NEWS

NEWS

నేడు విద్యాదినోత్సవం

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా… రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 19 : ‌తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాదినోత్సవం విజయోత్సవాలు ఘనంగా ప్రభుత్వం జరపనున్నది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. రాష్ట్ర…

‌ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం

హైదరాబాద్‌, ‌జూన్‌ 19 : ‌విద్యార్థులకు మంచి విద్య, మెరుగైన వసతి, మంచి భోజనం పెట్టాలని, భావితరాలు ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎదగాలని తెలంగాణ ప్రభుత్వ ఆశయం…ఆలోచన. విద్యా ర్థులపై పెట్టే ఖర్చును భావితరం బాగుకోసం పెట్టే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో…

‌దశాబ్ది కాలంలో విద్యాభివృద్ధి జరిగింది కానీ…!

ఒక సమాజం ఆధునికత వైపు పరుగులు తీయలన్నా,పోటీ ప్రపంచంలో నిలబడలన్నా తననుతాను ఎప్పటికప్పుడు సంస్కరిం చుకోవాలి, మారుతున్న కాలానికి అనుగు ణంగా మారుతూ ఉండాలి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే ఉండాలి.దానికంతటికి వారధి విద్యా.విద్యా బోధనలో కీలకం మాధ్యమం.ప్రాచీన కాలంలో సంస్కృతం ,మధ్యయుగంలో పర్షియన్‌,అరబిక్‌ ఆధునిక కాలంలో ఆంగ్ల మాధ్యమం విద్యాలో  క్రియాశీలక పాత్ర పోషించాయి,…

తెలంగాణ పచ్చబడ్డది

బీడువారిన రాష్ట్రాన్ని తొవ్వకు తెచ్చుకుంటున్నం హరితం 7.7 శాతం పెరిగి గ్రామాలు పచ్చగున్నయి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్‌ ‌వన్‌ అని పేపర్లో రావడం సంతోషం కలిగించింది కాళేశ్వరంతో పాటే పాలమూరూ పూర్తయ్యేది కాంగ్రెస్‌ ‌నేతలు కోర్టుకు వెళ్లడంతోనే ఆలస్యం త్వరలో జంటజలాశయాలకు గోదావరి జలాల తరలింపు త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేయించే బాధ్యత నాది…

కార్పొరేట్ శక్తుల కోసం… ప్రభుత్వ విద్యను బలిపెడుతూ ఉత్సవాలా..!

చారిత్రకంగా తెలంగాణ చదువులో అడుగులు పడలేకపోయాయి.నిజాం పాలన, పోలీస్ యాక్షన్ అనంతరం విద్యా ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలోనే విశాలాంధ్రలో భాగం కావడం తెలంగాణ చదువులకు ఒక విషాదంగా పేర్కొనవచ్చు. ప్రభుత్వ రంగంలో విద్య పూర్తిగా బలహీన పడడం మరోవైపు వ్యాపార విద్య ప్రవేశించి బలోపేతం కావడం జరిగిపోయినాయి. తెలంగాణ ఉద్యమం చదువుల విషయంలో సంపూర్ణ మార్పులు…

వాల్మీకి బోయలపై వివక్ష ఇంక ఎన్నాళ్ళు..?

పల్లకి ఎక్కిన ప్రభువు కాదోయ్‌ అది మోసిన బోయిలెవరు అంటూ ఓ మహాకవి ఓ సందర్భాన శ్రామిక కులాల ఉత్పత్తి విలువను వాళ్ల వెట్టి విధానాన్ని రాసుకొచ్చాడు.ఈ దేశానికే ఆదర్శమని కథలు కథలుగా చెప్పుకునే రాముని చరిత్రను రాసిన వాల్మీకి రుషి వారసులుగా, రాజులకు రాజ్యాలకు రక్షణ కోటలుగా తమ శరీర బలాలను అందించిన జాతి…

ఆ ‌ముప్పై సీట్లు…?

తెలంగాణలో రానున్న ఎన్నికల విషయానికొస్తే ప్రధానంగా ముప్పై శాసనసభ స్థానాలపై ఇటీవల రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాలుండగా కేవలం ముప్పై స్థానాలగురించే రాజకీయ పార్టీలు ఎందుకు ప్రస్తావిస్తున్నాయన్న ప్రశ్న ఉద్భవించకపోదు. ఈసారి వంద స్థానాలను గెలుచుకుని హ్యాట్రిక్‌ ‌సాధిస్తామని అధికార భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌ప్రకటిస్తున్నది. అందుకు కావల్సిన ప్రణాళికలను…

చెమట చుక్క రాల్చకుండా…పైసా ఖర్చు లేకుండా ..

జూబ్లీహిల్స్ ‌స్థాయిలో ఇండ్లను పొందిన మీరు అదృష్టవంతులు శివుడు నెత్తిమీద గంగను పెట్టుకున్నట్టు కేసీఆర్‌ ‌పాములపర్తి వద్ద కొండపోచమ్మ రిజర్వాయర్‌ ‌కట్టిండు తిన్నింటి రేవు తలవాలి పాములపర్తిలో సర్కార్‌, ‌కావేరి ఫౌండేషన్‌ ‌సౌజన్యంతో నిర్మించిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ఒక చెమట చుక్క కూడా రాల్చకుండా… ఒక పైసా…

‌ఫస్ట్రేషన్‌తో పట్టపగలు పచ్చి అబద్ధాలు..?

రాష్ట్రానికి కేంద్రం ఖర్చు చేసిన నిధులపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రెజెంటేషన్‌పై రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు మండిపాటు పూర్తి వివరాలను త్వరలో పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌ద్వారా తెలియజేస్తామని ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌కేంద్ర  మంత్రి  కిషన్‌  ‌రెడ్డికి కన్ఫ్యూషన్‌ ఎక్కువ..కాన్సన్ట్రేషన్‌ ‌తక్కువ అని…ఫస్ట్రేషన్‌తో పట్టపగలు…

తండ్రి సంతానానికి మార్గదర్శకుడుగా ఉండాలి

అంతర్జాతీయ పితృ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్‌ ‌నెలలోని మూడవ ఆదివారం నాడు అంతర్జాతీయ పితృ దినోత్సవాన్ని జరుపు కుంటారు. ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. అమెరికాకు చెందిన ‘‘సోనోరా స్మార్ట్ ‌డాడ్‌’’ అనే మహిళ ఆలోచనకు సాకారంగా 1910లో మొదటిసారి ‘‘ఫాదర్స్ ‌డే’’ ను గుర్తించి…