Prajatantra News 1

Prajatantra News 1

పడిపోతారా? పడగొడతారా !?

ఊహలు, కలలు రెండు వైపులా పదును ఉన్న కత్తులు. అవి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని  ఇచ్చేమాట ఎంత నిజమో, మత్తును, మభ్యపాటును, ఆత్మవంచన ను కలిగించే మాట కూడా అంత నిజం. కోలుకోలేని ఓటమి వాస్తవ ప్రపంచంలో ఎదుర య్యాక, ఏదో ఒక అవాస్తవ ఊహను కావులిం చుకుంటే తప్ప, మనోవ్యాధి తీరదు. తెలంగాణ రాష్ట్రమూ, కెసిఆర్‌…

కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు అవాస్తవం

పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కొత్త ఇంచార్జీ మీనాక్షి లేక్‌వ్యూలో మీనాక్షిని మర్యాదపూర్వకంగా కలిసిన సిఎం హైదరాబాద్‌, పజాతంత్ర, ఫిబ్రవరి 28: పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవు.. మా పార్టీలోనే ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ కొత్త ఇంచార్జీ మీనాక్షి నటరాజన్‌ అన్నారు. తెలంగాణలో పనిచేసే అవకాశం వొచ్చింది..…

బీజేపీ కుట్రలను సాగనివ్వం

కిషన్‌ ‌రెడ్డి అడ్డుపడటం  వల్లే  మెట్రో ఆగింది. •ఆయనది కచ్చితంగా   సైంధవ పాత్రే.. •గాంధీ భవన్‌ ‌లో ప్రెస్‌ ‌మీట్‌ ‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : దక్షిణాది రాష్ట్రాలను ఆర్థికంగా రాజకీయంగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని, బీజేపీ కుట్రలను సాగనివ్వం%•% కేంద్రం చర్యలను దీటుగా ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి…

పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మన సక్సెస్‌ ‌స్టోరీని మనమే చెప్పుకోవాలి •మోదీని గద్దె దించే వరకు మనం కష్టపడాలి •టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : పార్టీ కార్య క్రమాలు, ప్రభుత్వ నిర్ణ యాలను ప్రజల్లోకి తీసు కెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. టీపీసీసీ విస్తృత స్థాయి…

సహాయక చర్యలపై కలెక్టర్‌ ‌సమీక్ష

నాగర్‌కర్నూల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : ఎస్‌ ఎల్‌ ‌బి సి టన్నెల్‌ ‌కొనసాగుతున్న సహాయక చర్యలపై శుక్రవారం జేపీ బేస్‌ ‌క్యాంప్‌ ఆఫీస్‌ ‌లో సహాయక బృందాల అధికారులతో జిల్లా కలెక్టర్‌ ఎస్పీ, ఇరిగేషన్‌ ‌స్పెషల్‌ ‌సెక్రటరీ ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌, ‌సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్డిఆర్‌ఎఫ్‌ అధికారి సుఖేండు, టిఎస్‌ఎస్పీడీసీఎల్‌…

మామునూర్‌ ఎయిర్‌ ‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్‌ ‌సిగ్నల్‌

Minister Komatireddy Venkat Reddy

రోడ్లు, భవనాల శాఖమంత్రి  మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 :  వరంగల్‌ ‌జిల్లా మామునూర్‌ ఎయిర్‌ ‌పోర్ట్ ‌నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మామునూరు ఎయిర్‌ ‌పోర్ట్ ‌కు అనుమతిని మంజూరు చేస్తూ కేంద్ర పౌర విమానయాన…

‌పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం

దావోస్‌లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించాం •గ్రీన్‌ ‌పవర్‌,  ఎంఎస్‌ఎంఈ  ‌పాలసీలకు అద్భుత స్పందన •డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విజ్ఞప్తి •యూరోపియన్‌ ‌యూనియన్‌ అధ్యక్షుడితో భేటీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : పెట్టుబడులకు యువ రాష్ట్రమైన తెలం గాణ స్వర్గధామం లాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. యూరోపియన్‌…

గత పదేళ్లలో టన్నెల్‌ ఎం‌దుకు పూర్తి చేయలేదు

హరీష్‌ ‌రావు అసలు విషయాలు మాట్లాడాలి మండిపడ్డ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. 2014 నుండి 2023 వరకు 200 కిలోమీటర్ల టన్నెల్‌ ‌పనులు చేశామని హరీష్‌ ‌రావు అంటున్నారు, పదేళ్లలో మిగిలిన 19…

గ్లోబల్‌ ‌లీడర్‌ ‌షిప్‌లో యువతదే కీలక పాత్ర

Youth play a key role in global leadership

యువత శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలి •సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీలో దేశం కొత్త ఒరవడి :కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : యువత శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌పిలుపునిచ్చారు. గ్లోబల్‌ ‌లీడర్‌ ‌షిప్‌లో యువతదే కీలక పాత్ర అని ఆయన స్పష్టం…

దేశ రక్షణ బాధ్యత యువతదే..

దేశ రక్షణకు అవసరమైన ఇంజినీర్లను తయారుచేస్తాం.. •హైదరాబాద్‌-‌బెంగళూరు డిఫెన్స్ ఇం‌డస్ట్రియల్‌ ‌కారిడార్‌గా ప్రకటించాలి •నేషనల్‌ ‌సైన్స్ ‌డే వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి •హాజరైన కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : మనదేశ రక్షణ భాధ్యత యువతీ యవకులదేనని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌…