మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
మెదక్, ప్రజాతంత్ర, జూలై 22 : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగి మండలం వల్లూరు జాతీయ రహదారిపై టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన కారు.. డివైడర్ దాటి అవతలికి వెళ్లింది. దీంతో ఎదురుగా వొస్తున్న లారీ దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీఆర్ఎస్ పార్టీ నార్సింగి మండలం మాజీ అధ్యక్షుడు తౌర్య నాయక్,…
