prajatantra News

prajatantra News

కాంగ్రెస్‌ ‌నేతల్లారా… కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోతే…?

మల్లన్నసాగర్‌లో 21టిఎంసిల నీళ్లెలా వొచ్చాయి? కాంగ్రెస్‌ ‌మూర్ఖుల్లారా అబద్దాలు ఆపండి రైతుల గుండెల్లో కేసీఆర్‌ ‌పేరు ఎప్పుడూ  ఉంటుంది.. కాళేశ్వరం   మునిగింది, కొట్టుకుపోయిందనోళ్లకు  మల్లన్నసాగర్‌లోని జలాలే చెంపపెట్టు మల్లన్నసాగర్‌ ‌ప్రాజెక్టు వద్ద హరీష్‌రావు ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌ ‌బృందం ప్రత్యేక పూజలు సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: ‌ కాళేశ్వరం   ప్రాజెక్టు కొట్టుకుపోయిందనీ, మునిగిపోయిందనీ, లక్ష కోట్ల రూపాయలు…

వోటుకు నోటు కేసు…బదిలీ కుదరదు

ఊహాజనిత అంశాలతో పిటిషన్‌ ‌దాఖలు కేసు వివరాలను రేవంత్‌కు రిపోర్ట్ ‌చేయొద్దు ఎసిబికి ఆదేశాలు ఇచ్చిన ‘సుప్రీమ్‌’ ‌ధర్మాసనం న్యూదిల్లీ,సెప్టెంబర్‌20(ఆర్‌ఎన్‌ఎ): ‌సంచలనం సృష్టించిన వోటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అలాగే సిఎం రేవంత్‌కు ఊరట దక్కింది. ఈ కేసుపై సుప్రీంకోర్ట్ ‌శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ…

కాంగ్రెస్‌ అం‌టేనే అబద్ధం, మోసం

తెలంగాణలో రుణమాఫీ చేయలేక పోతోంది కర్నాటకలో వినాయకుడిని జీపెక్కించారు టుక్డే..టుక్డే గ్యాంగ్‌ ‌కాంగ్రెస్‌ను నడిపిస్తోంది  మహారాష్ట్ర వార్దాలో మోదీ ఘాటు విమర్శలు కాంగ్రెస్‌ అం‌టేనే అబద్ధం, మోసం, నిజాయతీ లేకపోవడం అని ప్రధాని నరేంద్రమోదీ ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హా ఇచ్చి రైతుల నుంచి తప్పించుకొని తిరుగుతోందని మండిపడ్డారు.  మహారాష్ట్రలోని…

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి

jp nadda on Srivari Laddu Prasadam

ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆరా నివేదిక ఇవ్వాని కోరని జెపి నడ్డా న్యూదిల్లీ,సెప్టెంబర్‌20: ‌తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా దీనిపై స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను…

మిషన్ భగీరథలో భారీ అవినీతి

corruption in Mission Bhagiratha

బీఆర్ఎస్ 53 శాతం ఇండ్లకు కూడా తాగునీరు ఇవ్వలేదు వాస్తవాలు ప్రజలకు వివరించి ప్రతీ ఇంటికి మంచినీరు ఇస్తాం రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నర్సంపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న మిషన్ భగీరథలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని,…

రైతులపై క‌క్ష‌గ‌ట్టిన‌ ప్రభుత్వం

mla harish rao

వారికి అన్యాయం చేస్తోందన్న ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: ‌హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శించారు. అధికార పార్టీ రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శిస్తూ తన అధికారిక ఎక్స్ ‌ఖాతాలో హరీష్‌ ఓ ‌పోస్ట్ ‌చేశారు. ’రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో రైతులందరూ సంఘటితమై ఛలో ప్రజాభవన్‌కు…

రూటు మార్చిన మావోయిస్టులు

Jawans of 141 CRPF Battalion

అటవీ ప్రాంతంలో వాగులు దాటేందుకు పడవల కొనుగోలు తెలంగాణ నుంచి ఛత్తీస్‌గ‌డ్‌కు పడవలు సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్ ‌డీసీఎం వ్యాన్‌ ‌ద్వారా అడవిలోకి తరలించే యత్నం పడవలతో సహా డీసీఎం, ‌రెండు ట్రాక్టర్లు పేలుడు పదార్థాల‌ స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : అటవీ ప్రాంతంలో  సంచరించే మావోయిస్టులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.…

కాశ్మీర్ పై కుట్ర‌ చేసే ప్ర‌తీ శ‌క్తినీ ఓడిస్తాం..

ఆర్టికల్‌ 370 ‌రద్దుతోనే అభివృద్ధి యువత చేతిలో రాళ్లు పోయి పెన్నులు వ‌చ్చాయి.. కాశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్ర‌జాతంత్ర‌, ఇంట‌ర్నెట్ డెస్క్‌ సెప్టెంబర్ 19:‌ జమ్మూకశ్మీర్‌పై కుట్రలు చేసే ప్రతీ శక్తినీ ఓడించి తీరతామ‌ని, ఆర్టికల్‌ 370 ‌రద్దు చేసిన తర్వాత ఇక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతోంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఇప్పుడు…

దుర్యోధ‌నుడిలా రేవంత్ వైఖ‌రి

ముఖ్య‌మంత్రి స్థాయిని దిగజార్చేలా వ్యాఖ్య‌లు రేవంత్ పై కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు చ‌ర్యలు తీసుకోవం లేదు.. మ‌ల్లిఖార్జున‌ ఖ‌ర్గేకు, రాహుల్ గాంధీకి హ‌రీష్ రావు బ‌హిరంగ లేఖ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 19 : మాజీ ముఖ్య‌మంత్రి  కేసిఆర్ పై  సీఎం రేవంత్ రెడ్డి దూషణలు, కించపరచే వ్యాఖ్యలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై బిజెపి తీవ్రవాది…

హైదరాబాద్‌ విమోచనానికి అద్దం పట్టేలా ఫోటో ఎగ్జిబిషన్‌

A photo exhibition to reflect the liberation of Hyderabad

దఛాయచిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ కుమార్‌ దకేంద్ర సమాచార శాఖ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహణ దటీఎన్జీఎస్‌ ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం వరకూ కొనసాగనున్న ఎగ్జిబిషన్‌. ఆసక్తికర ఫొటో ఎగ్జిబిషన్‌ను వీక్షించాలని కోరిన నిర్వహకులు కరీంనగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18 :…