NEWS

NEWS

చరిత్ర పుటల్లో ఏప్రిల్‌ 14 ‌కు ప్రత్యేక స్థానం

‘‘ఏ‌ప్రిల్‌ 14 ‌చరిత్రపుటల్లో  ఒక ప్రత్యేక స్థానాన్ని  ఏర్పరచుకొని ప్రజల గుండెల్లో  నిలిచిపోయిన,  నిలిచిపోతున్న రోజు. ఇద్దరి ఆశయాలు సమాజంలోని సమానత కోసమే, అంతరాలు లేని మానవీయ సమాజం కోసమే, ఇద్దరూ ప్రపంచ స్థాయి మేధావులే. ప్రజల బాగోగుల కోసం,  సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించిన  ఆలోచన పరులే. సమాజ హితం…

‌ప్రజల మనిషి శ్రీపాద రావు

నేడు శ్రీపాద రావు వర్థంతి దుద్దిళ్ళ శ్రీపాదరావు (మార్చి 2, 1935 – ఏప్రిల్‌ 13, 1999) ‌సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌శాసనసభ్యులు, శాసనసభ స్పీకరుగా పని చేశారు.1935 సంవత్సరమలో మార్చి 2 న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్‌ ‌రాధా కిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వారు నివాసముండే…

ఆవేశాగ్ని రగిల్చిన జలియన్‌వాలా బాగ్‌ ‌నరమేధం..!

(13 ఏప్రిల్‌ ‘‌జలియన్‌వావా బాగ్‌ ‌నరమేధ దుర్ఘటన దినం’ ) మొదటి ప్రపంచ యుద్ధం(1914-18) ముగిసిన వేళలవి. యుద్ధం మిగిల్చిన క్షతగాత్రులు, అధిక ద్రవ్యోల్బణ దుస్థితి అనుభవంలోకి వచ్చిన రోజులవి. అధిక పన్నులు, అంటువ్యాధులతో సామాన్య ప్రజాజీవనం తల్లడిల్లిన సమయమది. ఐక్యకూటమిగా జాతీయోద్యమం తిరిగి పుంజుకున్న సందర్భమది. దాదాపు 13 లక్షల భారతీయ జవాన్లు విదేశాల్లో…

‌ప్రధానమంత్రి ముద్ర యోజన: జీవనోపాధికి సంతృప్త రుణ పరపతి

ఎనిమిదేళ్లుగా చిన్న వ్యాపార సంస్థలకు అండగా నిలిచి భారత సూక్ష్మ రుణ పర్యావరణ వ్యవస్థకు పునరుత్తేజం ఇచ్చిన పథకం – సౌమ్యకాంతి ఘోష్‌ ‌స్టేట్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా బృందం ముఖ్య ఆర్థిక సలహాదారు ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై) ఈ ఏడాది ఏప్రిల్‌ 8‌వ తేదీనాటికి 8 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ భారీ సంతృప్త…

ఒక నిర్ణయం వెనుక అనేక వ్యూహాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌తీసుకున్న ఒక నిర్ణయం అనేక మంది మెదళ్ళకు పదును పెడుతున్నది. తెలంగాణ ఉద్యమ కాలంలో మాయల మరాఠీగా లభించిన పేరును ఆయన శాశ్వతం  చేసుకుంటున్నారు. ఏ క్షణాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. ఆయన తీసుకునే నిర్ణయాలు బహుచర్చనీయాంశంగా తయారవుతాయనడానికి తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న…

రోదసి…రహస్యాల పుట్టిల్లు….

గగనానికి మెట్లు వేసిన గగారిన్‌ ‌నేడు అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం యూరీగగారిన్‌ అం‌తరిక్షంలోకి వెళ్ళిన రోజుకు గుర్తుగా అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర  దినోత్సవం జరుపబడుతుంది.వ్యోమగామి చరిత్రలో 1961 చిరస్మర ణీయమైనది.. 1961లో యూరి గగారిన్‌ ‌వోస్టాక్‌ 1 అం‌తరిక్ష విమానంలో ప్రయాణించి 108 నిమిషాలపాటు  భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించాడు. అంతరిక్షయానం…

నాణ్యమైన వైద్యం, వైద్య విద్యకు హబ్‌గా తెలంగాణ

మరో మూడు మెడికల్‌ ‌కాలేజీలకు అనుమతి త్వరలో మరో ఆరు మెడికల్‌ ‌కాలేజీలకు కూడా.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 240 శాతం పెరిగిన మెడికల్‌ ‌సీట్లు డిశ్చార్జీ అయిన పేషెంట్లకు మందులు ఇచ్చి పంపాలి త్వరలో అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ పూర్తి టీచింగ్‌ ‌హాస్పిటళ్ల నెలవారీ సమీక్షలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో భారీ కుట్ర

బైలదిల్లా కోసం విశాఖను నష్టాల్లోకి నెట్టారు బయ్యారం ఉక్కు సాధ్యం కాదని నివేదిక ఇచ్చారు విభజన హాల్లో కడప, బయ్యారంలను విస్మరించారు ఆత్మీయ ఆదానీ కోసం మోదీ వ్యాపార ఎత్తులు దమ్ముంటే బైలదిల్లా ఒప్పందాలను రద్దు చేయాలి తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసమే విశాఖపై స్టడీ డియా సమావేశంలో వెల్లడించిన మంత్రి కెటిఆర్‌ 25‌న నియోజకవర్గ…

నిరుద్యోగి మనోవేదన….

బతుకు దెరువు కోసం ఇల్లు, ఆకిలి వదిలికన్నపేగుకి బంధాలకు దూరంగా ఎవ్వరు ఎర్కలేని గా పట్నామ్లా బిక్కు బిక్కుమనుకుంటు సర్కారి కొలువు కొట్టాలని బియ్యం ముఠా భుజాన వేసుకొని బయలుదేరిన. సదువుకుంటే నౌకరు వస్తది నా బిడ్డా  నాలెక్క గొడ్లను కాసుకుంటా దుక్కులు దున్నతు ఎవుసం సేస్తే ఎట్లా ఈ గొడ్డు కట్టం వానితో ఐతదా……

‌రాష్ట్ర రాజకీయాలపై ఖమ్మం ప్రభావం చూపనుందా ..?

మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల సస్పెన్షన్‌ద్వారా బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో గడ్డుస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్తితులు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు ముఖద్వారంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడు బిఆర్‌ఎస్‌కు  మరింత దూరమయ్యే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమకాలంనుండి నిన్న మొన్నటివరకు రాష్ట్రమంతటా అన్నిజిల్లాల్లో మెజార్టీస్థానాలు సంపాదించినా,…