Prajatantra News 1

Prajatantra News 1

అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యానికి తూట్లు

రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి భంగం : మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : సీఎంగా రేవంత్‌రెడ్డి వొచ్చిన తర్వాత‌ నుంచి అక్రమ అరెస్టులు పెరిగాయని, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాడని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ రావు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌…

ముగ్గురు పోలీస్‌ సిబ్బంది అనుమానాస్పద మృతి

మృతుల్లో ఎస్సై, మ‌హిళా కానిస్టేబుల్‌, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌ చెరువులో మృదేహాల గుర్తింపు.. ముమ్మర దర్యాప్తు కామారెడ్డి జిల్లాలో కలకలం కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: పోలీస్‌ శాఖలో తీవ్ర కలకలం రేగింది. ఒకే రోజు ముగ్గురు సిబ్బంది అదృశ్యం కాగా ఇద్దరు చెరువులో విగతజీవులుగా కనిపించారు. ఓ ఎస్సై, లేడీ కానిస్టేబుల్‌ సహా కంప్యూటర్‌ ఆపరేటర్‌…

శాంతిభద్రతల‌పై రాజీపడే ప్రసక్తే లేదు

అభిమానులను కంట్రోల్‌ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇచ్చేది లేదు: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని సీఎం రేవంత్‌ రెడ్డి  స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్లపై విషయంలో సీరియస్‌గా ఉంటామన్నారు. టికెట్ల పెంపు,…

చిత్ర‌సీమ‌ను ప్ర‌పంచ‌స్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దుదాం..

సినిమా ఇండ‌స్ట్రీ బాగుప‌డాల‌న్న‌దే మా ఆకాంక్ష తెలంగాణ అభివృద్ధిలో మీరూ భాగస్వాములు కండి షూటింగ్స్ కోసం హాలీవుడ్, బాలీవుడ్ వాళ్లు హైదరాబాద్ కు వొచ్చేలా చర్యలు డ్రగ్స్‌ తదితర సామాజిక దుర్మార్గాలపై పోరాడండి సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు సినీ ప్రముఖులతో భేటీలో సిఎం రేవంత్‌ రెడ్డి వెల్లడి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్న…

శ్రీతేజ్ త్వ‌ర‌గా కోలుకోవాలి..

బాలుడి ఆరోగ్యం మెరుగుప‌డుతోంది.. మాజీ మంత్రి హ‌రీష్‌ రావు హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 26 : సంధ్య థియేట‌ర్‌లో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన శ్రీతేజ్ కోలుకుంటున్నాడ‌ని, వైద్యానికి స్పందిస్తున్నాడ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. గురువారం కిమ్స్ శ్రీతేజ్ ను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. భగవంతుడి దీవెనలతో శ్రీతేజ్ కోలుకుని మళ్లీ…

రాష్ట్రంలో 4.50 లక్ష ఇందిరమ్మ ఇండ్లు

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

40 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం ప్రారంభం దమ్మపేట తాసిల్దార్‌ ‌కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అశ్వారావుపేట నియోజకవర్గంలో  విస్తృత పర్యట‌న‌ దమ్మపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26:‌ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4 లక్షల 50 వేల ఇండ్ల నిర్మాణాల‌ను  ఈ సంక్రాంతి నుంచి ప్రారంభించి…

బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 26 : బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ మాజీ చైర్మ‌న్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నాంప‌ల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపులా వాద‌న‌లు విన్న అనంత‌రం శ్రీనివాస్‌కు ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. రూ.5 వేల పూచీక‌త్తు, ఇద్ద‌రి ష్యూరిటీల‌తో బెయిల్ మంజూరు చేసింది. విచార‌ణ‌కు…

బిఆర్‌ఎస్‌ ‌నేతలను ఊచలు లెక్కపెట్టించే యత్నం

గ‌త ప‌దేళ్లలో చేసిన త‌ప్పిదాల‌కు ఆధారాల సేక‌ర‌ణ‌.. అగ్ర‌నేత‌ల‌కు ఉచ్చులు బిగించే దిశ‌గా కాంగ్రెస్‌ మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్రతినిధి రాష్ట్రంలోని బిఆర్‌ఎస్‌ ‌నేతలు ఒక్కొక్కరిని ఊచలు లెక్కపెట్టించే పనిలోనే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉందేమోననిపిస్తోంది .తాజాగా బిఆర్‌ఎస్‌ ‌నేత, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ‌మాజీ చైర్మన్‌ ఎ‌ర్రోళ్ళ శ్రీనివాస్‌ను జైలుకు పంపే యత్నాన్ని…

ఒకే గొడుగు కిందికి రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు!

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ముహూర్తం ఈనెల 28, వేదిక సుందరయ్య విజ్ఞాన కేంద్రం మహబూబాబాద్‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : సిపిఎంఎల్‌ న్యూడెమోక్రసీ రెండు పార్టీలుగా విడిపోయి రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు అనేక దఫాలుగా చర్చలు జరిపి కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై ఒకే న్యూ డెమోక్రసీ పార్టీగా కొనసాగాలనే ఆలోచనతో ఈ రెండు పార్టీల నేతలు…

మా భూములను అక్రమంగా లాక్కోవొద్దు…

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ప్రజా ప్రతినిధులు, అధికారులు న్యాయం చేయాలి పురుగుమందు డబ్బాలు పట్టుకొని చిన్నబండి రేవు గ్రామ రైతుల నిరసన దుమ్ముగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని చిన్న బండిరేవు గ్రామంలో సుమారు 50 ఏళ్లుగా పంటలు సాగు చేస్తూ ఆ భూములే జీవనాధారంగా కుటుంబాలను పోషించుకుంటున్నామని రైతులు వారి గోడును…