prajatantra_news

prajatantra_news

మేడారం జాతరలో హైటెక్ నిఘా

– తప్పిపోతే క్షణాల్లో గుర్తించే సాంకేతికత – తొలిసారి టీజీ క్వెస్ట్ డ్రోన్ వ్యవస్థ – వృద్ధులు, పిల్లల కోసం జియో ట్యాగ్ టెక్నాలజీ – శబరిమల తరహాలో అమలు – 30 చదరపు కిలోమీటర్ల మేర డేగ కన్ను – అప్రమత్తంగా 13 వేల మంది పోలీసులు ములుగు, ప్రజాతంత్ర, జనపరి 19: కోట్లాది…

గ్రామాల్లో ఆరోగ్య విప్లవం రావాలి

– ప్రతి ఊరికో నర్సు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి దామోదర్ రాజనర్సింహ – నాగ‌ర్ క‌ర్నూల్‌ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నాగ‌ర్ క‌ర్నూల్‌, ప్రజాతంత్ర, జనవరి 19 : సమాజంలో మార్పుకు చదువే నాంది పలు కుతుంది. విద్య ద్వారానే అవగాహన పెరిగి సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది అని వైద్య,…

మంత్రి వివేక్ని అడ్డుకున్న భూ నిర్వాసితులు

మంచిర్యాల, ప్రజాతంత్ర, జనవరి19: జిల్లా లోని చెన్నూరు పట్టణంలో మంత్రి వివేక్ ను, అధికారులను భూ నిర్వాసితులు నిలదీశారు. నూతన ఏటీసీ అడ్వాన్స్ టైనింగ్ సెంటర్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన భూనిర్వాసితులు మాట్లాడుతూ ఏటీసీ భవన నిర్మిస్తున్న ప్రాంత భూములు తమవని తమకు కనీస సమాచారం లేకుండా భూములను…

సిరిసిల్ల పవర్ లూమ్‌పై కేంద్రం వివక్ష

– పదేళ్లుగా కోరుతున్నా పట్టించుకోని కేంద్రం – 8 మంది ఎంపిలు ఉన్నా అన్యాయమే – కేంద్ర మంత్రులకు అనేక లేఖలు రాసినా శూన్యం – మరోమారు కేంద్ర మంత్రి గిరిరాజ్కు కేటీఆర్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న…

ఇండస్ట్రియల్ పార్కులో మహిళలకు బ్లాకులు

– మహిళా సంఘాలతో సోలార్ విద్యుదుత్పత్తి.. దేశానికే దశ దిశ – ఇందిరా మహిళా డెయిరీలో సభ్యులే వాటాదారులు – మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీలో డిప్యూటీ సీఎం భట్టి మధిర, ప్రజాతంత్ర, జనవరి 19: అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపడమే ప్రభుత్వ లక్ష్యమని, పేద, మధ్యతరగతి మహిళల కోసం ఎంతటి ఆర్థిక భారాన్నైనా మోసేందుకు…

టీఎల్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఫిజిక్స్ అరుణ్ పుస్తకావిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: నాగర్ కర్నూలుకి చెందిన టీఎల్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రైవేట్ టీచింగ్ ఫ్యాకల్టీ, కవి, రచయిత ఫిజిక్స్ అరుణ్ కుమార్ రచించిన శూన్యం-కవిత్వం, బిగ్ బ్యాంగ్ వ్యాసాల సంపుటిని బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ బీ-స్మార్ట్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి శేఖర్ రెడ్డి, టీఎలఎఫ్ చైర్మన్ డాక్టర్ కత్తి…

రచయిత శ్రీపాదకు వివేకానంద స్ఫూర్తి రత్న పురస్కారం

రాజమహేంద్రవరం, జ‌న‌వ‌రి 19:  జనవరి 26 రిపబ్లిక్ డేను పురస్కరించుకుని హైదరాబాద్ లోని ప్రముఖ సాంస్కృతిక సంస్థలు వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్వ, సుంధర విజ్ఞాన వికాస మండలి సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రంగాలలోని ప్రతిభావంతులకు స్ఫూర్తి రత్న పురస్కారాలను ప్రకటించారు. సాహిత్య రంగానికి రాజమండ్రి నగరానికి చెందిన ఔత్సహిక రచయిత శ్రీపాద శ్రీనివాసుకు ప్రతిష్టాత్మక వివేకానంద…

సి-మిత్రకు భారీ స్పందన

– న్యాయం కోసం ఫిర్యాదుల వెల్లువ – పది రోజుల్లో వేయి ఫిర్యాదులు – రోజుకు సగటున వందమందితో వర్చువల్‌గా సంభాష‌ణ‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: సైబర్ నేరాల బాధితులకు భరోసా కల్పించే దిశగా హైదరాబాద్ పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి…

ఐజీపీ (పి&ఎల్)గా గజరావు బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 19:  డిజిపి కార్యాలయంలో ఐజిపి (పి&ఎల్)గా డాక్టర్ గజరావు భూపాల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఐజిపి పోలీస్ వెల్ఫేర్, స్పోర్ట్స్ విభాగాల పూర్తి అదనపు బాధ్యతలను కూడా ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గజరావు భూపాల్ 2008 బ్యాచ్‌కు చెందినవారు. గ‌తంలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. తన 18…

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ దాసోజు

– సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి19: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన ప్రసంగాలు సాగుతున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నోటికి హద్దులు లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్…