NEWS

NEWS

మెదక్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మెదక్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : మెదక్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగి మండలం వల్లూరు జాతీయ రహదారిపై టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన కారు.. డివైడర్‌ ‌దాటి అవతలికి వెళ్లింది. దీంతో ఎదురుగా వొస్తున్న లారీ దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నార్సింగి మండలం మాజీ అధ్యక్షుడు తౌర్య నాయక్‌,…

బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో సమావేశమైన కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులతో సునీల్‌ ‌బన్సల్‌, ‌ప్రకాష్‌ ‌జవదేకర్‌, ‌కిషన్‌ ‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ…

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం గోదావరి నది ప్రాజెక్టులకు జలకళ… శ్రీరాంసాగర్‌, ‌స్వర్ణ, కడెం ప్రాజెక్టుల్లోకి భారీగా వరద పూర్తిస్థాయికి హుస్సేన్‌ ‌సాగర్‌ ‌నీటిమట్టం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ…

పెరిగిన దివ్యాంగుల పెన్షన్‌ ‌మొత్తం..!

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : తెలంగాణ ప్రభుత్వం అభాగ్యులైన, ఆసరా అవసరమైన దివ్యాంగులకు ఆర్థిక భరోసాగా అందిస్తున్న మొత్తాన్ని మరింతగా పెంచింది. గతంలో  మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పింఛన్‌ను పెంచబోతున్నట్లు సీఎం కేసీఅర్‌ ‌ప్రకటించారు. ఈ మేరకు దివ్యాంగుల పింఛన్‌ను రూ.1,000 పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి…

వొచ్చే 25 ఏళ్లు భారత్‌కు చాలా ముఖ్యం

ప్రపంచంలో మూడో ఆర్థిక దేశంగా మారనున్న ఇండియా ‘స్కామ్‌’‌లతో బ్యాంకింగ్‌ ‌రంగాన్ని నాశనం చేసిన యూపీఏ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ‘రోజ్‌గార్‌ ‌మేలా’ వర్చువల్‌గా యువతకు ప్రధాని జాబ్‌ ‌లెటర్‌లు అందజేత న్యూ దిల్లీ, జూలై 22 : ప్రపంచంలోని మూడో ఆర్థిక దేశంగా భారత్‌ ‌మారనుందని ప్రధాని నరేంద్ర…

అమెరికాలో బియ్యం కొరత

న్యూ దిల్లీ, జూలై 22 : అమెరికాలోని బియ్యం కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ఎన్నారైలు బియ్యం కోసం స్టోర్లకు ఎగబడుతున్నారు. ఆఫీసులకు సెలవులు పెట్టి మరీ సూపర్‌ ‌మార్కెట్లకు వెళ్లి బియ్యాలను కొనేందుకు పోటీ పడుతున్నారు. భారత్‌ ‌నుంచి బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్‌ ‌నిషేధం విధించడంతో ఇక అమెరికాలో బియ్యం కొరత ఏర్పడతుందనే భయంతో…

తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమల, జూలై 22 : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ బాగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్ ‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఏకంగా 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 71,721 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం…

ఉత్తరాదిలో వరదల బీభత్సం

నదిలో చిక్కుకున్న బస్సు జేసీబీ సాయంతో యాత్రికులను రక్షించిన అధికారులు బిజ్నోర్‌, ‌జూలై 22 : ఉత్తరాదిలో వరదల బీభత్సం కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌ ‌నుంచి మొదలుపెడితే యూపీ వరకు నదులు ఉప్పొంగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌ ‌దగ్గర నదీ ప్రవాహంలో ఓ బస్సు చిక్కుకుంది. అందులోని ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. వెంటనే సహాయక సిబ్బంది అక్కడికి…

దేశ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు

దిల్లీ, హర్యానా, పంజాబ్‌లలో జనజీవనం అస్తవ్యస్తం కాశ్మీర్‌లో పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుకున్న నదుల నీటి మట్టం న్యూ దిల్లీ, జూలై 22 : దేశ వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లలో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లో కూడా అలాంటి ఇబ్బందులే ప్రజలు ఎదుర్కొంటున్నారు.…

సక్సెస్‌ అనేది యాక్సిడెంట్‌ ‌కాదు కష్టపడితేనే వచ్చేది

తిరుపతి వెటర్నరీ వర్సిటీ స్నాతకోత్సవంలో ఎపి గవర్నర్‌   ‌తిరుపతి, జూలై 22 : సక్సెస్‌ అనేది యాక్సిడెంటల్‌ ‌కాదని.. కష్టపడటం, పోటీతత్వం, త్యాగం, చేసే పనిని ప్రేమించటం, నేర్చుకోవటం ఇలా నిరంతర పక్రియ కావాలని గవర్నర్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ‌విద్యార్థులకు సూచించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయ 12వ స్నాతకోత్సవంలో కులపతి హోదాలో…