Prajatantra News 1

Prajatantra News 1

చట్ట సభల్లో నేరచరితులు !

 ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతం పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. క్రిమినల్‌ ‌కేసుల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్వినీ ఉపాధ్యాయ్‌ 2016‌లో దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్‌ ‌దీపాంకర్‌ ‌దత్తా జస్టిస్‌ ‌మన్మోహన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. అమికస్‌…

ఉన్నత విద్య వ్యవస్థలో అవినీతి

ఏ దేశ అభివృద్ధిలోనైనా విద్య కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల, ఉన్నత విద్య యొక్క పరిమాణం,  నాణ్యత  అందించే విద్యా కార్యక్రమాల ఔచిత్యము  శ్రేష్ఠత  పెంపొందించేందుకు నియంత్రణ మండలి, న్యాక్ ఎన్బీఏ  లాంటి  అక్రిడేషన్ సంస్థలు ప్రవేశపెట్టారు.  సెల్ఫ్ ఫైనాన్స్  సంస్థలు, విద్యా సంస్థలు  తమ పనితీరును నిర్దేశించిన పరమితులకు అనుగుణంగా ఆత్మపరిశీలన ద్వారా విద్య వనరులు,…

దక్షిణాది రాష్ట్రాలు ఐక్యమయ్యేనా !

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చూపుతున్న నిరాదరణ , నిర్లక్ష్య వైఖరిని ఎదుర్కునేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఐక్యం కావలసిన అవసరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రాలకున్న అధికారాలను ఒక్కొక్కటిగా తమ నియంత్రణలోకి తెచ్చుకునే విధంగా ప్రణాళికలు రచిస్తున్న కేంద్ర విధానాన్ని వ్యతిరేకించేందుకు ముఖ్యంగా దక్షిణాదిలోని బిజెపియేతర రాష్ట్రాలు సమిష్టి పోరాటం చేయాల్సి ఉందని, అందుకు…

‌ప్రతిపక్షం ఐక్యత ఒక మిథ్య

బాధ్యతలేని ప్రతిపక్షాల కారణంగా మోదీ ప్రభుత్వానికి చెక్‌ ‌పెట్టే అవకాశం లేకుండా పోతోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ‌తన బాధ్యతను సరిగా నిర్వహించలేక పోతోంది. దేశం ఏమైపోతున్నా పట్టించుకోవడం లేదు. బడ్జెట్‌ ‌సమావేశాల్లో బాధ్యతాయుత ప్రతిపక్షంగా సమస్యలపై చర్చిస్తారని ఆశిస్తున్న దేశ ప్రజల అడియాశలు కాక తప్పడం లేదు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించి అనవసర సమస్యలపై…

పల్లెల్లో మొదలైన ‘స్థానిక’ సందడి…!

తెలంగాణలోని పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. స్థానిక ఎన్నికల కోసం ఇంకా నోటిఫికేషన్‌ ‌విడుదల కాకపోయినా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం చకచకా చేస్తోంది. మరో పక్క రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తం అవుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ ఇప్పటికే బీఆర్‌ఎస్‌, ‌బీజేపీలను…

శాస్త్ర పరిశోధనల పర్యవసానాలేమిటి?

శాస్త్ర విజ్ఞానంలో గత సహస్రాబ్దిలో జరిగిన వికాసం వెనుక ఒక పొసగని అంశం ఉంది. మామూలుగానైతే ఈ శాస్త్ర విజ్ఞాన వికాసం మానవుల స్వేచ్ఛను చాలా ఎక్కువ స్థాయిలో పెంపొందించగల శక్తి కలిగివుంది. మనిషికి, ప్రకృతికి నడుమ ఉన్న గతితార్కిక వైరుధ్యంలో మానవుడి సామర్థ్యాన్ని అది పెంచగలదు. నిరంతరం తనను తాను ప్రశ్నించుకుంటూ, ఆ ప్రశ్నలకు…

చిలుకూరి బాలాజీ అర్చకుడి ఘటనపై సీఎం ఆరా

అర్చకులు రంగరాజన్‌ ‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఫోన్‌ ‌నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 :  చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఫోన్‌ ‌చేశారు. రంగరాజన్‌ ‌ను  సీఎం పరామర్శించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు…

ఇం‌దిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక

•సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు లభించేలా చర్యలు •ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపండి •గ్రేటర్‌ ‌పరిధిలో ఇసుక అక్రమ రవాణా కట్టడికి హైడ్రా బాధ్యతలు •గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌…

హరీశన్నా మా ఇండ్లు కూలగొడుతున్నరు..

హరీష్‌ ‌రావు ఎదుట కన్నీళ్ల పర్యంతమై గోడువెల్లబోసుకున్న బాధితులు.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: హరీశన్నా.. మా ఇండ్లు, దుకాణాలు కూలగొడుతున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు తమగోడును వెల్లబోసుకున్నారు. కారుకు అడ్డు వొచ్చి తమ కష్టాలను వివరించారు. గండిపేట మండలం కాళీ మందిర్‌ ‌వద్ద పేదల షాపులను కూలగొడుతున్నారని తెలిపారు.…

తెలంగాణలోబిఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌..

ఫాంహౌస్‌కు పరిమితమైన కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా అవసరమా…? గెలిపించిన గజ్వేల్‌ ప్రజలను కూడా పట్టించుకోవడం లేదు.. కేసీఆర్‌ పై  నిప్పులు చెరిగిన టిపిసిసి చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కుల గణనపై రీసర్వే అడిగే హక్కు కేటీఆర్‌కు లేదంటూ ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: ఫాంహౌస్‌కు పరిమితమైన మాజీ సీఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల…