యూపిలోనూ భారీ వర్షాలు
పొంగి ప్రవహిస్తున్న శారదానది నదిలో కొట్టుకు పోయిన పాఠశాల 145 మంది మృత్యువాత….హిమాచల్ వరదల్లో అత్యధికంగా 91 మంది మృతి న్యూ దిల్లీ, జూలై 14 : రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా పలు నదులు పొంగి ప్రమాదకర స్థాయిలో…
