Prajatantra News 1

Prajatantra News 1

ఇందిర‌మ్మ ఇండ్ల ఫిర్యాదులకు ప్ర‌త్యేక వెబ్‌సైట్‌

95 శాతం ఇందిర‌మ్మ ఇండ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న పూర్తి రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9 : ఇందిర‌మ్మ ల‌బ్దిదారుల‌కు మ‌రింత పార‌ద‌ర్శ‌క‌మైన సేవ‌ల‌ను అందించాల‌నే ల‌క్ష్యంతో ఫిర్యాదుల కోసం  గ్రీవెన్స్ ను తీసుకువ‌చ్చామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. గురువారం…

భూభార‌తికి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

వీలైనంత త్వ‌ర‌గా చ‌ట్టాన్ని అమ‌లులోకి తెస్తాం ప్ర‌జ‌ల‌కు మెరుగైన రెవెన్యూ సేవ‌లు అందిస్తాం రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, జనవరి 09 : చారిత్రాత్మ‌క‌మైన‌ భూ భారతి చ‌ట్టాన్ని గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆమోదించిన నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా ఈ చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకొచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని…

రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌

మిగులు విద్యుత్‌ ఇతర రాష్ట్రాలకు పంపిణీ పాలమూరు జిల్లాను అన్నపూర్ణ జిల్లాగా మ‌రుస్తాం.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తాం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వనపర్తి, ప్రజాతంత్ర, జనవరి 09: రాష్ట్రంలో 24 గంటల నాణ్యతమైన విద్యుత్‌ను ఇవ్వడంతోపాటు మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

 గ్రామ పంచాయ‌తీ సిబ్బందికి నెల‌నెలా వేత‌నాలు..

జీతాల చెల్లింపులో ఆలస్యం చేయొద్దు.. అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు సంక్రాంతి వేళ జీపీ సిబ్బందికి తీపి క‌బురు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, జ‌న‌వ‌రి 9 :  రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఇకపై నెల నెలా చెల్లించాలని…

పులకించిన గోదారమ్మ

భద్రాద్రిలో వైభవంగా తెప్పోత్సవం హంసవాహనంపై ఉన్న స్వామివారిని దర్శించుకుని తరించిన భక్తులు ఇసుక తిన్నెలపై స్వామివారిని వీక్షించిన భక్త జనం భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 9 :భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్ధానం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం సాయంకాలం సంధ్యా సమయాన భద్రాచల పవిత్ర పావన గౌతమి నదీ తీరంలో సీతారామచంద్ర స్వామి…

ఏడు గంటల ఉత్కంఠకు తెర

ఇదొక చెత్త కేసుగా అభివ‌ర్ణించిన కెటిఆర్ (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి ) రాష్ట్ర ప్రజల ఏడుగంటల ఉత్కంఠకు ఎట్ట‌కేల‌కు సాయంత్రం తెరపడింది. అనేక రాజకీయ పరిణామాల మధ్య‌ గురువారం ఏసిబి ఎదుట హాజరుకావడానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారకరామారావు అంగీకరించింది మొదలు ఆయన చిరునవ్వుతో ఏసిబి కార్యాలయం నుంచి బయటికి వొచ్చే…

“భూభార‌తి”కి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

గ‌వ‌ర్న‌ర్ జిష్టుదేవ్ వ‌ర్మ ఆమోదించిన భూ భార‌తి బిల్లు కాపీని గురువారం స‌చివాల‌యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి అంద‌జేస్తున్న‌ రెవెన్యూ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్

 వీలైనంత త్వ‌ర‌గా చ‌ట్టాన్ని అమ‌లులోకి తెస్తాం ప్ర‌జ‌ల‌కు మెరుగైన రెవెన్యూ సేవ‌లు అందిస్తాం  రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, జనవరి 09 : చారిత్రాత్మ‌క‌మైన‌ భూ భారతి చ‌ట్టాన్ని గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆమోదించిన నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా ఈ చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకొచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి…

రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌

మిగులు విద్యుత్‌ ఇతర రాష్ట్రాలకు పంపిణీ పాలమూరు జిల్లాను అన్నపూర్ణ జిల్లాగా మ‌రుస్తాం.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తాం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వనపర్తి, ప్రజాతంత్ర, జనవరి 09: రాష్ట్రంలో 24 గంటల నాణ్యతమైన విద్యుత్‌ను ఇవ్వడంతోపాటు మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వనపర్తి జిల్లాలో విద్యుత్ వ్యవస్థను…

ఉపాధి హామీ బ‌కాయిల‌ను చెల్లించండి

Pay employment guarantee dues

గ్రామ‌స్థాయి ఉద్యోగుల‌కూ నెల‌నెలా వేత‌నాలు ఇవ్వాలి.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9 :  జాతీయ ఉపాధిహామీ పథకం కింద పెండింగ్ లో ఉన్న బకాయిలను పూర్తిగా చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా గ్రామస్థాయి ఉద్యోగుల జీతాలను…

‘సుప్రీమ్‌’‌లో కెటిఆర్‌కు చుక్కెదురు

Supreme shocks to ktr

క్వాష్‌ ‌పిటిషన్‌ అత్యవసర విచారణకు నో 15న విచారిస్తామన్న చీఫ్‌ ‌జస్టిస్‌ ‌ఖన్నా న్యూదిల్లీ, జనవరి 9 (ఆర్‌ఎన్‌ఎ):  ‌సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు ఊరట లభించలేదు. ఆయన వేసిన క్వాష్‌ ‌పిటిషన్‌ను శుక్రవారం విచారణకు తీసుకునేందుకు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌నిరాకరించారు. ఈనెల 15న సుప్రీంలో కేటీఆర్‌ ‌క్వాష్‌ ‌పిటిషన్‌పై విచారణ జరగనుంది.…