Prajatantra News 1

Prajatantra News 1

బిజెపి వ‌ర్సెస్ కాంగ్రెస్‌..

ప్రియాంకగాంధీపై బిజెపి నేత అనుచిత వ్యాఖ్యలకు నిర‌స‌న‌ పరస్పర దాడులకు తెగబడిన ఇరు పార్టీల‌ కార్యకర్తలు నాంపల్లి బిజెపి కార్యాలయంపై యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌దాడి ప్రతిగా గాంధీభవన్‌పై దాడికి దిగిన బిజెపి శ్రేణులు రంగంలోకి దిగి చెదరగొట్టిన పోలీసులు బిజెపి, కాంగ్రెస్‌ ‌శ్రేణులు పరస్పర దాడులతో హైదరాబాద్‌ ‌నాంపల్లి ప్రాంతంలోని ఈ రెండు పార్టీ ఆఫీసుల…

ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సమాచార శాఖ క్షేత్ర స్థాయి ఉద్యోగుల కు నూతన టెక్నాలజీతో…

సాగర్ డ్యామ్‌పై గుంతల పూడ్చివేతకు రంగం సిద్ధం

ఐఐటి రూర్కీ సౌజన్యంతో అధ్యయనానికి ఆదేశాలు   అనుమల చెక్ డ్యామ్ కు అనుమతులు మంజూరు నెల్లికల్లు ఎత్తిపోతల పథ‌కం ఫేజ్-1 పనులు పూర్తిచేయాలి వొచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లు అందించాలి ఎత్తిపోతల పథ‌కాలను పునరుద్ధరించి ఆయ‌కట్టను విస్తరించండి   నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జున సాగర్ డామ్‌పై పడిన గుంటలను…

దోషులు చ‌ట్టం నుంచి త‌ప్పించుకోలేరు..

జాతీయ పార్టీలకు లేని నిధులు ప్రాంతీయ పార్టీకి ఎలా వొచ్చాయి? దేశంలోనే ధనిక ప్రాంతీయ పార్టీగా బిఆర్ఎస్‌ ఎలా ఎదిగింది? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమ‌ర్శ‌లు తప్పు ఎప్పటికైనా బయటపడుతుంద‌ని, తప్పు చేసిన వారు చ‌ట్టం నుంచి తప్పించుకోలేరని రెవెన్యూ శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేటిఆర్‌పై ఏసిబి విచార‌ణ‌పై ఆయ‌న స్పందించారు. కోర్టులు,…

దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా జమలాపురం టూరిజం పార్కు

ఎకో టూరిజం అభివృద్ధిపై ప్ర‌త్యేక దృష్టి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు భార‌త‌దేశ టూరిజం చిత్ర‌ప‌టంలో జమలాపురం టూరిజం పార్కును అగ్రస్థానంలో ఉంచుతానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించి పలు రహదారులకు  టూరిజం పార్కు నిర్మాణానికి…

దిల్లీ ఎన్నికలకు మోగిన నగారా

10న నోటిఫికేషన్‌ ‌విడుదల 17 వరకు నామినేషన్ల స్వీకరణ మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్‌ ‌దిల్లీ  అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగుస్తుండటంతో ఆలోపే నూతన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో…

బ్లాక్‌ ‌మెయిల్‌ రాజకీయాలకు భయపడేది లేదు

There is no fear of blackmail politics

ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటాం హైదరాబాద్‌ ‌బ్రాండ్‌ ‌కోసం కెటిఆర్ శ్ర‌మించారు.. ఈ– ఫార్మూలాలో విచారణ చేయమని మాత్రమే హైకోర్టు ఆదేశం మీడియా సమావేశంలో హరీష్‌ ‌రావు వివరణ ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం డైవర్షన్‌ ‌రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్  నేత హరీశ్‌రావు అన్నారు. ఇలాంటి బ్లాక్‌మెయిల్‌ ‌రాజకీయాలకు తాము భయపడేది లేదన్నారు. ఫార్ములా ఈ–రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు…

కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసులు

16న విచారణకు రావాలని ఆదేశం ‌ఫార్ములా ఈ–కార్‌ ‌రేసింగ్‌ ‌కేసులో కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఈడీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న విచారణకు రావాలని కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి ఈడీ ఎదుట కేటీఆర్‌ ‌మంగళవారం హాజరు కావాల్సి ఉంది. అయితే, ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ‌రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వ్‌లో ఉందని…

విశ్వవ్యాప్తం అయిన కలుషితం, కల్తీని నియంత్రించ లేమా..!

Global pollution and adulteration should not be controlled..!

ఈ సృష్టిలో నింగి నేల ఎంత ప్రధానమో గాలి నీరు కూడా అంతే ముఖ్యమైనవి. ఈ భూమిపై నేడు కలుషితం లేని నీరు లేదు గాలి లేదు ఎందుకంటే పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త వస్తువు తయా రు చేయా లంటే దాని నుండి వచ్చే వ్యర్థాలు నదులు, సముద్రాలు, గాలిలో కలుస్తూ మొత్తం…

మితిమీరుతున్న అజ్ఞానుల ఆగడాలు

‘‘‌సంఘ్‌ ‌పరివార్‌ ‌శక్తులు ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని దేశవ్యాప్తంగా పెట్రేగిపోతున్నారు. ఈ దేశంలో విభిన్న రకాలైన కులాలు భిన్న రకాలైన మతాలు అనేక రకాల జాతులు  భిన్నమైనటువంటి సంస్కృతి అనాదిగా కొనసాగుతుందన్న ఆలోచన కూడా వారి బుర్రలో లేకుండా పోయింది. ఒక దేశం ఒక మతం అనే ఆలోచనలను ఇనుమడింప చేసుకొని అన్య మతస్థుల…