Prajatantra News

Prajatantra News

మానవత్వం చాటుక్ను మంత్రి పొన్నం..

Ponnam Prabhakar

రాజీవ్‌ రహదారి రామచంద్రాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం క్షతగాత్రులను అంబులెన్స్‌లో దవాఖానకు తరలించిన పొన్నం మెరుగైన చికిత్స కోసం గజ్వేల్‌ కాంగ్రెస్‌ నాయకులకు, డాక్టర్లకు ఫోన్‌ చేసిన మంత్రి  సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: రాష్ట్ర బిసి, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ మానవత్వాన్ని చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించి క్షతగాత్రులను దగ్గర…

తెలుగువారు ఎక్క‌డు ఉన్నా వారికి అండగా నిలుస్తాం.

Duddilla Sridhar babu

మలేషియా తెలంగాణ అసోసియేష‌న్ ద‌శాబ్ది ఉత్స‌వాల్లో మంత్రిశ్రీధ‌ర్ బాబు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 9 : తెలుగువారు ఎక్క‌డున్న వారికి ఎల్ల‌వేళ‌లా అండ‌గా ఉంటామ‌ని మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు అన్నారు. శ‌నివారం మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) దశాబ్ది ఉత్సవాలలో మంత్రి శ్రీధర్ బాబు (Duddilla Sridhar babu) పాల్గొన్నారు. పదేళ్లు పూర్తి చేసుకున్న అసోసియేషన్…

ఈనెల 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు

Praja Palana Vijayotsavalu

చివ‌రిరోజు డిసెంబర్ 9న వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు, వివ‌రాలు వెల్ల‌డించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 9 : రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి కావొస్తున్నందున‌ ఈనెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున…

తెలంగాణ అస్తిత్వాన్ని నిల‌బెట్టిన కేసీఆర్‌

తెలంగాణ తల్లి దీవెన‌ల‌తోనే ప్ర‌త్యేక రాష్ట్రం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు నర్సాపూర్, ప్ర‌జాతంత్ర, న‌వంబ‌ర్ 9 : తెలంగాణ తల్లి మన ఉద్యమానికి నిత్యం స్ఫూర్తినిస్తుంద‌ని, ఆ తల్లి దీవెనలతోనే మనకు రాష్ట్రం వొచ్చింద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. కేసీఆర్ ఎంతో కష్టపడి ప్ర‌త్యేక రాష్ట్రాన్ని తెచ్చి తెలంగాణ స్తిత్వాన్ని…

మ‌హారాష్ట్ర‌ ఎన్నికల్లో మోస‌పూరిత బీజేపీని ఓడించండి : సీఎం రేవంత్ రెడ్డి

Maharastra Elections

ఈ రాష్ట్రానికి రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులను గుజరాత్ కు త‌ర‌లించారు. దేశవ్యాప్తంగా మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బిజెపి అబ‌ద్ధ‌పు ప్ర‌చారాలు.. ముంబై ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంబై, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 9 : మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు వొచ్చే ఎన్నిక‌ల్లో మోస‌పూరిత బిజేపీ పార్టీని ఓడించి తగిన…

కెటిఆర్‌కు మతి భ్రమించింది.. అందుకే ఇష్టం వొచ్చినట్లు వ్యాఖ్య‌లు..

Ponguleti Srinivas Reddy

మరోమారు మండిపడిన‌ మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 8 : కేటీఆర్‌ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని.. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న తమకు అతడి ప్రతీ మాటకు స్పందిచాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి మరోసారి ఫైర్‌ అయ్యారు. శుక్రవారం ఆయన ఖమ్మం…

రాష్ట్రానికి కేసీఆర్ కొడుకే యాక్టింగ్ సీఎం

ఎన్నో స్కాముల్లో కేటీఆర్ నిందితుడని తేలినా.. ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? కేటీఆర్ తో పోలిస్తే హరీష్ క్రెడిబిలిటీ ఉన్నోడు సంగెం వద్ద కాదు… మూసీ బాధిత ప్రాంతాల్లో పాదయాత్ర చేయాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8 : కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి…

 టీటీడీ బోర్డు స్థాయిలో యాద‌గిరి గుట్ట ఆల‌య బోర్డు..

Yadagiri Gutta

యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మార్చండి.. గో సంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీ కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేలా భ‌క్తుల‌కు వీలు క‌ల్పించాలి యాదగిరి గుట్ట అలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ స‌మీక్ష‌ పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు యాద‌గిరి గుట్ట, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8 :  టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట…

మధిర ప‌ట్ట‌ణం ప‌చ్చ‌ద‌నంతో క‌ళ‌క‌ళ‌లాడాలి

Operation Sindoor

డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ మ‌ధిర‌, ప్ర‌జాతంత్ర, న‌వంబ‌ర్ 8 : మ‌ధిర ప‌ట్ట‌ణం నిరంత‌రం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండేలా అధికారులు నిత్యం ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క సూచించారు. శుక్ర‌వారం ఆయ‌న మధిర క్యాంపు కార్యాలయంలో శుక్ర‌వారం మధిర మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి…

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka

యూపీఎస్సీ మెయిన్స్ కు ఎంపికైన వారికి లక్ష సాయం సివిల్స్ కు మనవాళ్లు ఎక్కువగా ఎంపిక కావాలి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 7 : ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాలీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం హైదరాబాదులోని అశోక్ నగర్ లో…