prajatantra_news

prajatantra_news

మేడారం తల్లులను దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి

– ప్రత్యేక పూజలు, నిలువెత్తు బంగారం సమర్పణ మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిలువెత్తు బంగారాన్ని సమర్పింకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతరకు ప్రభుత్వం…

అదృష్టంతోనే విజయం వరించదు

– కృషి, లక్ష్యం ఉంటేనే సాధ్యం – గ్లోబల్ మ్యాప్‌లో తెలంగాణ అగ్రస్థానమే లక్ష్యం – హార్వర్డ్‌లో భారతీయ విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: విజయం అనేది అదృ ష్టం వల్ల రాదని.. నిరంతర కృ షి, లక్ష్యం పట్ల స్పష్టత ఉంటేనే సాధ్యమని తన విజయ మంత్రాన్ని సిఎం…

పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివృద్ధి

– స్పష్టమైన లక్ష్యంతో శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తున్నాం – నివాస ప్రాంతాల్లోని పరిశ్రమలతో భద్రత, ఆరోగ్య ప్రమాదాలు – గాలి నాణ్యత పర్యవేక్షణకు రాష్ట్రంలో 40 కొత్త స్టేషన్లను ఏర్పాటు – త్వరలో గాలి నాణ్యత డాష్ బోర్డులు ప్రారంభం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: పరిశుభ్రమైన గాలితోనే…

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం

– బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ‘సిట్‌’ నోటీసులు – రేపు మధ్యాహ్నం విచారణ చేపడతామని వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ‘సిట్‌’ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్‌లోని ఆయన నివాసానికి గురువారం వెళ్లి…

జాతీయ పండుగగా గుర్తించాల‌ని కోరాం

– కేంద్ర మంత్రుల రాకతో కల సాకారమవుతుందని ఆశ – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న రెండో సమ్మక్క-సారక్క జాతర ఇదేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భక్తుల సౌకర్యార్థం అనేక శాశ్వత అభివృద్ధి…

సారలమ్మ రాకతో పోటెత్తిన భక్తజనం

– మంత్రులు సీతక్క, అడ్లూరి, జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం బుధవారం అర్ధ‌రాత్రి భక్తి పార‌వశ్య వాతావరణంలో ఆవిష్కృతమైంది. కోట్లాది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా కన్నెపల్లి నుంచి గద్దెపైకి సారలమ్మ కొలువు తీరింది. ఈ ఘట్టానికి ముందుగా…

మహా జాతరలో నేడు కీలక ఘట్టం

– వనం నుండి జనంలోకి రానున్న సమ్మక్క – కుంకుమ భరిణ రూపంలో మేడారం గద్దెలపైకి – మూడంచెల భద్రత మధ్య ఆగమనం – గౌరవ సూచకంగా గాలిలోకి కాల్పులు జరపనున్న జిల్లా ఎస్పీ మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: మేడారం మహా జాతరలో గురువారం సాయంత్రం మహా ఘట్టం ఆవిష్కృతం కానుంది. వ‌నంలో ఉన్న‌…

బైక్‌పై మంత్రులు పొంగులేటి, అడ్లూరి ప‌ర్య‌వేక్ష‌ణ‌

మేడారం, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 29ః ఈసారి మేడారం మ‌హా జాత‌ర‌లో మంత్రుల‌ అట్టహాసాలు.. హంగులు లేవు.. కాన్వాయ్‌ల ఆర్భాటాలు లేవు.. జనం మధ్యకు వెళ్లాలనే తపన.. భక్తుల కష్టాలు స్వయంగా చూడాలనే సంకల్పం. అదే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారం పర్యటన. గురువారం తెల్ల‌వారు జాము నుంచి కార్య‌క్షేత్రంలోకి దిగి అంద‌రినీ ఆశ్చర్య ప‌రిచారు. మొన్నటి…

సమ్మక్క-సారక్క జాతర గిరిజనుల మహా కుంభ్‌

– కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం – ఓరంతో క‌లిసి త‌ల్లుల‌ను ద‌ర్శించుకున్న కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి – కేంద్ర మంత్రుల‌కు రాష్ట్ర మంత్రుల స్వాగ‌తం మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: మేడారం సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి…

 పకడ్బందీగా కొనసాగుతున్న మహా జాతర

– అవసరమైన వారికి తగిన వైద్య సహాయం అందేలా ఏర్పాట్లు – అధికారులతో జాతరను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి – కుటుంబంతో క‌లిసి అమ్మ‌ల ద‌ర్శ‌నం మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర పకడ్బందీగా కొనసాగుతున్నది. సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణను ప్రభుత్వం ఎప్పటికప్పుడు…