deccan.com

deccan.com

బీజేపీ కుల గణనకు అనుకూలమా..? వ్యతిరేకమా..?

BC Welfare Minister Ponnam Prabhakar

దేశంలో  సామాజిక న్యాయం  అమలు చేసింది కాంగ్రెస్సే.. సామాజిక, ఆర్థిక ,రాజకీయ పరమైన న్యాయం కోసమే సర్వే..   బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 9: ‌బీజేపీ కుల గణనకు అనుకూలమా..? వ్యతిరే• •మా..? అన్నది స్పష్టం చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌డిమాండ్‌…

బాలికలకు భవిష్యత్తునిద్దాం…

Let's give future to girls

నేటి ఆధునిక రంగంలో ఎంతోమంది బాలికలు విభిన్న రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. నేడు వారు అడుగుపెట్టని రంగం అంటూ లేదు. దేశ రక్షణ రంగంలో  కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. బాలికలకు సరైన  విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యం, రక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆకాశమే హద్దుగా ఎదుగుతారని అనడంలో  ఎలాంటి సందేహం లేదు. సేవారంగంలో అందరికీ…

మోదీ అబద్దాలు… రేవంత్‌ అసత్యాలు

War of words between Congress and BJP in telangana

కాంగ్రెస్‌, ‌బిజెపిల మధ్య మాటల యుద్ధ్దం ( మండువ రవీందర్‌రావు ) రాష్ట్ర కాంగ్రెస్‌, ‌బిజెపిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. తెలంగాణ విషయంలో బిజెపి కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు చెప్పేవన్నీ అబద్దాలే నంటోంది రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ. ఆయన అబద్ధాలకు తమ నిజాలే సమాధానమంటోంది. దాన్ని బిజెపి రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.…

ఇ – వ్యర్థాలు ప్రమాదమే !!!

scientific environment friendly

ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు మానవ జీవన విధానాన్ని సుఖమయం చేశాయి. అయితే వీటి జీవితకాలం కొంతవరకే ఉంటుంది. తరువాత వీటిని బయట పడేయవలసిందే. ఏదైనా ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాలు ఉద్దేశించబడిన ఉపయోగానికి అనర్హంగా మారినప్పుడు దాని గడువు తేదీని దాటిన తరువాత వాటి ఉపయోగం ఉండదు. ఇటువంటి వాటిని ఎలక్ట్రానిక్ వ్యర్థాలు లేదా ఇ-వ్యర్థాలు అంటారు.…

60 యేండ్ల క్రితమే ‘మేడ్‌ ఇన్‌ హైదరాబాద్‌’

'Made in Hyderabad' 60 years ago

నిజం చేసిన ఆల్విన్‌, ప్రాగా టూల్స్‌, మల్లేపల్లి ఐటిఐ కాకతీయ కలగూర గంప – 6 1960 దశకం చివరి వరకు భారతదేశం పారిశ్రామిక ప్రగతిలో శైశవ దశ నుండి 16 యేండ్ల బాల్య దశ కు చేరుకొని ఉరుకులు పరుగుల వేగంతో వివిధ రంగాల ప్రజల అవసరాలను తీర్చి వారిని అభివృద్ధి మార్గంలో పయనించేట్లు…

ధరలు స్వారీ చేస్తున్నాయి…!

India deteriorating economy day by day

ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించడంలో పటిష్టమైన చర్యలెవీ? నానాటికీ దిగజారుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించడంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. రూపాయి మారకం విలువ నానాటికి దిగజారుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం 84 రూపాయలు దాటింది. ధరలు స్వారీ చేస్తున్నాయి. ప్రధానంగగా బియ్యం,ఉప్పు, పప్పుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా అజమాయిషీ చేయడంలేదు.…

కుటుంబ సర్వేకు ఆటంకాలు సృష్టిస్తే కఠిన చర్యలు

బలహీనవర్గాలకు మేలు జరగొద్దని బిజెపి, బిఆర్‌ఎస్‌ అభిమతం : మంత్రి శ్రీధర్‌ బాబు తమ అధినేత రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక సమగ్ర కుటుంబ సర్వేకు ఆటంకాలు కల్పించినా, ప్రజల్లో అపోహలు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హెచ్చరించారు. గత ప్రభుత్వం…

జనాభా లో 60 శాతం ప్రజలకు ఉచిత రేషన్‌ ‌దేనికి సంకేతం ..?

free ration yojana

వికసిత భారత్‌ ‌లక్ష్యంగా పదేళ్లుగా మోదీ నేతృత్వంలోని బిజెపి పాలన సాగుతోంది. పడికట్టు పదాలు బాగా అలవాటు చేసుకున్నారు. అభివృద్ది పేరుతో నయవంచన సాగుతోంది. గత 20 ఏళ్ల కాలానికి పోలిస్తే దేశంలో అభివృద్ది అన్నది ఎండమావి అన్న విమర్శలు ఉన్నాయి. కోట్లాది మంది రైతులకు నేరుగా నగదు బదిలీ చేస్తున్నామంటేనే వారికి తగిన గిట్టుబాటు…

సంగెం మూసీనది ఒడ్డున శివలింగానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

మూసీ పునరుజ్జీవన పాదయాత్రకు శ్రీకారం ముఖ్య‌మంత్రి వెంట నడిచిన మంత్రులు మూసీ పునరుజ్జీవన పాదయాత్రను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. సంగెంలోని మూసీనది ఒడ్డున ఉన్న శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను మొదలుపెట్టారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం నుంచి భీమలింగం వరకు సుమారు 2.5 కిలోమీట‌ర్ల మేర పాదయాత్ర కొనసాగింది. మూసీ పునరుజ్జీవ…

తోపులాటలో ఇరుక్కపోయిన మంత్రి

Kondasurekha got stuck in crowd

ఎంతో శ్రమించి బయటకు తీసుకొచ్చిన పోలీసులు  స్వయంగా రాష్ట్రానికి మంత్రి అయిన కొండాసురేఖ తోపులాటలో ఇరుక్కుపోయి ఇబ్బందులకు గురయ్యారు. చుట్టూ పోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ తోపులాట నుంచి మంత్రిని బయటకు తీయలేని పరిస్థితి ఎదురైంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి యాదాద్రి పర్యటనలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం యాదాద్రికి…