prajatantra_news

prajatantra_news

మున్సిపాలిటీల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

– రూ.12.3 కోట్ల పనులకు శంకుస్థాపనలు – దుబ్బాక మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల ప్రారంభం – త్వరలో నూతన పింఛన్లు, రేషన్ కార్డులు – దుబ్బాకకు మరిన్ని నిధులు తీసుకొస్తాం – కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్  సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 13:  రాష్ట్రంలో మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం…

18న మేడారంలో కేబినెట్‌ ‌భేటీ ?

-1 9న మేడారం పనులకు సీఎం ప్రారంభోత్సవాలు – అదే రోజు రాత్రికి దావోస్ ‌ప్ర‌యాణం ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 13: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రాజధాని వెలుపల కేబినెట్‌ ‌భేటీ జరపాలని  నిర్ణయించడం ఇటీవలి కాలంలో ఇదే…

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో తుది ఓట‌ర్ల‌ జాబితా ప్రకటన

– మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు – 26,80,014 మంది మహిళా ఓటర్లదే అగ్రస్థానం – నిజామాబాద్‌ ‌కార్పొరేషన్‌లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి 13:  రాష్ట్రంలో త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది…

యాదాద్రిలో వైభ‌వంగా నీరాట్టోత్స‌వాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 13: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కొనసాగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు గోదా అమ్మవారి నీరాట్టోత్సవలు ఆల‌యంలో  అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఆలయ అర్చకులు గోదా అమ్మవారికి పంచామృతాలతో నవ కలశ సన్నపనం నిర్వహించారు తదుపరి లక్ష్మి…

రేవంత్ వి డైవ‌ర్ష‌న్ రాజ‌కీయాలు

– వార్త ప్ర‌సారం చేసిన ఛాన‌ల్‌పై చ‌ర్య‌లేవీ? – కేవ‌లం ఉటంకించిన ఛాన‌ళ్ల‌పై చ‌ర్య‌లా? – మీడియా సంస్థ‌ల‌పై దాడులు ఆపాలి – డిజిట‌ల్ మీడియా సంస్థ‌లను వేధించ‌డ‌మే ‘సిట్’ ల‌క్ష్యం – కేటీఆర్ ఆగ్ర‌హం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 13: పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి రేవంత్ ప్రభుత్వం తరచూ డైవర్షన్…

చైనా మాంజా విక్రయాలపై నివేదిక ఇవ్వండి

– హైదరాబాద్‌ ‌సీపీ ని ఆదేశించిన మానవ హక్కుల కమిషన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 13: చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ‌సీరియస్‌ అయింది. దీనిపై ఫిబ్రవరి 26లోగా పూర్తి నివేదిక సమర్పించాలని హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ను ఆదేశించింది. బ్యాన్‌ ‌చేసిన చైనా మాంజా వాడకం వల్ల జరుగుతున్న గాయాలు,…

‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్‌ యాప్‌ను ప్రారంభించిన డీజీపీ

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జనవరి 13: రక్తం అవసరమైన వారికి తక్షణమే దాతలను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో రూపొందించిన ‘కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్’ వెబ్‌ అప్లికేషన్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు.రక్తదాతలు –పేషెంట్ల మధ్య వేగంగా సమాచారం అందేలా ఈ వెబ్‌ యాప్‌ను రూపొందించారు. రక్తం అవసరమైన సమయంలో దాతను…

రేవంత్‌పై చేసిన‌ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా

– ఆవేశంతో చేశాను తప్ప వేరే ఉద్దేశం లేదు – సికింద్రాబాద్‌పై రాజీ లేని పోరాటం చేస్తాం – 17న శాంతి ర్యాలీ చేపడున్నట్లు ప్రకటన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 13: ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని ఉద్దేశించి తాను చేసిన‌ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌స్పందించారు. మంగళవారం ఆయ‌న‌…

కామంతో యువతిపై టీనేజర్‌ ‌దాడి

– తిరస్కరించడంతో చంపేసి ఇంటికి నిప్పు – బెంగళూరులో దారుణ ఘటన బెంగళూరు, జనవరి 13: బెంగళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. పక్కింటి అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డ ఇంటర్‌ ‌విద్యార్థి.. ఆమె తిరస్కరించడంతో కత్తితో పొడిచి చంపాడు. అంతేగాక ఇంటిని తగులబెట్టాడు. అంతా అగ్నిప్రమాదమని భావించినా పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. చిరుప్రాయంలోనే…

అప్పులపై భార్యాభర్తల మధ్య గొడవలు

– ఉరేసుకుని భార్య ఆత్మహత్య జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 13: కోరుట్ల పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. అప్పు చెల్లింపు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగగా, రమ్య సుధ (36) అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆదర్శ‌నగర్‌ ‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలో బట్టల వ్యాపారం నిర్వహిస్తున్న భర్త శ్రీధర్‌ ‌భార్య రమ్యసుధ వరంగల్‌ ‌జిల్లా రాయపర్తి…