prajatantra News

prajatantra News

హైదరాబాద్‌ ‌సీపీ ఆఫీస్‌ ‌వద్ద ఉద్రిక్తత

పోలీసులతో బిఆర్‌ఎస్‌ ‌నేతల వాగ్వాదం సిపికి ఫిర్యాదు చేసేందుకు వచ్చామన్న హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌హైదరాబాద్‌ ‌సీపీ ఆఫీస్‌ ‌వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.సీపీ ఆఫీస్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూసైబరాబాద్‌ ‌సీపీ ఆఫీస్‌…

అవును…సెప్టెంబర్‌ 17 ‌ప్రజా పాలన దినం..!

Hyderabad Liberation Day

ఉన్న గీతను చిన్నదిగా చూపించాలంటే పక్కన ఒక పెద్ద గీత గీస్తే చాలు అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ చేసి చూపించింది. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న సెప్టెంబర్‌ 17 ‌రోజు వివాదానికి తెరదింపిందనే చెప్పొచ్చు. సామాన్య ప్రజలెవరికీ అంతగా ..ముఖ్యంగా ఈ తరానికి అవసరం లేని వివాదం అది.…

తెలంగాణ ప్రభుత్వాన్ని విద్యుత్‌ ‌పాల్గొనేందుకు అనుమతించండి

ఎన్‌ఎల్‌డిసీకి హైకోర్టు ఆదేశం లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై మధ్యంతరర ఉత్తర్వులు హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌బీఆర్‌ఎస్‌ ‌హయాంలో చత్తీస్‌గఢ్‌ ‌నుంచి విద్యుత్‌ ‌కొనుగోళ్ల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది.  ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.  విద్యుత్‌ ‌కొనుగోళ్లకు సంబంధించి బకాయిల చెల్లింపుపై గత…

విజయవాడకు మంత్రి ఉత్తమ్‌ ‌దంపతులు

Uttam Kumar Reddy and his wife MLA Padmavathi met AP Chief Minister

సిఎం చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ అమరావతి, సెప్టెంబర్‌ 12 : ‌రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి గురువారం అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని బహుకరించారు. గురువారం  విజయవాడకు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వెళ్లిన సందర్భంగా  ఏపీ సిఎం…

వ్యవస్థలో జర్నలిస్టులు కీలకం

దిల్లీ పర్యటనలో సిఎం రేవంత్‌ను కలిసిన దిల్లీ తెలుగు జర్నలిస్టులు తమ సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలపై సిఎంకు కృతజ్ఞతలు   దిల్లీ, సెప్టెంబర్‌ 12: ‌వ్యవస్థలో జర్నలిస్టులు కీలకమని, బాధ్యతాయుతమైన రిపోర్టింగ్‌కు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు…

రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్‌ ‌లో భూమి కోల్పోయిన రైతులకు భూమి ఇవ్వాలి: భేరి రామచందర్‌ ‌యాదవ్‌

‌పరిగి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: ‌రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్‌ ‌లో భూమి కోల్పోయిన రైతులకు భూమిని ఇవ్వాలని రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్‌ ‌యాదవ్‌ అన్నారు. గురువారం మంత్రి శ్రీధర్‌ ‌బాబు కి రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్‌ ‌లో భూమి కోల్పోయిన రైతులకు భూమిని ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తూ వినతిపత్రం అందజేశారు.  …

సీతారాం ఏచూరికి అంత్యక్రియలు లేవు

CPM leader Sitaram Yechury passes away

భౌతిక కాయం ఎయిమ్స్‌కు అప్పగించనున్న కుటుంబ సభ్యులు న్యూదిల్లీ,సెప్టెంబర్‌12: ‌రాజకీయ నేత, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరికి అంత్యక్రియలు నిర్వహించరని పార్టీ తెలిపింది. ఆయన భౌతిక కాయం వద్ద నివాళి అర్పించిన తరవాత బాడీని ఎయిమ్స్‌కు అందచేస్తారు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించటం లేదని కుటుంబ సభ్యులు కూడా తెలిపారు. ఆయన బతికి ఉన్నప్పుడే.. తాను చనిపోతే..…

చెరువులలో దోమల నివారణకు డ్రోన్‌ల ద్వారా స్ప్రే

GHMC Mayor Gadwal Vijayalakshmi

•సిఎస్‌ఆర్‌ ‌పద్ధతిలో చెరువుల అభివృద్ధి •కెబిఆర్‌ ‌పార్క్ ఎం‌ట్రీ 1 వద్ద మల్టీ లెవెల్‌ ‌పార్కింగ్‌… •14 అం‌శాలకు జిహెచ్‌ఎం‌సి స్టాండింగ్‌ ‌కమిటీ ఆమోదం •పాల్గొన్న మేయరర్‌, ‌కమిషనర్‌, అధికారులు, స్టాండింగ్‌ ‌కౌన్సిల్‌ ‌సభ్యులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌సిఎస్‌ఆర్‌ ‌పద్ధతిలో చెరువుల అభివృద్ధికి, చెరువులలో దోమల నివారణకు డ్రోన్‌ల ద్వారా స్ప్రే…

గణేష్‌ ‌శోభయాత్ర లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగవద్దు : కమిషనర్‌ ఆ‌మ్రపాలి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11:గణేష్‌ ఉత్స వాల సందర్భంగా నిమజ్జనం జరిగే ప్రదేశాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇబ్బం దులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిహె చ్‌ఎంసి కమిషనర్‌ ఆమ్రపాలి కాట జోనల్‌ కమి షనర్లను ఆదేశించారు. బుధవారం అడిషనల్‌, జోన ల్‌ కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులతో కమి షనర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.…

సిఎం రేవంత్‌కు పోలీసుల విరాళం అందచేత

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11:‌తెలంగాణలో వరద భాదితుల సహాయార్థం పోలీసులు ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు రూ.11.06 కోట్లు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి డీజీపీ జితేందర్‌ అం‌దజేశారు. తెలంగాణ పోలీసు అకాడలో పాసింగ్‌ అవుట్‌ ‌పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎంకు చెక్కు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిజిపి తదితరులు పాల్గొన్నారు.