రైతు సమస్యలపై చిత్తశుద్ధిలేని పాలకులు!

వ్యవసాయ సంక్షోభం పట్టని మోదీ కనీస మద్దతు ధరకు చట్టబద్దత, రుణ మాఫీ వంటి చర్యలకు తక్షణం శ్రీకారం చుట్టాలి కేంద్ర ప్రభుత్వానికి తక్షణం రైతుల సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఏమాత్రం కనిపించడం లేదు. కల్లబొల్లి కబుర్లతో కాలయాపన చేస్తుందే తప్ప.. వారిపై దృష్టి సారించలేక పోతోంది. ఇది వాస్తవమని తాజాగా వెలువడుతున్న నివేదికలు స్పష్టం…









