NEWS

NEWS

వరంగల్‌ ‌సిపి రంగనాథ్‌ను వదిలే ప్రసక్తి లేదు

ఆయన అవినీతి చిట్టా లెక్కలు తీస్తున్నాం నా ఫోన్‌ ‌మాయం చేసింది పోలీసులే బలగం సినిమా బంధాలను చూపింది కెసిఆర్‌ ‌కుటుంబ విలువలు తెలుసుకోవాలి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : ‌సీఎం కేసీఆర్‌కు మానవ సంబంధాలు కాదు.. మనీ సంబంధాలే ముఖ్యమని బీజేపీ రాష్ట్ర…

వైఎస్‌ ‌వివేకా హత్య కేసులో…. దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా విచారణ తగదు

మరోమారు హై•కోర్టులో ఏపి ఎంపి అవినాశ్‌ ‌పిటిషన్‌ ‌హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 10 : ‌మాజీ మంత్రి వైఎస్‌ ‌వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్‌ ‌రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాను వేసిన పిటిషన్‌లో మధ్యంతర దరఖాస్తు చేస్తూ పిటిషన్‌ ‌దాఖలు చేశారు. మార్చి 14న సీబీఐజరిపిన విచారణకు సంబంధించిన ఆడియో,…

వికటిస్తున్న ప్రజారోగ్యం

కల్తీ మరియు కాలుష్యం అనే అంశాలపై  అంతర్జాతీయ సమాజం, స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా దృష్టి సారించకపోతే ప్రజలంతా వయోబేధం లేకుండా జీవితాంతం అనారోగ్యంతో జీవశ్చవాల్లా జీవించే రోజులు దగ్గర పడుతున్నాయి. కల్తీ మరియు కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఇప్పటికే అనేక మంది ప్రజలు రోగాల పాలై ఆసుపత్రులకు అంకితమైపోతున్నారు. కల్తీ సర్వాంతర్యామిలా మారిపోయింది.ప్రజల ఆరోగ్యాలకు పెనుముప్పుగా…

‌త్రిశంకు స్వర్గంలో గల్ఫ్ ‌కార్మికులు

ప్రభుత్వం పైనే నిరాశా జీవుల ఆశలు ప్రపంచాన్ని అతలాకుతలం గావించిన కరోనా మహమ్మారి ప్రభావం 200 పై చిలుకు దేశాలలో ఉన్నా గల్ఫ్ ‌కార్మికుల పైన తీవ్రాతి తీవ్రంగా ఉంది. ఉపాధి నిమిత్తం గల్ఫ్ ‌దేశాలకు వెళ్లిన వారి పరిస్థితి త్రిశంకు స్వర్గ తుల్యమై ఉంది. కరోనా కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం…

సామాజిక వివక్షతలకు ఎదురొడ్డి నిలిచిన ధీరుడు పూలే..

19వ శతాబ్దంలో క్రియాశీలక సామాజిక ఆలోచనపరులు మహాత్మా జ్యోతిరావు పూలే. అక్షరాలను ఆయుధంగా చేసుకొని సమాజంలోని  అణగారిన వర్గాలైన గ్రామస్తులు, రైతులు, కార్మికులు, మహిళల జీవితాల్లో జ్ఞాన వెలుగులు నింపిననారు.వారికి సహజ,మానవ హక్కులను కల్పించడం కోసం తన జీవితమంతా పోరాడాడు.జ్యోతిరావు పూలే పాశ్చాత్య దేశాల్లో ని ప్రజాస్వామ్య విలువలను సంస్కృతిని జీవన విధానాన్ని అధ్యయనం చేశారు.’థామస్‌…

అధికారిక కార్యక్రమాల్లో ఎన్నికల రాజకీయాలు

రాజకీయాల్లో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. ప్రజల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ లబ్ది కోసం పదేపదే విమర్శలు సంధించడం సరికాదు. అన్ని పార్టీలు ఈ మౌలికసూత్రం పాటించాలి. రాజకీయ నాయకుల పరస్పర విమర్శల కారణంగా ప్రజల సమస్యలకు ప్రాధాన్యం పెరగాలి. కానీ ఎన్నికలు వొస్తున్న వేళ చేసుకుంటున్న విమర్శలతో ప్రజలకు లాభం లేదు. హైదరాబాద్‌ ‌పర్యటనకు…

ఏపి ఒంటిమిట్టలో వైభవంగా చక్రస్నానం

ముగిసిన శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతి, ఏప్రిల్‌ 8 : ‌టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కడపలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు శనివారం ఆలయ సపంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గని పుణ్యస్నానాలు చేశారు. ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కలిపి ఆలయ…

తెలంగాణకు ఏమిచ్చారు..ఎక్కడ అడ్డుపడ్డాం

అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ విమర్శలా ఆదానీ అవినీతి గురించి ఎందుకు మాట్లాడరు తెలంగాణ అభివృద్ది సాధిస్తేనే కదా…అవార్డులు ఇంటికి సున్నం వేసి నాదే అన్న తీరుగా ఉంది మోదీ వ్యవహార శైలి వి•డియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు మోదీ విమర్శలపై మండిపడ్డ బిఆర్‌ఎస్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8 : ‌మోదీ అధికార కార్యక్రమంలో రాజకీయాలు…

14 ‌వందే భారత్‌ ‌రైళ్లలో రెండు మనకే

రాష్ట్ర అభివృద్ధికి మోదీ కృషి ప్రధానిని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలి కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8 : ఇప్పటి వరకు దేశంలో 14 వందే భారత్‌ ‌రైళ్ళను ప్రారంభిస్తే..అందులో రెండు తెలంగాణకు ప్రధాని బహుమతిగా ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి…

కుర్చీ వేశాం..సన్మానానికి శాలువా తెచ్చాం..

అయినా ప్రధాని కార్యక్రమాలకు కెసిఆర్‌ ఎం‌దుకు రాలేదు బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8 : ‌ప్రధాని మోదీ సభకు సీఎం కేసీఆర్‌ ఎం‌దుకు రాలేదో చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇవాళ్టి  షెడ్యూల్‌ ‌బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.  సీఎం కేసీఆర్‌ ‌కోసం తాను…