NEWS

NEWS

జార్జి రెడ్డి స్వప్నం ఇంకా మిగిలే ఉన్నది..

‘‘‌జార్జి రెడ్డి ని భౌతికంగా నిర్మూలించిన శక్తులే కేంద్రంలో రాజ్యమేలుతున్నాయి.వారికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రగతిశీల  శక్తులపై నల్ల చట్టాలను మోపి ఏళ్ల తరబడి నిర్బంధిస్తున్నారు.. విద్యారంగంలో కాషాయీకరణ విధానాలు తీసుకొచ్చి ప్రశ్నించే తత్వాన్ని లేకుండా చేయడానికి వన్‌ ‌నేషన్‌- ‌వన్‌ ఎడ్యుకేషన్‌ ‌సిస్టమ్‌ ‌తీసుకోచ్చి విద్యార్థుల మెదళ్ళ పై దాడులు చేస్తుంది.విశ్వవిద్యాలయాలను మతోన్మాద శక్తులకు నిలయాలుగా…

నిత్య చైతన్య స్ఫూర్తి జార్జ్

‘‘‌నేటికి జార్జ్ ‌మరణించి 51 సంవత్సరాలు అవుతున్న ఆయన అందించిన స్ఫూర్తి, ఆలోచన విధానాలు ఇంకా విద్యార్థుల గుండెల్లో చెరగనిముద్రగా ఉన్నాయంటే ఆయన ఆశయం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు..’’ తాను ఈలోకంలో భౌతికంగా లేకపోవచ్చు కాని  తన ఇచ్చిన నినాదం తన ఆశయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. రెండు పదుల వయస్సులోనే ఆర్‌ఎస్‌ఎస్‌,…

అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలి ..!

   కోట్ల ఆస్తులు బుగ్గిపాలు.. బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలు బాణసంచా పేల్చడంతో ఓ గుడిసెపై పడి మంటలు అంటుకున్నాయి. గుడిసెకు అంటుకున్న మంటలు వ్యాపించి గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌పేలడంతో  ముగ్గురు  మృతి చెందారు.  పదిమంది   తీవ్రగాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిలో స్థానికులు, కార్యకర్తలు, పోలీసులు, జర్నలిస్టులు ఉన్నారు.  ఒక్కసారిగా గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌పేలడంతో మంటలు…

కొనసాగించాల్సింది‘అంబేద్కర్‌’‌సజీవ స్ఫూర్తి..

ప్రపంచ దేశాల రాజ్యాంగాలకే తలమా నిక మైన రాజ్యాంగాన్ని రూపొ ందించిన ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ పితదే అనడంలో, అమ లుపరిచే క్రమంలో ఈ  పాలకులకు ఏమైనా శషబిషలు ఉంటే ఉండవచ్చు. కాని ఈ దేశ ప్రజలకు ఏలాంటి సందేహం లేదు. నేడు మనం తినే ప్రతి మెతుకు మీద అతని పేరుంది. మనం…

ఆ చూపుడువేలు దేశానికే స్ఫూర్తిదాయకం

‘‘‌భారత రాజ్యాంగ నిర్మాత,ప్రపంచ మేధావి డాక్టర్‌ ‌బి.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌జయంతి సందర్భంగా… ప్రత్యేకం… భావి భారత స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్‌ ఆశయాల సాధనకు, ఆలోచన విధానానికి అనుగుణంగా దేశంలో పరిపాలన అందిస్తున్నా ఏకైక రాష్ట్రం కేసీఆర్‌ ‌నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యేలా బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం…

మాది మహిళా పక్షపాత ప్రభుత్వం

అక్కా,చెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేసిన ఏపి సిఎం జగన్‌ ‌చంద్రబాబు ఏం మంచి పనులు చేశారో చెప్పాలని సవాల్‌ ఒం‌గోలు, ఏప్రిల్‌ 12 :  ‌తమది  మహిళా పక్షపాత ప్రభుత్వమని సిఎం జగన్‌ ‌స్పష్టం చేశారు. రెండేళ్ల కాలంలో పేద అక్కా, చెల్లెమ్మలకు వారి ఖాతాల్లోకి నగదు…

నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతులు

బంజారాహిల్స్, ‌జూబ్లీ హిల్స్‌లో బహుళ అంతస్థులు డి-9 గ్యాంగ్‌ ‌పనేనంటూ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ఆరోపణలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌నిబంధనలకు విరుద్ధంగా గతంలో ఎప్పుడూ లేనంత అక్రమంగా..బంజారాహీల్స్, ‌జూబ్లీహీల్స్ ‌ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని, దీంతో బహుళ అంతస్థుల భవనాలు లేచాయని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక నిబంధనలు ఉన్నా…

రేపు అంబేద్కర్‌ ‌విగ్రహావిష్కరణ

ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సిఎస్‌ ‌శాంతి కుమారి సమీక్ష జిల్లాల నుంచి ప్రజలను తరలించడానికి ఏర్పాట్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌రేపు 14న అంబేద్కర్‌ ‌విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో సమీక్షించారు. బుధవారం బిఆర్‌కెఆర్‌ ‌భవన్‌లో జరిగిన సమావేశంలో, ప్రముఖుల వాహనాల రాకపోకల…

చీమలపాడు దుర్ఘటనలో… ఇద్దరు వ్యక్తుల మృతిపై సిఎం కెసిఆర్‌ ‌దిగ్బ్రాంతి

తక్షణ వైద్య సాయానికి ఆదేశించిన సిఎం అసవరమైతే నిమ్స్‌కు తరలించాలని మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం పార్టీపరంగా అండగా ఉంటామన్న మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ ‌తీవ్ర దిగ్బ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.…

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితతో ఛాటింగ్‌

‌వాట్సప్‌ ‌స్క్రీన్‌ ‌షాట్స్ ‌విడుదల చేసిన సుఖేష్‌ ‌చంద్రశేఖర్‌ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 12 : ‌మనీలాండరింగ్‌, ‌చీటింగ్‌ ‌కేసులో దిల్లీ జైలులో ఉన్న సుఖేష్‌ ‌చంద్రశేఖర్‌…‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై బాంబ్‌ ‌పేల్చారు. ఢిల్లీ మండోలి జైల్లో ఉన్న సుఖేష్‌  ఈసారి చాటింగ్‌ ‌బాంబ్‌ ‌పేల్చాడు. ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన వాట్సప్‌ ‌చాట్‌ ఇదేనంటూ…