prajatantra_news

prajatantra_news

తెలంగాణలో తొలిసారిగా హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌

– పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రారంభించిన మంత్రి జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16: తెలంగాణలో తొలిసారి సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఈ షో జరగనుంది. పర్యాటక, సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ షోను ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల…

నోట్ల కట్టల కేసులో జస్టిస్‌ వర్మకు చుక్కెదురు

– దర్యాప్తు చట్టబద్దతపై సవాల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు న్యూదిల్లీ, జనవరి 16: నోట్ల కట్టల కేసులో న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌వర్మకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తనను తొలగించాలని కోరుతూ వచ్చిన తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఆమోదించడంతోపాటు తనపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానల్‌ చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.…

కన్యాకుమారిలో రోడ్డు ప్రమాదం

– లక్సెట్టిపేటకు చెందిన దంపతుల దుర్మరణం మంచిర్యాల, జనవరి 16: తమిళనాడులోని కన్యాకుమారి సవిూపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన దంపతులు మరణించారు. అయ్యప్ప మాల ధరించిన వారు శబరిమలకు వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన పాలకుర్తి సత్యనారాయణ (63), రమాదేవి (59) జనరల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నారు. ఇటీవల…

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

ముంబై, జనవరి 16: కొద్ది రోజులుగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. బంగారం కొనాలనుకునే పేద, మధ్య తరగతి వారికి ఊరట మాత్రం కలగడం లేదు. పది గ్రాముల 24, 22, 18 క్యారెట్ల బంగారంపై వరుసగా రూ.220, రూ.200, రూ.170లు తగ్గింది. ప్రస్తుతం దేశీ మార్కెట్‌లలో పది గ్రాముల…

సీఎం రేవంత్‌ రెడ్డి ఆదిలాబాద్‌ పర్యటన

– మాజీ మంత్రి జోగు రామన్న హౌస్‌ అరెస్ట్‌ ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్నను శుక్రవారం హౌస్‌ అరెస్టు చేశారు. ఆయనతో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను హౌస్‌ అరెస్టు…

పాక్‌ మళ్లీ కవ్వింపు చర్యలు

– సరిహద్దుల్లో డ్రోన్లతో దాడికి యత్నం న్యూదిల్లీ, జనవరి 16: స్నేహం కొనసాగిస్తాం అంటూనే పాకిస్థాన్‌ మరోవైపు భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి గురువారం రాత్రి రెండు పాక్‌ డ్రోన్లు సంచరించినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. డ్రోన్ల కదలికలు చూసిన వెంటనే భారత సైన్యం స్పందించి…

నోబెల్‌ బహుమతిని ట్రంప్‌కు అంజేసిన మచాడో

వాషింగ్టన్‌, జనవరి 16: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను వెనుజువెలా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో వైట్‌హౌజ్‌లో కలిశారు. ఈ సందర్భంగా తన నోబెల్‌ శాంతి బహుమతి పురస్కారాన్ని ట్రంప్‌కు అందజేశారు. సమావేశం అనంతరం ఈ విషయాన్ని మచాడో స్వయంగా విూడియాకు వెల్లడిరచారు. ఈ సందర్భంగా మచాడో మాట్లాడుతూ ’చరిత్రలో 200 ఏళ్ల తర్వాత…

18‌న ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటన

– సీపీఐ మహాసభలకు హాజరు ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 14: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.  ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న సీపీఐ జాతీయ మహసభల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. అదేరోజు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో రూ.25 కోట్లతో నూతనంగా నిర్మించిన మద్దులపల్లి మార్కెట్‌ ‌యార్డ్, ‌రూ.25 కోట్లతో నిర్మించిన నర్సింగ్‌…

సోషల్ మీడియాలో శృతిమించితే కఠిన చర్యలు

– డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటన హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 14: సోషల్ మీడియా వేదికగా సాగుతున్న వ్యక్తిత్వ హననం, అసభ్యకర పోస్టులపై డీజీపీ శివధర్ రెడ్డి బుధవారం కీలక ప్రకటన చేశారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లడం, కుటుంబ సభ్యులను కించపరచడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. డీజీపీగా బాధ్యతలు…

మర్రి చెట్టుకు చేరుకున్న గంగాజలం

– ఇంద్రాదేవికి మెస్రం వంశీయుల పూజలు అదిలాబాద్. జనవరి 14: అదిలాబాద్ జిల్లా ఇందవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరలో భాగంగా ఇంద్రాదేవికి మెస్రం వంశీయులు పూజలు నిర్వహించారు. మహాపూజకు అవసరమైన పవిత్ర గంగాజలాన్ని జన్నారం మండలంలోని హస్తిన మడుగు నుంచి తెస్తున్నమెస్రం వంశీయులు బుధవారం ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు. సంప్రదాయ వాయిద్యా మధ్య…