Prajatantra News 1

Prajatantra News 1

సుఖసంతోషాలతో జీవించాలి…

Concerns about KCR's silence.. Criticism

బీ ఆర్ ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనసంవత్సర శుభాకాంక్షలు హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్31: నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్  శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులను కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకుంటూ…

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ఎస్సీ హాస్టల్లో రాత్రి నిద్ర చేసిన క‌లెక్ట‌ర్‌ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు భువ‌న‌గిరి, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 31 : విద్యార్థులకు అందించే భోజన విషయంలో రుచి, శుచిశుభ్ర‌త‌ పాటించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. నారాయణపుర్ మండలంలోని ఎస్సీ బాలుర హాస్టల్( ప్రీమెట్రిక్ )విద్యార్థులతో కలిసి క‌లెక్ట‌ర్ సోమ‌వారం రాత్రి…

సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు

ముంద‌స్తుగా ఏర్పాట్లు చేపట్టిన టిజి ఆర్టీసీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 31:‌సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. హైదరాబాద్‌ ‌నుంచి తెలంగాణతో పాటు ఆంధప్రదేశ్‌కు కూడా ప్రత్యేక బస్సులను నడుపనుంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని…

కెటిఆర్‌ను ఓ రెండ్రోజులు ఎంజాయ్‌ ‌చేయనీయండి

Minister Komatireddy Venkat Reddy interesting sarcastic comments on KTR

కొత్త సంవత్సరం రోజు ఆయ‌న్ను బాధ పెట్టకండి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఆసక్తికర వ్యంగ్య వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 31: ‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఆసక్తికర వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ ‌రెండు రోజులు ఎంజాయ్‌ ‌చేయనివ్వండి అని అన్నారు. కొత్త సంవత్సరం…

ప్రజా పాలనలో రణధీర

మాతా శిశువుల ఆరోగ్యమే దేశ పురోభివృద్ధికి మూలం. సమాజ సౌభాగ్యానికి, సంస్కృతికి ప్రజాస్వామ్యానికి ఆరోగ్య సుఖ సంతోష జీవితమే నిదర్శనం. పసిపిల్లల మెదళ్లను శరీరాన్ని పోషించాలి. ఆడించాలి. విజ్ఞానపు పంటలు పండించాలి. ఈ దార్శనికతను అవాహన చేసుకున్న సీతక్క తనకు కేటాయించిన మహిళాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ పరంగా మహిళా శిశు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధతో…

ప్రజా ప్రభుత్వం విజయ విలాసం..!

Going forward with 'Rising Telangana'

‘రైజింగ్ తెలంగాణ‌’తో వడివడిగా ముందుకు.. దశాబ్ద కాల సుదీర్ఘ ప్రయాణంలో విసుగెత్తి మార్పు కోరుకున్న ప్రజా పాలనలో ఎన్నో ఆర్థిక అవాంతరాలు ఎదురైనా 2024 వెనకడుగు వేయకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రేవంత్ పాలన కొనసాగింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం అడుగడుగునా చేసింది. ఆరు గ్యారెంటీల అమలు జాప్యంతో రెచ్చిపోయిన ప్రతిపక్షాలు గగ్గోలుకు జంకకుండా…

రాష్ట్రంలో 10 మంది ఐపీఎస్ అధికారులు బ‌దిలీ

10 IPS officers transferred in telangana

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 30 :   తెలంగాణ‌లో 10 మంది ఐపీఎస్ ఆఫీస‌ర్లు బ‌దిలీ అయ్యారు. 2021, 2022 బ్యాచ్‌ల‌కు చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌ను బ‌దిలీ చేసిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్(2021), రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని భువ‌న‌గిరి ఏఎస్పీగా కంక‌ణాల రాహుల్ రెడ్డి(2021), ఆసిఫాబాద్ ఏఎస్పీగా చిత్త‌రంజ‌న్(2022),…

‘ప్రజాతంత్ర క్యాలెండర్‌- 2025’ ఆవిష్కరించిన డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి

Prof. Ghanta Chakrapani, Vice Chancellor of Dr. BR Ambedkar Open University unveiled the 'Prajatantra Calendar- 2025'

సోమవారం తమ ఛాంబర్‌ లో ‘ప్రజాతంత్ర క్యాలెండర్‌- 2025’ ఆవిష్కరించిన డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి. చిత్రంలో యూనివర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ విజయకృష్ణారెడ్డి, ప్రజాతంత్ర ఎడిటర్‌ దేవులపల్లి అజయ్‌

మన్మోహన్‌ హయాంలోనే… విప్లవాత్మక సంస్కరణల

ఆయన గొప్పతనాన్ని పివి గుర్తించారు..  రాజకీయాలకు అతీతంగా ఆర్థిక బాధ్యతలు అప్పగించిన పివి  మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలన్నతీర్మానానికి ఆమోదం  పివికి కూడా దిల్లీలో గుర్తింపు దక్కాలని కోరిన కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెం బర్‌30: మన్మోహన్‌ సింగ్‌ గొప్పతనం, సామర్థ్యం, జ్ఞానాన్ని ముందుగా గుర్తిం చిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని బీఆర్‌ఎస్‌…

మన్మోహన్‌ పై కాంగ్రెస్‌ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు

Shame on Congress for doing politics on Manmohan

అనేక ఒత్తిళ్లను ఎదుర్కొని ఆయన సేవలందించారు.. మన్మోహన్‌, పీవీలను అవమానించిన చరిత్ర నెహ్రూ కుటుంబానిది :కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణం పట్ల సోనియా కుటుంబం, కాంగ్రెస్‌ పార్టీ కుటిల రాజకీయాలు చేస్తుండడం చూసి దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్రమంత్రి,…