Prajatantra News 1

Prajatantra News 1

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరు తెన్నులు

నేడు తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన దినం 2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు. హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్ట బోతున్నారని ఉదయాన్నే ఎంపీలకు, మీడియాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆ రోజు…

వొచ్చే మూడు నెలలు అత్యంత కీలకం

సాగు, తాగు నీరు. విద్యుత్‌కు భారీగా డిమాండ్‌ ‌ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలి.. కలెక్టర్లు ఇరిగేషన్‌ ఇం‌జనీర్ల తో సమీక్షలు నిర్వహించాలి అధికారులను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి  రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17:  రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమని, రాష్ట్రమంతటా అన్ని ప్రాంతాల్లో…

అమెరికా హూందాత‌నం మ‌స‌క‌బారుతోంది..

అమెరికా అధ్యక్ష పీఠం హుందాతనం కోల్పోయింది.  ట్రంప్ చేష్టలతో అమెరికా ప్రతిష్ట‌ మసకబారిపోతున్నది. అబ్రహం లింకన్, జార్జి వాషింగ్టన్, ఫ్రాంక్లిన్ డి  రూజ్ వెల్ట్, జాన్ ఎఫ్. కెనడీ, ఒబామా వంటి నేతలు పాలించిన అమెరికా నేడు ఒక అహంకారి, తెంపరి చేతిలో పడి పూర్వవైభవాన్ని కోల్పోతున్నది. ట్రంప్ చేష్టలకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి. వాణిజ్య…

అర్హులందరికీ రేషన్‌ ‌కార్డులు

దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయండి సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: రాష్ట్రమంతటా కొత్త రేషన్‌ ‌కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన అర్జీలు, కుల గణనతో పాటు గ్రామ సభల్లో వొచ్చిన దరఖాస్తులు, మీ సేవా కేంద్రాల ద్వారా వొచ్చిన దరఖాస్తులన్నింటినీ…

విద్యుత్‌ ‌రంగంలో కీలక పరిణామం

సిఈజిఐసి రాష్ట్ర సర్కారు ఎంవోయూ విద్యుత్‌ ‌వినియోగ సమర్థతను విశ్లేషించేందుకు మద్దతు హైదరాబాద్‌ ‌ప్రజాతంత్ర, ఫిబ్‌•వరి 17 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో సిఈజిఐసి ఫౌండేషన్‌ ‌తో అవగాహన ఒప్పందం 2019-2024 మధ్య జరిగిన సహకారాన్ని కొనసాగిస్తూ, తెలంగాణలో డేటా ఆధారిత పాలనను బలోపేతం చేయడం, ప్రజా పాలన వ్యయాల పనితీరును మెరుగుపరచడంలో…

విద్వేషం, విధ్వంసమే బిజెపి విధానం

రాహుల్‌గాంధీపై  బండి సంజయ్‌ ‌వ్యాఖ్యలు అవమానకరం పంచాయతీరాజ్‌, ‌గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ అభిమతమని పంచాయతీరాజ్‌, ‌గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.…

వణికిన దిల్లీ

దేశ రాజధాని పరిసరాల్లో స్వల్ప ప్రకంపనలు రిక్టర్‌ ‌స్కేల్‌ ‌పై భూకంపం తీవ్రత 4.0 గా నమోదు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరిక న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : దేశ రాజధాని న్యూదిల్లీతో పాటు పలు  పరిసర ప్రాంతాల్లో సోమవారం భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు…

మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ ‌పుట్టినరోజు శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి17: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 70 ఏళ్లు పూర్తి చేసుకొని నేడు 71 వసంతంలోకి అడుగుపెట్టారు.. కేసీఆర్‌ ‌పుట్టినరోజు సదర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్‌ ‌మీడియా వేదికగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బీఆర్‌ఎస్‌ ‌నేతలు, శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కేసీఆర్‌ ‌పుట్టిన రోజు…

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి

టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌. ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులకు దిశానిర్దేవం మహేశ్వరం రూరల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : దేశ భవిష్యత్‌ ‌యువకుల చేతిలోనే ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. ఆదివారం గట్టుపల్లిలోని ఓ…

కేసీఆర్‌ అం‌టే నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం

ఆయన మొండి పట్టుదల, పోరాటంతోనే తెలంగాణ కల సాకారం తెలంగాణను దేశానికి రోల్‌ ‌మోడల్‌ ‌గా మార్చారు.. పుట్టిన రోజు వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : కేసీఆర్‌ ‌జన్మదినం రాష్ట్ర ప్రజలందరికీ పండుగ రోజని, కేసీఆర్‌ అం‌టే ఒక వ్యక్తి కాదు, ఒక నాయకుడు కాదు, నాలుగు…