NEWS

NEWS

కామన్ ఎజెండా తో ముందుకు పోదాం

ఐ.ఏ.ఎస్ ఆకునూరి మురళి తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం  హైదరాబాద్  మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ లో    ఆచార్య జయశంకర్   12వ స్మారకోపన్యాస స్పూర్తి సదస్సు   లో  ఐ.ఏ.ఎస్ ఆకునూరి మాట్లాడుతూ బిజెపి దుర్మార్గపు విధానాలు,బి.ఆర్.ఎస్ మోసపూరిత విధానాలు మితిమీరిపోతున్నాయన్నారు.ఇప్పటికే సమయం చాలా వృధా ఐతుంది కాబట్టి,శత్రువు బలంగా ఉన్నాడు,తెలివిగా ఉన్నాడు కాబట్టి దానిన్ని…

కల్చర్  పేరు తో రాజకీయాలు శాసిస్తున్నారు

ప్రొ:అజయ్ గుడవర్తి జె.ఎన్.యూ న్యూదిల్లీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా ఈ దేశంలో మతం పేరుతో రాజకీయాలు శాసిస్తున్నారని జే.ఎన్.యూ  న్యూదిల్లీ కి చెందిన ప్రొఫెసర్ అజయ్ గుడవర్తి అన్నారు.తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం  హైదరాబాద్  మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ లో    ఆచార్య జయశంకర్   12వ స్మారకోపన్యాస స్పూర్తి సదస్సు   లో ఆయన …

సహజ,ఆర్థిక వనరుల దోపిడికి అడ్డుకట్ట వేయాలి

జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి తెలంగాణ ప్రాంతంలో సహజ,ఆర్థిక వనరుల దోపిడీ తీవ్రంగా జరుగుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు.   తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్12వ స్మారకోపన్యాస స్పూర్తి సదస్సు ను ఆదివారం  హైదరాబాద్  మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ లో నిర్వహించారు.. మొత్తంగా…

ప్రజా యుద్ధ నౌక గద్దర్ కన్నుమూత

ప్రజాయుద్ధ నౌక గద్దర్ అలియాస్ విఠల్ రావు ఆదివారం హైదరాబాద్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో సా.3.30 ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం పాటు విప్లవోద్యమం తో పాటు ప్రజా ఉద్యమాలలో సాంస్కృతిక ఉద్యమాన్ని రగిలించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బుల్లెట్ లను సైతం లెక్కచేయకుండా అలుపెరగని ప్రజా యుద్ధ పోరాట…

సార్” సేవలు చిరస్మరణీయం….

  – నాటి వారి ఆలోచన.. ఆశయాలే… నేటి తెలంగాణ రాష్ట్రం. – ఆచార్యుని ఆశయాలని నిరంతరం కొనసాగిసిస్తాం..  -సార్ మన మధ్య లేకున్నా… మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.. -ఆచార్య జయశంకర్  జయంతి సందర్భంగా సిద్దిపేట లో విగ్రహనికి పూల మాల వేసి నివాళి అర్పించిన మంత్రి హరిశ్ రావు … తన జీవితమంతా…

చలో రాజ్‌భవన్‌ ‌పిలుపుతో ఉద్రిక్తత

గవర్నర్‌ ‌తీరుకు నిరసనగా కదం తొక్కిన కార్మికులు వీయియో కాన్ఫరెన్స్ ‌ద్వార గవర్నర్‌ ‌చర్చలు బిల్లు ఆమోదించేందుకు పలు అభ్యంతరాలు వివరాలు అందచేసిన తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ ‌హాతో వెనుదిరిగిన కార్మిక సంఘాల నేతలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 5: ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్‌ ‌తమిళిసై తొక్కిపెట్టడం సంస్థ కార్మికులు, ఉద్యోగులు  భగ్గుమన్నారు. శనివారం ఉదయం 2…

కాంగ్రెస్‌ ‌తెలంగాణ ఇచ్చిందన్నది శుద్ద అబద్ధ0

వేయిమంది బలిదానాలకు కాంగ్రెస్‌దే బాధ్యత నేను చెప్పేది తప్పయితే ఓడించి చూడండితెలంగాణలో సంక్షేమమే తప్ప.. సంక్షోభం లేదు 9 ఏండ్లుగా అభివృద్ధికి నిర్మాణాత్మకంగా పని మౌలిక వసతులకు భారీగా కేటాయింపులు కంటెంట్‌ ‌లేని కాంగ్రెస్‌..‌కమిట్‌మెంట్‌ ఉన్న కెసిఆర్‌‌ పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చలో కెటిఆర్‌ ‌సవాల్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 5: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ విశ్వసనీయత 2004లోనే…

కంప్యూటర్లు, ట్యాబ్‌ల దిగుమతిపై ఊరట

న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,ఆగస్ట్ 5: ‌ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌ ‌పీసీలు, పర్సనల్‌ ‌కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలను ఆకోట్బర్‌ ‌నెలాఖరు వరకు సడలించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 31 ‌వరకు వీటి దిగుమతులపై నిషేధం ఎత్తేశారు.  గురువారం నాడు హఠాత్తుగా, తక్షణం అమల్లోకి వచ్చేలా బ్యాన్‌ ‌విధించి భయపెట్టిన కేంద్ర ప్రభుత్వం, తక్షణమే కొంత రిలీఫ్‌ ‌ప్రకటించింది. కోడ్‌ 8471…

‘‌టిమ్స్’ ఆక్ట్ 2023 ఆమోదించిన శాసనసభ..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 5:‌జిల్లాల్లో   చికిత్స పొందిన తరవాత సూపర్‌ ‌స్పెషాలిటీ వైద్య సేవలకు నిమ్స్ ‌లేదా ప్రైవేట్‌ ‌కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్ ‌పైనా ఆధారపడవాలి వస్తుంది..రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన సూపర్‌ ‌స్పెషలిటీ సేవలను అందించడానికి  10 వేల సూపర్‌ ‌స్పెషలిటీ పడకలను నిమ్స్, ‌వరంగల్‌ ‌హెల్త్ ‌సిటీ మరియు టిమ్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి…

భద్రాచలం ఉనికికి దెబ్బ

మూడు పంచాయితీలుగా విభజన గవర్నర్‌ ‌తిప్పిపంపిన బిల్లుకు మరోమారు ఆమోదం అసెంబ్లీలో విభజనపై మంత్రి ఎర్రబెల్లి వివరణ భద్రాద్రి కొత్తగూడెం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 5: ‌పరిపాలన సౌలభ్యం కోసం భద్రాచలాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర శాసన సభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు గవర్నర్‌ ‌తిప్పి పంపిన బిల్లును రాష్ట్ర పంచాయతీరాజ్‌…