NEWS

NEWS

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి

మేడ్చల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లు జరగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి  సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈనెల 15న స్వాతంత్ర దినోత్సవ సంబరాలను శామీర్పేట కలెక్టరేట్…

ఉద్యమకారుడు ప్రజా గాయకుడు గద్దర్ మరణం తీవ్ర విషాదకరం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: తన పాటలతో, మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉత్తేజపరిచిన విప్లవ వీరుడి మరణానికి చింతిస్తూ సోమవారం అమీన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడ లో గద్దర్  చిత్రపటానికి  పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్  పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట…

యువత వారి కాళ్ళ మీద వారు నిలబడాలి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: యువత వారి కాళ్ళ మీద నిలబడేలా స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. సోమవారం పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలోని నాగార్జున కాలనీలో రాఘవేంద్ర అనే వ్యక్తికి ఉపాధి పొందేందుకు ఐరన్ బాక్స్, ఇతర…

మొక్కలను పంపిణీ చేసిన తుమ్మల పాండురంగారెడ్డి 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: 9వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం, నరేంద్ర కాలనీ సీత లేఔట్, బీరంగూడలో సోమవారం అమీన్ పూర్ మునిసిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి,మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డిలు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌లు కృష్ణ, పట్లోళ్ల కల్పన ఉపేందర్ రెడ్డి, చంద్రకళ గోపాల్,…

ప్రతి ఒక్కరు కళ్ళను దానం చేయాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 7 :  జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృష్ణ ఆదేశాల మేరకు  లయన్స్ క్లబ్ ఆఫ్ అమనగల్లు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని క్లబ్ అధ్యక్షులు యాచారం వెంకటేశ్వర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు యాచారం…

9 సంవత్సరాల కాలంలో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయి

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 7 : 9సంవత్సరాల కాలంలో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం కందుకూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ,రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాలలో 100 కోట్లతో అభివృద్ధి పర్చామని ఆమె తెలిపారు.కేసీఆర్ ముందు చూపుగా పలురాకాలగా అభివృద్ధిని అందించడంతోపాటు ప్రజల భాగోవులను…

దశలవారీగా మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరిస్తా

ఆమనగల్లు,  ప్రజాతంత్ర ఆగస్ట్ 7 : అమనగల్లు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్ నాయక్ అన్నారు. సోమవారం మున్సిపాలిటీ 11వ వార్డు ఆదర్శనగర్ కాలనీలో   సిసి రోడ్ పనులను కౌన్సిలర్ బైకాని యాదమ్మ శ్రీశైలం యాదవ్…

బహుజన రాజ్యాన్ని చూడాలన్న గద్దర్ కోరికను నెరవేరుస్తాం

ల్యాండ్ అలాట్మెంట్ స్కీంకు గద్దర్ పేరును పెట్టాలి తెలంగాణ జిల్లాకు గద్దర్ పేరు నామకరణం చేయాలి బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : బహుజన రాజ్యాన్ని చూడాలన్న గద్దర్ కోరికను తాము నెరవేరుస్తామని బహుజన సమాజ్ పార్టీ(బి.ఎస్.పి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు.…

ఆమనగల్లు తహసిల్దార్ గా సిహెచ్ లలిత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 7 : ఆమనగల్ మండల తహసీల్దారుగా సిహెచ్ లలిత సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇంతకుముందు ఇక్కడ తాసిల్దార్ గా పని చేసిన జ్యోతి బదిలీపై హైదరాబాద్ వెళ్లారు. ఆమె స్థానంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో పనిచేసే గిరిజను ఇక్కడి తాహసిల్దారుగా నియమించారు. ఆమె ఆమనగల్లు కు రాకుండా నే వేరే…

10న అర్థ రాత్రి నుండి ట్రాన్స్ పోర్ట్ వాహనాల బంద్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 అర్థ రాత్రి నుండి 24 గంటల పాటు అన్ని రకాల ట్రాన్స్ పోర్ట్ వాహనాల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రవాణా రంగ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) తెలిపింది. ఈ మేరకు సోమవారం హైదర్ గూడా…