prajatantra_news

prajatantra_news

ఏపీలో పలు ప్రాంతాల్లో కోడి పందేలు

– భారీగా తరలిచ్చిన తెలుగు రాష్ట్రాల వీక్షకులు – ఎల్‌ఈడి స్క్రీన్‌లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు – ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర నేతల రాకతో హడావుడి విజయవాడ, జనవరి 14: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కొనసాగుతోంది. వేడుకల్లో భాగంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా మొదలయ్యాయి. బరుల వద్ద పందెం రాయుళ్లు, వీక్షకులతో…

జిల్లాలను మారిస్తే తీవ్ర పరిణామాలు

– మాజీ స్పీకర్‌ ‌మధుసూధనాచారి హెచ్చరిక హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 14: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పాలన ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన కొనసాగిస్తుందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. బుధవారం హనుమకొండలోని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ఆనవాళ్లు…

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ

– సుకుమా జిల్లా ఎస్పీ ఎదుట 29మంది లొంగుబాటు భద్రాచలం,ప్రజాతంత్ర,జనవరి 14 : ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ‌ఆ రాష్ట్రంలోని సుకుమా జిల్లాతో ఎస్పీ కిరణ్‌చౌహాన్‌ ఎదుట వివిధ క్యాడర్‌లో ఉన్న 29 మంది మావోయిస్టులు బుధవారం లొంగిపోయారు. వారికి రూ.2లక్షల చొప్పున రివార్డు అందచేసారు. ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో…

అర్థరాత్రి జర్నలిస్టుల అరెస్ట్ ‌దారుణం

– రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపిస్తున్న కాంగ్రెస్‌ ‌పాలన – బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 14:సంక్రాంతి పండుగవేళ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ఖండించారు.  కాంగ్రెస్‌ ‌పాలన అనుక్షణం ఎమర్జెన్సీని గుర్తుచేస్తోందని విమర్శించారు. డీజీపీ జర్నలిస్టులను నేరస్తులా ట్రీట్‌ ‌చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మీరు ముందుగా…

యాదాద్రీశుడికి లక్ష పుష్పార్చన

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 14: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం లక్ష పుష్పార్చన నిర్వహించారు. బుధవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్సవమూర్తులను నిత్య పూజల అనంతరం ఆలయ అర్చకులు ముఖ మండపంలో పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో, వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం రంగురంగుల పూలతో స్వామి…

బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి

– ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయానికి మంత్రి సురేఖ హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 14 : భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో దేవాదాయ, ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజుతో…

జర్నలిస్టుల అరెస్టు అనైతికం

– ప్రభుత్వ తీరుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 14: ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభమైన జర్నలిజం పట్ల, జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనైతికమని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఓ న్యూస్‌ రిపోర్ట్‌ విషయంలో తలెత్తిన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8…

స్వామివారిని దర్శించుకున్న నారాయణ తీర్థ స్వామి

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 14: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని బుధవారం గంగోత్రి కాళికా పీఠం శ్రీ శ్రీ నారాయణ తీర్థ స్వామి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చ‌కులు పూర్ణకుంభ స్వాగతం ప‌లికారు.  అనంతరం ఆయ‌న‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట స్వామీజీ పరివారం స్వామీజీ…

చట్టప్రకారం విలేక‌రుల‌ అరెస్ట్

 ‌- విచారణకు రమ్మంటే రాత్రి కే ఫ్లైట్‌ ‌టిక్కెట్‌ ‌బుక్‌ ‌చేసుకుని పరారీ – అందుకే ఇద్దరిని అరెస్ట్ ‌చేశాం.. వివరాలు త్వరలో వెల్లడిస్తాం – మీడియాతో నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి14: ఒక మహిళా ఐఏఎస్‌ అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హైదరాబాద్‌ ‌సీపీ…

తుది దశకు మహా జాతర ఏర్పాట్లు

– భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు – విధుల్లో 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది – భక్తుల రద్దీ నియంత్రణుకు 8 పరిపాలనా జోన్లు, 42 సెక్టర్లుగా విభజన – క్షేత్రస్థాయిలో ఉండి సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్న మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత, జనవరి 14 :మేడారం సమ్మక్క-సారలమ్మ మహా…