Prajatantra News 1

Prajatantra News 1

సుప్రీంలో ప్రభుత్వం కేవియట్‌ ‌పిటిషన్‌

ఫార్ములా ఈ కార్‌ ‌రేసు కేసు కీలక మలుపు ‌కెటిఆర్‌కు ముందే  పిటిషన్‌ ‌దాఖలు చేయడంతో ఖంగు ‌ఫార్ములా ఈ కార్‌ ‌రేసు కేసు కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కెవియేట్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది. ఫార్ములా ఈ కేసులో ఒకవేళ కేటీఆర్‌ ‌సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం…

బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు  

Fake memberships of state BJP

ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బిజెపి నాయకులు చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆ పార్టీ నాయకుడు రమేష్‌ బిధూరి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌, బిజెపిలమధ్య మాటల యుద్ధంతోపాటు, పరస్పర దాడులకు దారితీసింది. దిల్లీ  అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ బిజెపికి ఈ పరిణామాలు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. మరికొద్ది రోజుల్లో…

కెటిఆర్‌కు హైకోర్టు షాక్‌

ఎసిబి కేసులో క్వాష్‌ ‌పిటిషన్‌ ‌కొట్టివేత విచారణకు ఎసిబికి అనుమతించిన హైకోర్టు  ‌బిఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన క్వాష్‌  ‌పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈ–రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. గత నెల 31న ఇరువైపుల వాదనలు ముగించిన హైకోర్టు.. మంగళవారం తీర్పు…

మార్చి నెలాఖ‌రుకు మెట్రోల డీపీఆర్ పూర్తి చేయాలి..

శామీర్ పేట్‌-మేడ్చ‌ల్ మెట్రోల ప్రారంభంలో భారీ జంక్ష‌న్ ఏర్పాటు చేయాలి…  హెచ్‌జీసీఎల్ కింద రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం… మెట్రో… ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల‌పై స‌మీక్షలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  హైద‌రాబాద్‌ప్రజాతంత్ర,జనవరి 07:: ఫ్యూచ‌ర్ సిటీ, శామీర్‌పేట్‌, మేడ్చ‌ల్ మెట్రో మార్గాల‌కు సంబంధించిన స‌మ‌గ్ర వివ‌ర‌ణాత్మ‌క ప్ర‌ణాళికలు (డీపీఆర్ లు) మార్చి నెలాఖ‌రు నాటికి పూర్తి…

హెచ్ఎంపివి వైర‌స్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి

భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు.. జాగ్ర‌త్త‌గా ఉంటే స‌రి.. వైద్య‌ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర, జ‌న‌వ‌రి 6 :   హెచ్ఎంపివి వైర‌స్  అనేది కొత్త వైరస్ కాదు. 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని, నాటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉంద‌ని వైద్య‌ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్ల‌డించారు.…

ట్రిలియన్ డాలర్ జిడిపి ఆర్థిక వ్యవస్థగా… తెలంగాణ‌ను తీర్చిదిద్దుతున్నాం..

దేశ ప్రగతిలో రైల్వేలు  ఎంతో కీలకం హైదరాబాద్ -బందర్ పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి స‌హ‌క‌రించండి.. రాష్ట్రంలో 370 కి.మీ రీజనల్ రింగ్ రోడ్  నిర్మాణం చర్లపల్లిలో కొత్త టెర్మినల్ అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతలు: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 6 : దేశ ప్ర‌గ‌తిలో రైల్వే అభివృద్ధి ఎంతో కీల‌క‌మ‌ని…

హైదరాబాద్ అభివృద్ధికి ఎవరితోనైనా క‌లిసి ప‌నిచేస్తాం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  

ఆరాంఘర్- జూపార్కు ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం హైదరాబాద్ అభివృద్ధికి ఎవరితో కలిసి పనిచేయడానికైనా తాము సిద్ధమ‌ని, అవ‌స‌ర‌మైతే ఎంఐఎంను కలుపుకుని ముందుకు వెళతామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్ ను  సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో అతి పెద్ద ఫ్లైఓవర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే…

ఛత్తీస్‌గ‌ఢ్‌లో భారీ మందుపాతర పేల్చిన మావోయిస్టులు

తునాతునక‌లైన‌ జవాన్‌ల వాహనం ఒక డ్రైవర్‌తో సహా 8 మంది జవాన్లు మృతి మరో ఆరుగురికి తీవ్రగాయాలు.. బీజాపూర్‌ హాస్పిటల్‌కు  తరలింపు భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి  6 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గ‌ఢ్‌ ‌రాష్ట్రంలోని బీజాపూర్‌ ‌జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జవాన్‌ల వాహనాన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఐఇడి మందుపాతర పేలి ఒక…

న్యూ ఎనర్జీ పాలసీ

దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదం మిగులు విద్యుత్‌తో దేశానికి ఆదర్శంగా తెలంగాణ 2030 నాటికి 22,448 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి బిఆర్ఎస్ దుష్ప్రచారాన్ని నమ్మని ప్రజలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6 :  దేశ, విదేశీ పెట్టుబడులు…

కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 6 : ‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విచారణకు రాకపోవడంతో మళ్లీ నోటీసులు ఇవ్వాలని ఏసీబీ నిర్ణయించినట్లు సమాచారం. నోటీసులు ఇచ్చి విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని కేటీఆర్‌ ‌కోరుతున్నారు. ఇప్పటికే కేటీఆర్‌ ‌క్వాష్‌ ‌పిటిషన్‌ ‌తీర్పును హైకోర్టు…