prajatantra_news

prajatantra_news

ఉన్నావ్ దోషి కుల్దీప్ సింగ్‌కు చుక్కెదురు

– పిటిషన్ తోసిపుచ్చిన దిల్లీ కోర్టు న్యూదిల్లీ, జనవరి 19: ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులో దోషిగా తేలి 10 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న బీజేపీ బహిష్కృత‌ నేత కుల్దీప్ సింగ్ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో పదేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ దాఖలు చేసిన ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం…

అనుమానంతో భార్య గొంతు కోసి చంపిన భర్త

– అడ్డు వచ్చిన కూతురు తలపై రోకలితో దాడి – ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయ‌త్నం – భార్య మృతి, భర్త, కూతురు పరిస్థితి విషమం సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 19: సిద్దిపేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో కత్తితో గొంతు కోసి హత్యాయత్నం చేస్తుండగా అడ్డువచ్చిన కూతురును సైతం రోకలితో తలపై…

సోలార్ మోడల్ విలేజ్ విప్లవాత్మక కార్యక్రమం

– ప్రతి ఇల్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావాలి – 81 గ్రామాల్లో రూ.1,380 కోట్లతో ఉచిత సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు – ప్రతి ఇంటికి సంవత్సరానికి రూ.14వేల ఆదాయం – రావినూతలలో సోలార్ మోడల్ విలేజ్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి బోనకల్లు, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 19ః ప్రతీ ఇల్లు, వ్యవసాయ…

రాజీవ్ స్వగృహ ఓపెన్ ఫ్లాట్లకు వేలం

– తొర్రూర్, బహదూర్‌పల్లి, కుర్మల్‌గుడల్లోని 137 ప్లాట్లకు.. – మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ – ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం ప్రక్రియ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: నగరంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న 137 ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయించింది.…

రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం

– మహిళా సంఘాలకు రూ.5వేల కోట్ల వడ్డీ లేని రుణాలు – రైతులు, పేదల కోసం రూ.1,21,874 కోట్లు ఖర్చు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మధిర, ప్రజాతంత్ర, జనవరి 19: మహిళలను మహరాణులుగా తీర్చిదిద్దేందుకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లోని మహిళా సంఘాల సభ్యులకు రూ.5,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్టు…

మహా పూజతో నాగోబా జాతర ప్రారంభం

– వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీలు – ఎంపీ నగేశ్ పూజలు ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి మహాపూజతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంప్రదాయ రీతిలో సన్నాయి మోతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య మెస్రం వంశీయులు నాగోబాను గంగా జలంతో అభిషేకిస్తూ…

స్పీకర్‌పై బీజేపీ కోర్టు ధిక్కరణ కేసు

– నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు హైదరాబాద్, జనవరి 19 (ఆర్‌ఎన్‌ఎ): కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేయడంతో సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. అయితే…

మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ ఇన్‌చార్జిలు

– ఆదిలాబాద్‌కు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్‌కు ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్నిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు ఇన్‌చార్జిలుగా మంత్రులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ నియోజకవర్గం వారీగా ఆయా మంత్రులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. 15 నియోజకవర్గాలకుగాను 15మంది మంత్రులు ఇన్‌చార్జిలుగా…

కమీషన్లు, అయిన వారి కోసమే ‘సైట్ విజిట్’

– నైనీ ఒక్కటే కాదు.. అన్ని టెండర్లు రద్దు చేయాలి – బీజేపీ-రేవంత్ మధ్య చీకటి బంధం ఉంది.. – దమ్ముంటే స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి – మంత్రుల మధ్య కమీషన్ల పంచాయితీ నడుస్తోంది – ఇందులో బలిపశువులు ఐఏఎస్‌లు, జర్నలిస్టులు – మాజీ మంత్రి, బీఆరఎస్ నేత హరీష్‌రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర,…

సమ్మక్క-సారలమ్మ దేవాలయం పున:ప్రారంభం

-మొక్కులు తీర్చుకున్న సీఎం రేవంత్ – హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు తాడ్వాయి, ప్రజాతంత్ర, జనవరి 19: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్న మేడారం సమ్మక్క- సారలమ్మ ఆల యాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమ వారం పున: ప్రారంభించారు. దేవతలకు పట్టువస్త్రాలు, పూలు,…