prajatantra_news

prajatantra_news

పోరాటాల గ‌డ్డ‌లో అనుకున్న అభివృద్ధి లేదు

– ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి నిధులు – నీటి ప్రాజెక్టుల పూర్తికి కృషి – బాస‌ర ఐఐఐటీలో యూనివ‌ర్సిటీ ఏర్పాటు – జిల్లా రైతుల‌ కోసం తుమ్మిడిహ‌ట్టి ప్రాజెక్టు – జిల్లాకు ఎయిర్‌పోర్టు, పారిశ్రామిక‌వాడ‌ – నిర్మ‌ల్ బ‌హిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నిర్మ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16:  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే త‌న‌కు…

జైపాల్‌రెడ్డికి ఘన నివాళులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16: దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌ రెడ్డి 84వ జయంతి సందర్భంగా నెక్లెస్‌ రోడ్డులోని ఆయన సమాధి స్ఫూర్తి స్థల్‌ వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం పుష్ప గుచ్ఛాలుంచి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం…

వైభవంగా కొత్తకొండ వీరభద్రస్వామి ఉత్సవాలు

– స్వామిని దర్శించుకున్న మంత్రులు సురేఖ, పొన్నం – బండ్లు కట్టి భారీగా తరలివచ్చిన భక్తజనం హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 16: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతు న్నాయి. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురు, శుక్రవారాల్లో లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కోనేరులో…

అసెంబ్లీ స్పీకర్‌కు మరో రెండు వారాల గడువు

– ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంలో విచారణ, వాయిదా న్యూదిల్లీ, జనవరి 16 (ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ చేపట్టిన పక్రియపై రెండు వారాల తరువాత అఫిడవిట్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే నాలుగు…

కారులోకి దూసుకొచ్చిన జంతువు

– తల్లి ఒడిలో నిద్రిస్తున్న నాలుగేళ్ల చిన్నారి మృతి భోపాల్‌, జనవరి16 : మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం కారులో వెళ్తుండగా అడవి జంతువు ఉన్నట్టుండి కారులోకి దూసుకురావడంతో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుణ ప్రాంతానికి చెందిన సోను జాట్‌…

చోక్సీ, నీరవ్‌ మోదీ కేసులో ఈడీ దర్యాప్తు

– చోక్సీ తనయుడు రోహన్‌కు కూడా సంబధం – దిల్లీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు వివరాలు న్యూదిల్లీ, జనవరి 16: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ.వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరస్తుడు మెహుల్‌ చోక్సీ కేసుపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా కొనసాగుతోన్న దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు తాజాగా కీలక విషయం…

బీజేపీ అధ్యక్ష ఎన్నికకకు రంగం సిద్దం

– 19న నామినేషన్లు.. అవసరమైతే 20న ఎన్నిక న్యూదిల్లీ, జనవరి 16: బీజేపీ కొత్త సారథి ఎన్నికకు సమయం ఆసన్నం అయింది. పార్టీ నూతన అధ్యక్షుడి కోసం ఎన్నిక తేదీని బీజేపీ శుక్రవారం ప్రకటించింది. ఈ పదవికి ఈనెల 19న నామినేషన్లు దాఖలు కానున్నట్లు తెలిపింది. ఆ మరుసటి రోజు 20వ తేదీ కొత్త అధ్యక్షుడి…

చట్టవిరుద్దంగా వాకీటాకీల విక్రయం

– అమెజాన్‌, ప్లిప్‌కార్ట్‌, విూషో సహా పలు సంస్థలకు షాక్‌ – ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లపై రూ.44లక్షల వరకు జరిమానా న్యూదిల్లీ, జనవరి 16: చట్టవిరుద్ధంగా వాకీ టాకీలను విక్రయిస్తున్న పలు ఈ`కామర్స్‌ సంస్థలపై కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) సుమోటోగా చర్యలు చేపట్టింది. అమెజాన్‌, ప్లిప్‌కార్ట్‌, విూషో సహా పలు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లపై…

వరంగల్‌ ఆకాశవాణి క్వార్టర్స్‌లో వెల్‌నెస్‌ సెంటర్‌

– కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు – ఫలించిన ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య కృషి వరంగల్‌, ప్రజాతంత్ర, జనవరి 16: వరంగల్‌ నగర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య నిరంతర కృషికి కీలక విజయం లభించింది. వరంగల్‌ జిల్లాలో వెల్నెస్‌ సెంటర్‌ ఏర్పాటుకు అనువైన…

ముగుస్తున్న సంక్రాంతి సెలవులు

– తిరుగు పయనంలో ట్రాఫిక్‌ జామ్‌ లేకుండా వాహనాల మళ్లింపు – నల్గొండ పోలీసుల ముందస్తు చర్యలు నల్లగొండ, ప్రజాతంత్ర, జనవరి16: సంక్రాంతి సంబురాల ముగింపుతో పల్లెలకు వెళ్లిన వారు నగరానికి చేరే సమయం ఆసన్నమైంది. శని, ఆదివారాల్లో నగరాలకు బయలుదేరనున్నారు. ఈ క్రమంలో రోడ్లు జామ్‌ కాకుండా, ట్రాఫిక్‌ చిక్కులు ఏర్పడకుండా పోలీసులు చర్యలు…