prajatantra_news

prajatantra_news

9,10 తేదీల్లో ఓయూలో తెలుగు లిటరరీ కాంగ్రెస్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వరి 2: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ క‌ళాశాల‌లో ఈ నెల 9, 10 తేదీల్లో రెండవ తెలుగు లిటరరీ కాంగ్రెస్‌ ‌జరగనున్న‌ది. యువ రచయితల సాహిత్య సజన కేంద్రంగా జరగబోతున్న ఈ కాంగ్రెస్‌లో మొత్తం పది సెషన్లు ఉంటాయి. దాదాపు 55 మంది యువ కవులు, రచయితలు, నవలాకారులు, విమర్శకులు, సినిమా రచయితలు…

కార్యకర్తలకు కేటీఆర్‌ ‌కృతజ్ఞతలు

– కేసీఆర్‌కు మద్దతుగా ఆం‌దోళనలు చేసినందుకు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వరి 2 : ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర‌ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్‌ ‌విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేప‌ట్టాయి. తమ అధినేతకు మద్దతుగా కార్యకర్తలు గ్రామ‌గ్రామాన క‌దం తొక్కారు. ఎక్కడికక్కడ సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను…

చీరల గురించి కాదు.. బడ్జెట్‌పై చర్చించండి

– సోషల్‌ ‌మీడియా వార్తలపై కేంద్ర మంత్రి నిర్మల అసహనం న్యూదిల్లీ, ఫిబ్రవరి 2: ఏటా బడ్జెట్‌ ‌వేళ ఆర్థిక కేటాయింపులపైనే కాకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ధరించే చీరలపైనా అందరి దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఆమె చేనేతకు సంబంధించిన ప్రత్యేక చీరలను ధరిస్తారు. ఎంతో హుందాగా దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఏటా ఆమె…

మరింతగా దిగి వస్తున్న బంగారం ధరలు

– 24 క్యారెట్ల ధర రూ.1,51,530కి చేరిక – 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,900 – రూ.3 లక్షలకు కిలో వెండి ధర హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు నాలుగైదు రోజులుగా అంతే స్థాయిలో పతనమవుతున్నాయి. ఆల్‌ ‌టైమ్‌ ‌గరిష్టానికి చేరుకున్న బంగారం,…

బలూచీ ఆత్మాహుతి దాడిలో 50మంది మృతి

– ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నట్లు గుర్తింపు ఇస్లామాబాద్‌,‌ఫిబ్రవరి2: పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌ ‌ప్రావిన్సులో నరమేథం కొనసాగుతోంది. పాక్‌ ‌సైన్యం చేపట్టిన ఆపరేషన్‌కు వ్యతిరేకంగా ఆత్మహుతి దాడులు జ‌రుగుతున్నాయి. దీంతో ఇప్పటికే వందల్లో మృతిచెందారు. బలూచిలోని 12 వేర్వేరు ప్రాంతాల్లో పెద్దఎత్తున జరుగుతోన్న దాడులకు బాధ్యత వహిస్తూ బలోచిస్థాన్‌ ‌లిబరేషన్‌ ఆర్మీ ప్రకటన వెలువరించింది. పాక్‌…

రేబిస్‌ ‌వ్యాక్సిన్‌ ‌వికటించి బాలిక‌ మృతి

– విచారణ చేపడతామన్న ఆర్‌ఎం‌వో కామారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి2: యాంటీ రేబిస్‌ ‌వ్యాక్సిన్‌ ‌వికటించి చిన్నారి మృతిచెందిన సంఘటన కామారెడ్డిలో చోటుచేసుకున్నది.  చిన్నారి మృతి ఘటనపై విచారణ చేపడతామని ఆర్‌ఎం‌వో సంతోష్‌ ‌తెలిపారు. ఉదయం 11.30 గంటలకు దవాఖాన నుంచి బయటికి వెళ్లారని, ప్రైవేట్‌ ‌దవాఖానకు సుమారు 2.30 గంటలకు వెళ్లారని, ఈ మధ్యలో ఏమి…

మేం గేట్లు తెరిస్తే బీఆర్‌ఎస్‌లో ఎవరూ మిగలరు

– మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: మేం గేట్లు ఓపెన్‌ ‌చేస్తే బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో ఎవరూ మిగలరని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ అన్నారు.  రేవంత్‌ ‌రెడ్డిని కాదని కేసీఆర్‌ ‌దగ్గరికి వెళ్లే నేతలు ఎవరూ ఉండరని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఎవరు కూడా సిద్దంగా లేరన్నారు. ముఖ్యమంత్రి…

కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి మరింత వేగం

– ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంటింటి ప్రచారం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 9వ, 10వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంటింటా ప్రచారం చేశారు.…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌దోషులెవరో తేల్చాల్సి ఉంది

– ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు లేవు – మంత్రి శ్రీధర్‌ ‌బాబు స్పష్టీకరణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వరి 2: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసుపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఇక్క‌డ మీడియాతో ఆయన మాట్లాడుతూ చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. భార్యాభర్తల…

‘సిట్‌’ ‌చీఫ్‌ ‌సజ్జన్నార్‌ ‌వ్యాఖ్యలు సరికాదు

– చట్టవిరుద్ద ఫోన్‌ ‌ట్యాపింగ్‌ అని ఎలా ప్రకటిస్తారు – ఇది పోలీస్‌ ‌మాన్యువల్‌కు వ్యతిరేకం అని తెలియదా? – హరీష్‌ ‌రావు అభ్యంతరం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,ఫిబ్ర‌వరి 2: చట్టవిరుద్ద ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కేసీఆర్‌ విచారణ ముగిసిందని నగర పోలీస్‌ ‌కమిషనర్‌, ‌’సిట్‌’ ఇన్‌ఛార్జ్ ‌సజ్జనార్‌ ‌చేసిన ప్రకటనపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు…