prajatantra_news

prajatantra_news

రైజింగ్‌-2047 ల‌క్ష్యాల సాధ‌న‌కు శ్ర‌మించాలి

– వివిధ శాఖ‌ల అధికారుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాల జారీ – మూడు రోజులుగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీక్ష‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 30 :  తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాల మేరకు అన్ని ప్రభుత్వ విభాగాలకు దిశానిర్ధేశం చేసేందుకు మూడు రోజులుగా విభాగాల వారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సమీక్ష నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, సహకార, పశుసంవర్ధక,…

తాడ్వాయి–మేడారం మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్

– కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు మేడారం, ప్రజాతంత్ర, జనవరి 30: వనదేవతల దర్శనం కోసం లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో మేడారం అటవీ ప్రాంతం కిక్కిరిసిపోయింది. సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరిగింది. దీంతో జాతరకు వెళ్లే ప్రధాన మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా తాడ్వాయి–మేడారం రహదారిపై…

గ్లోబల్ వర్క్‌ ఫోర్స్‌గా తెలంగాణ యువత

– స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్‌పై ప్రత్యేక దృష్టి – ఆర్థిక వ్యవస్థను శాసించేది మూలధనం కాదు.. నైపుణ్యమే – ‘ఫీస్టా 2026’ సదస్సులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 30ః తెలంగాణ యువతను ప్రస్తుత అంతర్జాతీయస్థాయి అవసరాలకనుగుణంగా గ్లోబల్ వర్క్ ఫోర్స్‌గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ…

ఏఐ ఆధారిత డ్రోన్ పోలీసింగ్‌తో బందోబస్తు

– మేడారం జాతరలో డీజీపీ – గవర్నర్, మంత్రి సీతక్కలతో కలిసి వనదేవతల దర్శనం హైదారాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: మేడారం మహా జాతర చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం భద్రతలో కీలక మార్పులు తీసుకొచ్చిందని డీజీపీ బి.శివధర్‌రెడ్డి వెల్లడించారు. మేడారం వనదేవతలు సమ్మక్క-సారలమ్మల మహా జాతరకు భక్తజనసందోహం పోటెత్తిన వేళ క్షేత్రస్థాయిలో…

పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్టును  తొలగించాలి

– జలశక్తి కమిటీ ముందు తెలంగాణ డిమాండ్ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జనవరి 30 : కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు ఈ భేటీ జరిగింది. అజెండాలో 12 అంశాలు చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టవద్దని కోరింది. టైబ్యునల్ తీర్పు వచ్చే…

ఆర్థిక ప‌రిస్థితి అనుకూలిస్తే బడుల్లో అల్పాహారం

– కామ‌న్ స్కూల్ విధానమే ఉత్త‌మం – స‌మాజం ఉమ్మ‌డి కుటుంబంలా ఎదుగుతుంది – గొప్ప నాయ‌కుల‌ను ఇచ్చిన మొగిలిగిద్ద స్కూల్‌ – డిప్యూటీ ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ రంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 30: ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అల్పాహారం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు…

రికార్డు చేసుకో.. మీ అక్కను చంపేస్తున్నా

– బావమరిదికి ఫోన్ చేసి మరీ భార్యను చంపాడు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జనవరి30: దేశ రాజధాని నగర పోలీసు విభాగంలో స్వాట్ కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌధరి(27)ని ఆమె భర్త అంకుర్ డంబెల్‌తో కొట్టి చంపాడు. మృతురాలి సోదరుడు నిఖిల్ మీడియాతో మాట్లాడుతూహత్యకు సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించాడు. ‘హత్యకు ముందు నా సోదరి…

బీఆర్ఎస్ గూటికి సీనియర్ నేత సుప్రభాత్ రావు

– మెద‌క్ కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌ – మెద‌క్‌లో ఎగిరేది గులాబీ జెండానే – హ‌రీష్‌రావు ధీమా హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 30: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సి.సుప్రభాత్ రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి శుక్రవారం…

వన దేవతలను దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

మేడారం, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 30ః రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ జిష్ణు దేవ్ వర్మ మేడారం మ‌హా జాత‌ర‌ను శుక్ర‌వారం సంరర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క‌, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్,  జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ లు ఘన స్వాగతం…

 ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ రికార్డు

– వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ ‌సమర్పణ – అత్యధికసార్లు ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా ఘనత న్యూదిల్లీ, జనవరి 30: నిర్మలా సీతారామన్‌ ఆర్థికమంత్రిగా  చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1న ఆమె పార్లమెంటులో బడ్జెడెట్‌ ‌ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ ‌వరుసగా ప్రవేశపెట్టనున్న 9వ బడ్జెట్‌ ఇది. పార్లమెంటులో 9 సార్లు…