prajatantra_news

prajatantra_news

రిటైర్డ్ ఉద్యోగులంటే రేవంత్‌కు చిన్న‌చూపు

– ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాలు క‌ల్పించ‌క‌పోవ‌డం దుర్మార్గం – హ‌క్కుల‌ కోసం వేడుకోవాల్సిన దుస్థితి నెల‌కొంది –  ప్ర‌భుత్వంపై హ‌రీష్‌రావు విమ‌ర్శ‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు అంత చిన్న చూపు అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు.…

తెలంగాణాకు ఐకాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం

– అభివృద్ధికి రూ.1000 కోట్లతో రూట్ మ్యాప్ – అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్రానికి ప్రత్యేక ఐకాన్‌గా నిలిచిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి విశ్వవిద్యాలయం…

మహిళ జన్ సున్వాయ్ ద్వారా సమస్యల పరిష్కారం

– దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో విచారణకు నిర్ణయం – పరిష్కార లక్ష్యం 15 వేల నుండి 20 వేల కేసులు – జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ మేడ్చల్, ప్రజాతంత్ర, మార్చి 12 : మహిళ జన్ సున్వాయ్ ద్వారా మహిళల సమస్యలను పరిష్కరించడానికి జాతీయ మహిళా కమిషన్ మీ చెంతకే వచ్చిందని…

ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లోకి రూ.374 కోట్లు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద ఎస్సీ విద్యార్థులకు బోధనా రుసుములు (ట్యూషన్ ఫీజు), నిర్వహణ చార్జీలను ఈ సంవత్సరంలో ఇప్పటికి రూ.374.00 కోట్లు, రాష్ట్రంలోని వివిధ కళాశాలలకు చెందిన 83,239 మంది ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.173.00 కోట్లు…

హాస్టళ్లపై యుద్ధం ప్ర‌భావం

‌- గ్యాస్‌ ‌సరఫరా లేక‌ త‌గ్గిన ఫుడ్ ఐట‌మ్స్‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 11:  మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ధ ప్రభావం హైదరాబాద్‌లోని హాస్టల్స్‌పై పడింది. ఇరాన్‌- ఇ‌జ్రాయెల్‌ ఉ‌ద్రిక్తతల మధ్య గ్యాస్‌ ‌సంక్షోభం వాటిల్లిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుత హాస్టల్స్‌కు గ్యాస్‌ ‌సరఫరా తగ్గింది. ఐటీ కారిడార్‌లో గ్యాస్‌ ‌సరఫరా తగ్గడంతో ఫుడ్‌ ఐటమ్స్…

విపక్ష నేతను మాట్లాడకుండా అడ్డుకున్నారు

– ఓం‌బిర్లాపై అవిశ్వాసంపై చర్చ.. రాహుల్ ఆరోప‌ణ‌ – స్పీకర్‌ను అవమానించినా భరించారన్న రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ‌న్యూదిల్లీ, మార్చి 11: పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత మాట్లాడకుండా స్పీకర్‌ ఓం ‌బిర్లా అనేక సార్లు అడ్డుకున్నారని కాంగ్రెస్‌ అ‌గ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు. స్పీకర్‌ ఓం ‌బిర్లాపై అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా…

విరిగిన విమాన ల్యాండింగ్‌ ‌గేర్‌

-‌ రన్‌వేపై థాయ్‌ విమానానికి తప్పిన ముప్పు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 11: తాజాగా హైదరాబాద్‌ ‌నుంచి బయలుదేరిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ ‌నుంచి థాయిలాండ్‌ ‌బయల్దేరిన ఎయిరిండియా విమానానికి (బోయింగ్‌ 737) ‌ప్రమాదం తప్పింది. బుధవారం ఫుకెట్‌ ఎయిర్‌ ‌ఫోర్టులో ల్యాండ్‌ అయిన వెంటనే నోస్‌ ‌వీల్‌ (‌ఫ్రంట్‌ ‌ల్యాండింగ్‌ ‌గేర్‌)…

ఎల్‌బీ స్టేడియంలో 15న రంజాన్‌ ఇఫ్తార్‌ ‌విందు

– దావత్‌-ఎ-ఇఫ్తార్‌ ఏర్పాట్లపై సమన్వయ సమావేశం – మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి  అజారుద్దీన్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి11: రంజాన్‌ ఇఫ్తార్‌ ఏర్పాట్లను వేగవంతంగా చేపట్టి నిర్దేశించిన సమయానికి అందించాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్‌ అజారుద్దీన్‌ అధికారులను ఆదేశించారు. రంజాన్‌ ‌పండుగను పురస్కరించుకుని ఈ నెల 15న ఎల్‌బీ స్టేడియంలో దావత్‌-ఎ-ఇఫ్తార్‌ ‌కార్యక్రమం ఏర్పాట్లపై ప్రభుత్వ…

ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యం

– ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కొత్తగూడెం, ప్రజాతంత్ర, మార్చి 11: ప్రతి ఎకరాకు నీరు అందించడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బూర్గంపహాడ్‌ ‌మండల పరిధి నకిరిపేట పరిధిలోని దోమలవాగుకు సీతారామ ప్రాజెక్టు నీటిని ప్రత్యేక పూజలు నిర్వహించి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నకిరిపేట పరిధిలోని దోమలవాగు…

విధి నిర్వహణలో నిర్లక్ష్యం

-ఇద్దరు పంచాయతీ కార్యదర్శల సస్పెన్షన్‌ ‌రంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 11: రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అమలులో అలసత్వం వహించిన అధికారులపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్‌ ‌నారాయణ రెడ్డి సంబంధిత సిబ్బందిపై…