Prajatantra News 1

Prajatantra News 1

సామాజిక న్యాయమే మా ధ్యేయం

రాహుల్‌ ‌గాంధీ స్ఫూర్తితో కుల గణన  సర్వే •అంకెల గారడీ తో అనుమానాలు సృష్టించొద్దు •సద్విమర్శలను హూందాగా స్వీకరిస్తాం •ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేసేందుకు సిద్ధం •ప్రభుత్వ చిత్తశుద్దిని శంకించొద్దు •రాష్ట్ర శాసనసభలో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ ‌పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర…

పార్టీ పరంగా స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తాం

కులగణనపై సభలో వాడీవేడి చర్చ •బిసిలకు పథకాల్లో లబ్ది చేకూర్చాలన్నదే లక్ష్యం •విపక్షాలు ఇందుకు సిద్దంగా ఉన్నాయా చెప్పాలి •దేశంలోనే తొలిసారిగా కులగణన సర్వే చేపట్టాం •భవిష్యత్‌ ‌కార్యక్రమాలకు ఈ సర్వే రోడ్‌మ్యాప్‌ •నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి •కులగణన సర్వేపై రాజకీయాలు చేయొద్దు : మంత్రి పొన్నం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…

అన్ని వర్గాలకు మేలు జరగాలన్నదే మా తపన

Deputy CM Bhatti Vikramarka

కులగణన సర్వే ఒక ఎక్స్ ‌రే లాంటిది.. సమగ్ర సర్వే నివేదిక ఏం చేశారో ఎవరికీ తెలియదు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: రాష్ట్రంలోని షెడ్యూల్‌ ‌కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం కుటుంబ సర్వే సమాచారాన్ని ఉపయోగిస్తుందని డిప్యూటీ…

అన్ని అడ్డంకులు అధిగమించి సర్వే పూర్తి చేశాం..

కులగణనలో పాల్గొనని వారు మళ్లీ వివరాలివ్వొచ్చు తప్పుడు వార్తల వ్యాప్తి చేయడం బలహీన వర్గాలపై దాడే వివరాలకు వొచ్చిన అధికారులపై కుక్కలను వొదిలారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం  ప్రభాకర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో 96 శాతం సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే చేశామని, సర్వేలో పాల్గొనని వాళ్లు మళ్లీ…

ఉప ఎన్నికలకు సిద్ధం కండి

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదు ‘సుప్రీమ్‌’ ‌గత తీర్పులే ఇందుకు నిదర్శనం పార్టీ నేతలకు ఎక్స్ ‌వేదికగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌  ‌పిలుపు కెటిఆర్‌ ‌పిటిషన్‌ను 10కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు, కార్యకర్తలు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ వర్కింగ్‌…

తెలంగాణలో కులగణన చేసి చూపాం

రాష్ట్ర జనాభాలో 90 శాతం మంది ఓబీసీలు.. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు మోదీ మేకిన్‌ ఇం‌డియా అట్టర్‌ ‌ఫ్లాప్‌ నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో రాహుల్‌ ‌గాంధీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: తెలంగాణలో కులగణన పూర్తి చేశాం.. ఈ కులగణన లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.. అంటూ…

తెలంగాణ ఈఎపిసెట్‌ ‌షెడ్యూల్‌ ‌విడుదల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి 3: తెలంగాణ ఈఏపీ సెట్‌  ‌ఖరారైంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ ‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 22 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్‌ ‌ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 29, 30‌వ తేదీల్లో అగ్రికల్చర్‌, ‌ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది.…

తెలంగాణకు కీర్తి కిరీటంగా ఏఐ యూనివర్సిటీ

200 ఎకరాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఎఐ సిటీ నిర్మిస్తాం.. ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : తెలంగాణ యువతను కృతిమ మేథ(ఏఐ)లో నిపుణులుగా తీర్దిదిద్దాలనే సంకల్పంతో ఏఐ సిటీలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు తెలిపారు.…

అం‌గన్వాడీ కేంద్రాలకు నిధులు పెంచండి

ప్రతిపాదిత బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌స్కీం కు సహకారించండి •కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవితో మంత్రి సీతక్క చర్చలు •సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి •తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాన్ని కేంద్ర మంత్రి ప్రశంసలు •కేంద్ర మంత్రి కి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3:  కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో…

కేంద్ర బడ్జెట్‌ ‌లో వివక్షపై వెల్లువెత్తిన నిరసనలు

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌ప్రజాప్రతినిధులు, కార్యకర్తల ఆందోళనలు బీజేపీ ఎంపీలు, మంత్రుల రాజీనామాకు డిమాండ్‌ తెలంగాణ కేంద్ర మంత్రులు చవటలు.. దద్దమ్మలని వ్యాఖ్య జనగామలో  ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్‌ ‌జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: కేంద్ర బడ్జెట్‌ ‌లో  తెలంగాణపై వివక్ష చూపారంటూ కాంగ్రెస్‌ ‌నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసలు చేపట్టారు. ఏఐసిసి, టిపీసిసి…