స్వయం పాలనతోనే శాసించుకోగలం
నిరంతరం తెలంగాణ కోసం ఉద్యమించిన దీప్తి ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నేడు వరంగల్,ప్రజాతంత్ర,ఆగస్ట్ 5:భవిష్యత్తు తెలంగాణలో అభివృద్ధి చాలా శీఘ్రంగా జరుగుతుంది. నీళ్లలో మన వాటా తేలిన తర్వాత జలవనరుల విషయంలో స్వేచ్ఛ ఉంటుంది. స్వయంపాలనలో శాసిస్తాం. ఇతరుల పాలనలో యాచిస్తున్నాం.పెద్ద ప్రాజెక్టుల సంగతి కాసేపు పక్కన పెడితే.. నిజాం కాలంనాటికే తెలంగాణ ప్రాంతంలో గొలుసు…
