deccan.com

deccan.com

నీటిపారుదల శాఖలో పదోన్నతులు, బ‌దిలీలు

Promotions and transfers in Irrigation Department

దశాబ్ద కాలంగా గాడి తప్పిన నీటిపారుదల శాఖ ఎక్కువ ఖర్చుతో తక్కువ ప్రయోజనం నీటిపారుదల శాఖ బడ్జెట్‌లో అప్పులు, వడ్డీలకే రూ.11000 వేల కోట్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు మానవ వనరులు,మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి ఏడాదిలోనే 700 ఏఈఈలు, 1800 లష్కర్ ఉద్యగాల భర్తీ మరో 1300 ఉద్యగాల భ‌ర్తీకి…

మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలి

Bharat Ratna should be given to Manmohan Singh

దేశానికి ఆయ‌న చేసిన సేవ‌లు ఎన‌లేనివి.. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పాటు:  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8 : దివంగ‌త ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ కు ప్ర‌భుత్వం భార‌త ర‌త్న ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. బుధ‌వారం గాంధీ భవన్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి…

కెటిఆర్‌కు హైకోర్టులో మరోమారు చుక్కెదురు

హైదరాబాద్‌, జనవరి 8(ఆర్‌ఎన్‌ఎ): ‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో మ‌రోసారి చుక్కెదురయ్యింది. ఎసిబి విచారణలో లాయర్‌ను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అయితే లాయర్‌ ‌కనుచూపు మేరలో ఉండేలా మాత్రం హైకోర్టు అనుమతించింది. కేటీఆర్‌ ‌వేసిన లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై బుధవారం మధ్యాహ్నం 4 గంటలకు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫార్ములా-ఈ కార్‌ ‌రేస్‌ ‌వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు విచారణలో తనతోపాటు న్యాయవాది ఉండాలంటూ కేటీఆర్‌ ‌కోరడాన్ని కోర్టు ఆక్షేపించింది. కేటీఆర్‌తో పాటు లాయర్‌ ఉం‌డేందుకు హైకోర్టు నిరాకరించింది. విచారణ సమయంలో లాయర్‌తో కలిసి కూర్చునే అవకాశం లేదని స్ప‌ష్టం చేసింది. సీసీ టీవీ పర్యవేక్షణ లేదా కేటీఆర్‌ ‌కనిపించేంత దూరంలో న్యాయవాది ఉండేందుకు అనుమతిచ్చింది. ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నప్పుడు న్యాయవాది రాంచందర్‌రావు విజిబుల్‌ ‌డిస్టెన్స్‌లో ఉండేందుకు హైకోర్టు అంగీకరించింది. నేరుగా కేటీఆర్‌ ‌పక్కన విచారణలో పాల్గొనేందుకు నిరాకరించింది. రేపు ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణపై అభ్యంతరాలు ఉంటే మళ్లీ కోర్టుకు రావొచ్చని తెలిపింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తికి కేటీఆర్‌ ‌వెంట వెళ్లే లాయర్‌ ‌పేరును న్యాయవాది ప్రభాకర్‌ ‌రావు తెలిపారు. కేటీఆర్‌ ‌వెంట మాజీ అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌జే రామచంద్రరావు వెళ్తారని న్యాయమూర్తికి తెలిపారు. కేటీఆర్‌కు కనిపించే దూరంలో న్యాయవాది ఉంటారని జడ్జి చెప్పారు. కేటీఆర్‌ను ఒక గదిలో, లాయర్‌ను ఒక గదిలో కూర్చోబెట్టి.. విచారణ కనిపించేలా చర్యలు తీసుకోవాలని కోర్టు ఏఏజీకి సూచించింది. లైబ్రరీ విండో నుంచి కేటీఆర్‌ ‌విచారణను చూడొచ్చని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఇక కేటీఆర్‌ ‌విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇందుకు హైకోర్టు నిరాకరించింది. సీసీటీవీ పర్యవేక్షణలో కేటీఆర్‌ను విచారించాలని కోర్టు ఆదేశించింది.

లాయర్‌తో విచారణ కుదరదన్న ధర్మాసనం కనుచూపు మేరలో లాయర్‌ ఉం‌డేలా అనుమతి ఎసిబి విచారణకు సహకరించాలని సూచన హైదరాబాద్‌, జనవరి 8(ఆర్‌ఎన్‌ఎ): ‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో మ‌రోసారి చుక్కెదురయ్యింది. ఎసిబి విచారణలో లాయర్‌ను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అయితే లాయర్‌ ‌కనుచూపు మేరలో ఉండేలా మాత్రం హైకోర్టు అనుమతించింది. కేటీఆర్‌…

కష్టకాలాన కెటిఆర్‌

‌అండగా ఉంటామన్న బిఆర్‌ఎస్‌ రేవంత్‌రెడ్డివి డైవర్షన్‌ ‌పాలిటిక్స్ అం‌టూ విమర్శలు ప్రతీఒక్కరూ కెసిఆర్‌ ‌కావాలని పిలుపు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ) బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చుట్టూ కేసుల ఉచ్చు బిగిస్తుండగా, ఆ కేసులకు ఎట్టి పరిస్థితిలో భయపడేది లేదని, తమ నాయకుడికి అండగా తామున్నామని బిఆర్‌ఎస్‌…

కేసీఆర్‌ ‌సారూ.. ఓసారి ద‌ర్శ‌న‌మివ్వ‌రూ..!

మా మనసులోని బాధల్ని చెప్పుకోవాలంటున్న క్యాడ‌ర్‌.. 13నెలలుగా ఎర్రవెల్లి ఫాంహౌస్‌లోనే కేసీఆర్‌.. లోకల్‌ ‌లీడర్లకు నో ఎంట్రీ ఫాంహౌస్‌లోకి ‘కోటరీ’సెలెక్టెడ్‌ ‌నేతలకే ప్ర‌వేశం వోట్లేసి గెలిపించినోళ్లకు యేండ్లు, నెలలైనా దక్కని దర్శన భాగ్యం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, నిరుత్సాహంలో క్యాడర్‌ 4 నెలలుగా ఖాలీగా ఉన్న మనోహరాబాద్‌ ‌మండల అధ్యక్షుడి పోస్టు ఇదీ గజ్వేల్‌…

బిజెపి వ‌ర్సెస్ కాంగ్రెస్‌..

ప్రియాంకగాంధీపై బిజెపి నేత అనుచిత వ్యాఖ్యలకు నిర‌స‌న‌ పరస్పర దాడులకు తెగబడిన ఇరు పార్టీల‌ కార్యకర్తలు నాంపల్లి బిజెపి కార్యాలయంపై యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌దాడి ప్రతిగా గాంధీభవన్‌పై దాడికి దిగిన బిజెపి శ్రేణులు రంగంలోకి దిగి చెదరగొట్టిన పోలీసులు బిజెపి, కాంగ్రెస్‌ ‌శ్రేణులు పరస్పర దాడులతో హైదరాబాద్‌ ‌నాంపల్లి ప్రాంతంలోని ఈ రెండు పార్టీ ఆఫీసుల…

ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సమాచార శాఖ క్షేత్ర స్థాయి ఉద్యోగుల కు నూతన టెక్నాలజీతో…

సాగర్ డ్యామ్‌పై గుంతల పూడ్చివేతకు రంగం సిద్ధం

ఐఐటి రూర్కీ సౌజన్యంతో అధ్యయనానికి ఆదేశాలు   అనుమల చెక్ డ్యామ్ కు అనుమతులు మంజూరు నెల్లికల్లు ఎత్తిపోతల పథ‌కం ఫేజ్-1 పనులు పూర్తిచేయాలి వొచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లు అందించాలి ఎత్తిపోతల పథ‌కాలను పునరుద్ధరించి ఆయ‌కట్టను విస్తరించండి   నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జున సాగర్ డామ్‌పై పడిన గుంటలను…

దోషులు చ‌ట్టం నుంచి త‌ప్పించుకోలేరు..

జాతీయ పార్టీలకు లేని నిధులు ప్రాంతీయ పార్టీకి ఎలా వొచ్చాయి? దేశంలోనే ధనిక ప్రాంతీయ పార్టీగా బిఆర్ఎస్‌ ఎలా ఎదిగింది? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమ‌ర్శ‌లు తప్పు ఎప్పటికైనా బయటపడుతుంద‌ని, తప్పు చేసిన వారు చ‌ట్టం నుంచి తప్పించుకోలేరని రెవెన్యూ శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేటిఆర్‌పై ఏసిబి విచార‌ణ‌పై ఆయ‌న స్పందించారు. కోర్టులు,…

దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా జమలాపురం టూరిజం పార్కు

ఎకో టూరిజం అభివృద్ధిపై ప్ర‌త్యేక దృష్టి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు భార‌త‌దేశ టూరిజం చిత్ర‌ప‌టంలో జమలాపురం టూరిజం పార్కును అగ్రస్థానంలో ఉంచుతానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించి పలు రహదారులకు  టూరిజం పార్కు నిర్మాణానికి…