Prajatantra News 1

Prajatantra News 1

రైతు సమస్యలపై చిత్తశుద్ధిలేని పాలకులు!

వ్యవసాయ సంక్షోభం పట్టని మోదీ  కనీస మద్దతు ధరకు చట్టబద్దత, రుణ మాఫీ వంటి చర్యలకు తక్షణం శ్రీకారం చుట్టాలి కేంద్ర ప్రభుత్వానికి  తక్షణం రైతుల సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఏమాత్రం కనిపించడం లేదు.  కల్లబొల్లి కబుర్లతో కాలయాపన చేస్తుందే తప్ప..  వారిపై దృష్టి సారించలేక పోతోంది. ఇది వాస్తవమని తాజాగా వెలువడుతున్న నివేదికలు స్పష్టం…

ఇక పల్లెల్లోనూ ఇంటర్నెట్‌ విప్లవం..

పల్లెలే దేశాభివృద్ధి సూచికలు. ఒక దేశం పురోగతిని గ్రామీణ ప్రాంతాల్లో  ప్రజల జీవన పరిస్థితులు నిర్వచిస్తాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రం  అనేక రకాలుగా ప్రగతి సాధించింది అనేది నిజం. రోడ్లు, తాగునీరు, పారిశుద్ద్యం, మౌళిక సదుపాయాల కల్పన రంగాలలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ దీనిని ముందుకు తీసుకువెళుతోంది. ఈ క్రమంలో…

కుప్ప కూలిన నిరంకుశత్వం!

 దశాబ్దాల పాలన అంతం…సిరియాకు విముక్తి మొన్న అఫ్ఘానిస్థాన్‌, నిన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌ ..ఇప్పుడు సిరియా. ప్రజాపోరాటాలకు భయపడి  పాలకులు పలాయనం చిత్తగించారు. దేశం విడిచి పరారయ్యారు. తాజాగా సిరియాలో దశాబ్దాల అసద్‌ పాలన అంతమైంది. డమాస్కస్‌ రెబెల్స్‌ హస్తగతమైంది. అధ్యక్షుడు బషర్‌ అల్‌%`%అసద్‌ కుటుంబంతో సహా రష్యా పారిపోయాడు. గత నెల 27 నుంచి క్రమంగా…

పార్లమెంట్‌ సాక్షిగా పాలకుల నిజ స్వరూపం!

Kadapa Steel Industry

కేంద్రం  చేసిన మరో ద్రోహం.. ఉక్కు పరిశ్రమతో చెలగాటం… కడప ఉక్కు పరిశ్రమ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలంగా చెలగాటమాడుతున్నాయి. పరిశ్రమ వస్తే ఉద్యోగాలు వొస్తాయని, బతుకులు బాగు పడతాయని ఎదురు చూస్తున్నసీమ బిడ్డలఆశలు అడియాసలు అవుతున్నాయి. కడప స్టీల్‌ ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని గత మంగళవారం లోక్‌సభలో కేంద్ర…

రోడ్డుపైనే ఆగిన రాజధాని డీలక్స్ బస్సు 

Rajdhani Deluxe bus

ఎస్సై వెంకట్ ప్రజల సహాయంతో పక్కకు నెట్టిన వైనం ఆమనగల్లు, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : శ్రీశైలం నుండి హైదరాబాద్ వెళుతున్న టీఎస్ 09 జెడ్ 8082 నెంబర్ గల రాజధాని డీలక్స్ కు చెందిన ఆర్టీసీ బస్సు ఆమనగల్లు చేరుకోగానే బస్టాండ్ సమీపంలో చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై నిలిచిపోయింది. బస్సుని ముందుకు తీసుకెళ్లేందుకు…

కళ్లు చెదిరేలా ఎయిర్‌ ‌షో..

ప్రత్యక్షంగా వీక్షించిన సీఎం రేవంత్‌ జనాన్ని ఊర్రూతలూగించిన సంగీత కచేరీలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో ఆదివారం  జరిగిన ఎయిర్‌ ‌షోను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తిలకించారు. ఈ షో కు నగర సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. కెప్టెన్‌ అజయ్‌ ‌దాశరథి…

సవాళ్లను ఎదుర్కోవడంలో భారత వాయుసేన దిట్ట

సరిహద్దుల్లో వాయుసేన సేవలు అనిర్వచనీయం ప్రజాపాలన విజయోత్సవాల్లో వాయుసేన ప్రదర్శన అద్భుత ఘట్టం భారతవాయుసేన, సూర్యకిరణ్‌ ‌బృందం సేవలు స్ఫూర్తి దాయకం ట్యాంక్‌ ‌బండ్‌ ‌వద్ద సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ ‌బృందం వైమానిక ప్రదర్శన మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డితో ఏరోబాటిక్‌ ‌టీం కెప్టెన్‌ ‌సూర్యకిరణ్‌ ‌బృందం కెప్టెన్‌ అజయ్‌ ‌సారథి భేటి కెప్టెన్‌గా తన…

ఈ ‌శతాబ్దానికి కేసిఆర్‌ ఒక్కడే తుగ్లక్‌

ఎ‌ర్రవెల్లిని రాజధానిగా,  ఫాంహౌస్‌ను సెక్రటేరియట్‌గా మార్చారు •పదేళ్ల పాలనలో వందేళ్లకు సరిపడా దోపిడీ •ప్రజల ప్రయోజనాల కోసం కొత్త రెవెన్యూ చట్టం •రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి హైద్రాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌ధరణి పోర్టల్‌ ‌ప్రక్షాళనకు చర్యలు చేపడుతూనే, ప్రజలందరి ప్రయోజనాలు కాపాడే విధంగా నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనకు…

ప్రతీ ఇంటికి ఇంటర్నెట్‌ సేవలు

టి-ఫైబర్‌తో ఫైలెట్‌ ప్రాజెక్టు కింద 3 గ్రామాలలో సేవలు ప్రారంభం ఇంటి నుంచే 150 రకాల పౌర సేవల కోసం మీ సేవ యాప్‌ రూపకల్పన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు  ముత్తారం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి టీ ఫైబర్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు…

పోలీస్‌ ‌బేస్‌ ‌క్యాంపుపై విరుచుకుపడిన మావోయిస్టులు

ఇన్‌ఫార్మర్‌ ‌నెపంతో మహిళను హత్య చేసిన మావోలు •ఇద్దరు జవాన్‌లకు గాయాలు.. హాస్పిటల్‌కు తరలింపు •ప్రతిఘటించిన పోలీసులు..సమీప అడవుల్లోకి పారిపోయిన మావోయిస్టులు •ఇది కేంద్ర కమిటీ అగ్రనాయకుడు హిడ్మా వ్యూహరచనగా పోలీసుల అనుమానాలు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలో మరోసారి అలజడి రేపింది. పోలీసుల బేస్‌క్యాంపుపై మావోయిస్టులు ఒక్కసారిగా…