్లమల సాగర్‌’పై సుప్రీంకోర్టు విచారణ

– విచారణకు హాజరైన మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి – మధ్యవర్తిత్వమే మంచిది – తెలంగాణకు ధ‌ర్మాస‌నం సూచన – కేటాయింపులకు మించి వాడ‌రాదు – మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జనవరి12: పోలవరం – నల్లమల సాగర్‌ ‌లింక్‌ ‌ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు వచ్చింది.. ఈ విచారణకు తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి…

92 కిలోల ఎండు గంజాయి పట్టివేత

– విలువ రూ.46 లక్షలు – ముగ్గురు నిందితుల అరెస్ట్ – రామచంద్రాపురం ఏసిపి శ్రీనివాస్ పటాన్ చెరు, ప్రజాతంత్ర, జనవరి 12: సైబరాబాద్ కమిషనర్ పరిధిలో నమ్మదగిన సమాచారంతో ముత్తంగి రింగ్ రోడ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వాహనంలో గంజాయి పట్టుబడ్డ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్…

భారత్‌ ‌మాకు నిజమైన భాగస్వామి

– నిజమైన స్నేహితుల మధ్య విభేదాలు సహజమే – అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ ‌కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, జ‌న‌వ‌రి 12: భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌మధ్య స్నేహబంధం నిజమైనదని అన్నారు.…

జిల్లాల‌ను ర‌ద్దు చేస్తే ఊరుకోం

– పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప‌క్క‌న పెట్టారు – రైతుల‌కు యూరియా అందించ‌లేని ప్ర‌భుత్వం – కాంగ్రెస్ పాల‌న‌లో ఉన్న ప‌థ‌కాలు పోయాయి – ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌మంటే తిట్ల పురాణ‌మా? – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌హ‌బూబ్ న‌గ‌ర్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12:  కాంగ్రెస్ పార్టీ జిల్లాలను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ…

దివ్యాంగుల‌కు పింఛ‌ను పెంచాలి

– బ్యాక్‌లాగ్ పోస్టులు భ‌ర్తీ చేయాలి – దివ్యాంగుల హ‌క్కుల వేదిక అధ్య‌క్షుడు కొల్లి  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12:  దివ్యాంగుల సహాయ ఉపకరణాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో దివ్యాంగుల ఉద్యోగ, ఉపాది పై మాట్లాడిన సీఎం  ఇతర సమస్యలు దివ్యాంగుల పెన్క్షన్ పెంపు, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ పై స్పందించ‌క‌పోవ‌డం బాధాకరమ‌ని  అఖిల భారత…