NEWS

NEWS

యూపిలోనూ భారీ వర్షాలు

పొంగి ప్రవహిస్తున్న శారదానది నదిలో కొట్టుకు పోయిన పాఠశాల 145 మంది మృత్యువాత….హిమాచల్‌ ‌వరదల్లో అత్యధికంగా  91 మంది మృతి న్యూ దిల్లీ, జూలై 14 : రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా పలు నదులు పొంగి ప్రమాదకర స్థాయిలో…

ఆధునిక కాలంలో అపసవ్య ధోరణులు!

 కల్తీ మరియు కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఇప్పటికే అనేక మంది ప్రజలు రోగాల పాలై హాస్పిటల్స్  అంకితమైపోతున్నారు. కల్తీ సర్వాంతర్యామిలా మారిపోయింది.ప్రజల ఆరోగ్యాలకు పెనుముప్పుగా తయారైన “కల్తీ” ఆహార పదార్థాలను,నకిలీ ఔషధాలను నియంత్రించి ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే దేశం కూడా అభివృద్ది చెందుతుంది.  కల్తీ మరియు…

తిరోగమనంలో తెలుగు సినిమా రంగం!

తెలుగు చిత్రసీమలో అనువాదాల వెల్లువ నిరంతరం  కొనసాగుతూనే ఉంది. అలాంటి అనువాద చిత్రాలు వచ్చినంత వేగంగా వెనక్కు తిరిగి వెళ్లిపోతూనే ఉన్నాయి. మరి ఈ అనువాద చిత్రాలు సాధించేదేమిటి? ఆయా చిత్రాలు దర్శక, నిర్మాతలకు ఎలాంటి అనుభూతిని మిగులుస్తున్నాయి అని ఆలోచిస్తే ఫలితం నిరాశాజనకంగానే ఉంటుంది.  మన తెలుగులో రచయితలే కరువయ్యారా? అని అనుకోవాల్సి వస్తోంది.…

రైతులను ఆందోళనకు గురి చేసిన కాంగ్రెస్‌ ‌పార్టీ..

కరెంట్‌పై మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీకి లేదు మీటర్లు పెట్టది లేదని స్పష్టం చేసిన మంత్రి హరీష్‌ ‌రావు కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు రైతులకు మూడు గంటలు కరెంటు చాలు అని కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నారు…ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రయత్నం చేస్తుంది..అని మంత్రి హరీష్‌ ‌రావు కాంగ్రెస్‌ ‌పార్టీపై…

ఉమ్మడి పౌర స్మృతి కి – రాతపూర్వక చిత్తుప్రతి కూడా ఎందుకు లేదు!?

2018 లో 21వ లా కమిషన్ రిపోర్ట్ ఇస్తే, ఈ ఐదేళ్లు చడీ చప్పుడు చేయని కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు 22 వ లా కమిషన్ ద్వారా నెలరోజుల్లోనే అభిప్రాయం చెప్పమని ఎందుకు ఆదేశిస్తోంది!? పోనీ ఈ కమిషన్ వైపు నుంచీ ఏమన్నా నిర్దిష్ట ప్రతిపాదనలు, ఉన్నాయా అంటే లేవు! ఒక చిత్తు ప్రతి…

కెసిఆర్ నగర్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తా : మాజీ మేయర్ బొంతు రామ్మోహన్

ఉప్పల్ ప్రజాతంత్ర జులై 14: కెసిఆర్ నగర్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తానని నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ డివిజన్ కేసీఆర్ కాలనీ వాసుల అభ్యర్థన మేరకు బాలకృష్ణ నగర్, కెసిఆర్ కాలనీలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ కాలనీ వాసులు…

విద్యార్థులకు తగిన వసతులు కల్పించాలి : కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్, ప్రజాతంత్ర, జులై 14 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్ది విద్యార్థులకు అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉందని మేడ్చల్ – మల్కాజిగిరి…

పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి

చిన్నకోడూర్, ప్రజాతంత్ర, జూలై 14: చిన్నకోడూర్ మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న నిరహరదీక్షకు పీసీసీ భూ కమిటీ మాజీ సభ్యులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, గురుకుల పాఠశాల పేరేంటి కమిటీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ మెట్ల శంకర్ లు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల మీద చిన్నచూపు…

చంద్రయాన్‌-3 ‌ప్రయోగం విజయవంతం 

జాబిల్లి వైపు దూసుకెళ్లిన రాకెట్‌ ‌ప్రయోగం విజయవంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు ఇ‌స్రో మరో రికార్డు సృష్టించింది. చంద్రుడి దిశగా చంద్రయాన్‌-3 ‌పయనమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ‌ధావన్‌ ‌సెంటర్‌ ‌నుంచి ఎల్‌వీఎం3 ఎం4 రాకెట్‌ ‌నింగిలోకి దూసుకువెళ్లింది. చంద్రయాన్‌ ‌స్పేస్‌‌క్రాప్ట్‌ను ఆ రాకెట్‌ ‌మోసుకువెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్‌ ‌నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత…

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 14: తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా బోనాలు నిలుస్తాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.పటాన్ చెరు పట్టణం బండ్లగూడ గ్రామంలో నిర్వహించిన బోనాల మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం నిర్వాహకులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. తెలంగాణ బోనాలు అంటే దేశవిదేశాల్లో కూడా గౌరవిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి…