prajatantra_news

prajatantra_news

మేడారంలో ముందే మొదలైన సందడి

– పది రోజుల ముందే పోటెత్తిన భక్తులు – జనసంద్రంగా పరిసరాలు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ – జంపన్న వాగులో పుణ్య స్నానాలు – గద్దెల వద్ద భక్తుల కోలాహలం ఏటూరునాగారం, ప్రజాతంత్ర, జనవరి 16: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క- సారలమ్మ మహాజాతరకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో…

కేసీఆర్ ప్రాజెక్టుల‌కు స్టిక్క‌ర్లు వేసుకుంటున్న సీఎం

– రెండేళ్ల పాల‌న‌లో ఏం చేశారు? – కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టుల‌కు రిబ్బ‌న్ క‌టింగ్ త‌ప్ప‌ – క్రెడిట్ కొట్టేయ‌డంపై వున్న శ్ర‌ద్ధ భూసేక‌ర‌ణ‌ మీద లేదు – ప్ర‌జ‌ల మ‌నోఫ‌ల‌కాల‌పై ముద్ర వేయాలి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16:  తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్…

20న దావోస్‌లో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

– టీఏఐహెచ్‌ ప్రారంభంతో ఆర్థిక ప్రగతి వేగవంతం – టాప్ 20 ఇన్నోవేషన్ హబ్‌ల‌లో రాష్ట్రాన్ని చేర్చ‌డ‌మే ల‌క్ష్యం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16: ఐటీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే ఒక కొత్త సంస్థను తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టే…

ఇద్ద‌రు మావోయిస్టుల లొంగుబాటు

ఏటూరునాగారం, ప్రజాతంత్ర, జనవరి 16:‌ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు స్థానిక ఏఎస్పి మనన్ బట్ ముందు శుక్రవారం లొంగిపోయారు. ఏఎస్పీ మాట్లాడుతూ ములుగు జిల్లా పోలీసులు, సిఆర్పీఎఫ్‌ అధికారులు, ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన “పోరు కన్నా ఊరు మిన్న – మన ఊరికి తిరిగి రండి” అనే అవగాహన…

వేములవాడ అభివృద్దికి శ్రీకారం

– నిధులు కేటాయించి పనులు ప్రారంభం – విప్‌ ఆది శ్రీనివాస్‌తో కలిసి రాజన్న ఆలయం సందర్శన – వేములవాడను విస్మరించిన గత ప్రభుత్వం – మంత్రి సీతక్క వేములవాడ, ప్రజాతంత్ర, జనవరి 16: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాజన్న అనుబంధ…

మెట్రో రెండో దశకు కేంద్రం సుముఖం

– ఎల్ అండ్ టీ నుంచి టేకోవర్ లావాదేవీలు పూర్తి చేయండి – రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఇద్దరేసి సభ్యులతో కమిటీ – సీఎం రేవంత్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16: హైదరాబాద్ మెట్రో రెండో దశ కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్…

విద్యార్థుల త్యాగాల‌తోనే తెలంగాణ‌

– యువ‌త గురించి గ‌త ప్ర‌భుత్వం ఆలోచించ‌లేదు – 14 ఏళ్ల‌పాటు గ్రూప్‌-1 నియామ‌కాలు లేవు – 731 ఉద్యోగాల‌కు 5ల‌క్ష‌ల‌మంది ద‌ర‌ఖాస్తులు – చిత్త‌శుద్ధి వున్న‌వాళ్ల‌నే టీజీపీఎస్సీలో నియ‌మించాం – నాణ్య‌మైన విద్య‌పై దృష్టి – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి – 1370 మందికి నియామ‌క‌ప‌త్రాలు అంద‌జేత‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16: పుట్టిన…

సంక్రాంతివేళ దొంగల హల్‌చల్‌

– చెంగిచెర్లలో పలు ఇళ్లల్లో భారీ చోరీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16: హైదరాబాద్‌ నగర శివారులోని మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దొంగల ముఠా హల్‌చల్‌ చేసింది. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో దొంగల ముఠా కత్తులు, ఇతర ఆయుధాలతో చెంగిచెర్ల కాలనీలో సంచరించింది. ముందుగానే రెక్కీ నిర్వహించుకుని కారులో వచ్చిన ఈ ముఠా…

సంక్రాంతి సంబురాల్లో హరీష్ రావు

– పట్నంలో పతంగులు ఎగుర‌వేస్తూ సంద‌డి – చైనా మాంజా వద్దంటూ సూచన – యువత ఆటల్లో రాణించాలి – రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలి – మాజీ మంత్రి ఆకాంక్ష‌ సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 16: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సిద్దిపేట పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన సంబురాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు…

రిజిస్ట్రేషన్‌లలో మాయాజాలం

– రూ.3.90 కోట్ల మేర‌ ప్రభుత్వ అదాయానికి గండి – 15మంది నిందితుల అరెస్ట్‌ హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 16 : ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన 15మంది నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రాష్ట్రంలో సంచలం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో కుంభకోణంలో ప్రభుత్వ…