Prajatantra News 1

Prajatantra News 1

సోషల్‌ ‌మీడియా ప్రభావం ఎవరి పైన?

ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు సోషల్‌ ‌మీడియాలోనే గడిపేస్తు న్నారు. పల్లెల నుంచి పట్టణాల వరకు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ సోషల్‌ ‌మీడియాకు అడిక్ట్ అవుతున్న రోజులివీ. స్మార్ట్ ‌ఫోన్‌ ‌వినియోగం విపరీ తంగా పెరిగిపోవడం, ఇంట ర్‌నెట్‌ ‌ఛార్జీలు అందుబాటులోకి రావడంతో ప్రతీ ఒక్కరూ సో…

దక్షిణ కాశీ ‘శ్రీముఖలింగం’

మహా శివరాత్రి సందర్భంగా వైభవంగా ఉత్సవాలు ఈ క్షేత్రం ప్రత్యేకతలు ఇవే.. ‘కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖర దర్శనం, శ్రీముఖ లింగంలో ముఖదర్శనం ‘ చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. విశాఖపట్నానికి సుమారు నూట ఇరవై కిలో మీటర్ల దూరంలో జీవనది…

శివరాత్రి జాగారం, ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా ?

శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరణతో మారుమోగిపోతాయి. శివారాధనలో స్వామివారిని లింగ రూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లిం గాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో…

కార్మికుల‌ ప్రాణాలకు విలువ లేదా?

ఒక వైపు ప్రమాదం జరిగితే… ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్‌ : ‌ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు, కూలీల ప్రాణాలకు విలువ లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. రోమ్‌ ‌ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి, గ్రాడ్యూయేట్స్‌కు గాలం వేసేందుకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి…

తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర పెట్టారు

కేసులను తప్పించుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు దిల్లీకి చక్కర్లు బీఆర్ఎస్ వాళ్లు ఎవరికి వోటేస్తారో చెప్పాలి మా పనితనం నచ్చకపోతే వోటేయకండి క‌రీంన‌గ‌ర్ స‌భ‌లో ముఖ్య‌మంత్రి ఘాటు వ్యాఖ్య‌లు క‌రీంన‌గ‌ర్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 24 :  తెలంగాణ ఆత్మగౌర‌వాన్ని బిఆర్ ఎస్ నేత‌లు దిల్లీలో మోదీ కాళ్ల దగ్గ‌ర పెట్టార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా…

ఎమ్మెల్సీ కోటా ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి24: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలోని ఐదుగురు, తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను ప్రకటించింది. తాజా షెడ్యూల్‌ ‌ప్రకారం మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదల కానుంది. మార్చి 20వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలో మహమూద్‌ అలీ, సత్యవతి…

ఫామ్‌హౌస్‌కే కేసీఆర్‌ ‌పరిమితం

బీఆర్‌ఎస్‌ ఎవరికి వోటు వేయాలో బహిర్గతం చేయాలి కాంగ్రెస్‌ ‌పార్టీని బలహీనపర్చేందుకు కుట్రలు నరేందర్‌రెడ్డి పట్టభద్రులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటాడు బలహీన వర్గాల లెక్కలు తప్పైతే ఆధారాలతో చూపండి. రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌ ‌రెడ్డి ప్రభుత్వానికి, పట్టభద్రులకు మధ్య వారధిగా ఉంటారని సీఎం రేవంత్‌రెడ్డి…

రాష్ట్రంలో రైతుల ప‌రిస్థితి దారుణం..

అన్న‌దాత‌ల‌ కష్టాలపై ప్రభుత్వం మొద్దు నిద్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : రాష్ట్రంలో రైతుల కష్టాలు చూస్తుంటే బాధ కలుగుతుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న మహబూబాబాద్‌ ‌జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే.. నేడు…

బయోటెక్ హబ్‌గా హైద‌రాబాద్

యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు  దిగ్గజ బయో టెక్ కంపెనీ ఆమ్జెన్ ఇన్నోవేష‌న్ సైట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 24 : అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ హైదరాబాద్ లో తమ న్యూ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సైట్ ను ప్రారంభించింద‌ని, అమ్జెన్ కార్యకలాపాల విస్తరణతో…

టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు స్లీపర్ డాగ్స్‌

దెబ్బతిన్న కన్వర్ కు మరమ్మతులు వర్టికల్ డ్రిల్లింగ్ ప్రతిపాదనకు స్వస్తి సంఘటన స్థలంలో పర్యవేక్షిస్తున్న మంత్రి కోమటిరెడ్డి నాగ‌ర్ క‌ర్నూల్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 24 : ఎస్ఎల్‌బిసి దోమలపెంట వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికితీయడానికి కేంద్ర, రాష్ట్ర విపత్తు బృందాలతో పాటు ఆర్మీ, నేవి, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ రహదారుల విభాగం, జేపీ,…