Prajatantra News 1

Prajatantra News 1

‘‌కాకతీయ పత్రిక’ ఎడిటర్‌ ‌పై కోపగించిన పీవీ-పీవీని మందలించిన కాళోజీ

1974 లో జరిగిన కాళోజీ నారాయణ రావు గారి షష్టిపూర్తి ఉత్సవాల సందర్భంగా పీ వీ నరసింహారావు గారు మాట్లాడుతూ చెప్పిన ఈ ఉదంతం ఆయన మాటల్లోనే – ‘‘సదాశివరావు మా వాడు’’. కాకతీయ పత్రిక కు ఎడిటర్‌. ‌పత్రిక మొదలెట్టాం. ఎవరు అమ్మాలి దాన్ని? నేను అమ్మే వాడిని. స్నేహంగా ఎవరినయినా అడిగితే ఓ…

తల బొప్పి కడుతున్నా, తప్పుల మీద తప్పులు!

రేవంత్‌ ‌రెడ్డి ఇటీవలి చేతలకు, మాటలకు నిజానికి ఆయన మీద  కోపం రావాలి. కానీ, జాలి కలుగుతోంది.  కెసిఆర్‌ ‌ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకతలో తన భవిష్యత్తును గుర్తించి, అందుకు అనుగుణంగా అడుగులు వేసి, అనుకున్నది సాధించగలిగిన నాయకుడు, ప్రజాపాలన అని చెప్పుకుంటున్న పరిపాలనలో మాత్రం దయనీయంగా విఫలమవుతున్నారు. పదహారునెలలకే తన మీద విముఖత పెరిగి…

బీజేపీ అస్తిత్వ వికాసం..

The existential development of BJP..

శతాబ్దాల కాలంగా సర్వమతాల ప్రజల  సమిష్టి జీవనం కొనసాగుతున్న ఉపఖండం భారతావని ని హిందూ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలతో రూపుదిద్దుకున్న  రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌ అను బంధ సంస్థ అయిన భారతీయ జనతా పార్టీ( బీజేపీ ) ఆవిర్భవించి 44 సంవత్సరాలు అవుతున్న సందర్బంగా ఆ పార్టీ ప్రముఖులకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు…

బిఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం

hఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌భేటీ రజతోత్సవ సభ ఏర్పాటుపై కీలక సూచనలు గజ్వెల్, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: హైదరాబాద్‌ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో ఎర్రవల్లిలోని తన నివాసంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ రజతోత్సవ కార్యక్రమాలపై చర్చించారు. వరంగల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహాసభకు సంబంధించి…

ఖనిజ సంపదను దోచుకోవడానికే మారణ కాండ

నక్సలిజాన్ని నిర్మూలిస్తామనే హక్కు లేదు.. శాంతి చర్చలతోనే దేశానికి, సమాజానికి మేలు రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : ఖనిజ సంపదను దోచుకోవడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారణకాండ కొనసాగిస్తున్నాయని పలువురు వక్తలు మండిపడ్డారు. హత్యలు నక్సలిజాన్ని నిర్మూలిస్తామనే హక్కు రాజ్యానికి లేదన్నారు. ప్రభుత్వానికి, మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు జరిగితే పౌర సమాజానికి, దేశానికి మేలు జరుగుతుందన్నారు. ఈ…

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకం

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం  చారిత్రాత్మకమైనదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్ లో ప్రజలకు సన్నబియ్యం అందించి పథకాన్ని ప్రారంభించారు. ఈ…

మరోసారి గోదావరి వరదల్లో ముంచుతారా?

గోదావరి కరకట్ట పనుల జాప్యంపై మంత్రి తుమ్మల ఆగ్రహం ఇరిగేషన్‌ ‌శాఖ ఎస్సీలపై మండిపాటు గోదావరి వరదల నుంచి భద్రాచలం ప్రాంతాన్ని కాపాడాలి కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌  4 : ‌గోదావరి కరకట్ట పొడిగింపును ఇప్పటికే సంవత్సరం పాటు ఆలస్యమైందని మళ్లీ జూన్‌ ‌నుంచి వరదలు వొచ్చే అవకాశం ఉన్నప్పటికి…

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్‌.గౌతమ్ రావు

ఈనెల 23న పోలింగ్‌..25న ‌ఫలితాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: హైదరాబాద్‌ ‌స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్‌.‌గౌతమ్ రావు పేరును ఖరారు చేసింది బీజేపీ హైకమాండ్‌. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ ఎం.ఎస్‌ ‌ప్రభాకర్‌ ‌పదవీకాలం మే 1తో ముగియనుంది. దీంతో కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు ఏప్రిల్‌ 23‌న పోలింగ్‌ ‌జరుగనుంది. హైదరాబాద్‌…

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం బట్టబయలు

మొన్న డీలిమిటేషన్ పేరుతో ఒక్కటయ్యారు నిన్న వక్ఫ్ బోర్డు బిల్లుపై కాంగ్రెస్ తో కలిసి వ్యతిరేకంగా వోటేశారు బీఆర్ఎస్ అవినీతి కేసులను ఏంచేశారు..? కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4:  తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ బిజెపి చేస్తున్న ఆరోపణలు నిజమేనని తేలిపోయిందని,  ఆ రెండు పార్టీల మధ్య…

యాక్షన్ ప్లాన్ షురూ..

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4 : ‌హెచ్‌సీయూ వివాదానికి చెక్‌ ‌పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై శుక్రవారం సచివాలయంలో మంత్రుల కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎస్‌ ‌శాంతికుమారి భేటీ అయ్యారు. ఇప్పటికే ముగ్గురు మంత్రులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి ఉన్నారు. కోర్టు తీర్పులను…