NEWS

NEWS

బిసి రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతం పెంచాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : బిసిల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతం పెంచాలని, త్వరలో జరుపబోయే జనాభా గణనలో కులాల వారి లెక్కలు తీయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బీసీ డిమాండ్లపై సోనియా గాంధీని…

జానపద కళాకారులు గద్దర్ పడిన పాటలను పడుతూ నృత్యాలు

•గద్దర్ పార్థివ దేహానికి నివాళ్ళు అర్పించిన ప్రముఖులు •125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం వద్దకు తీసుకెళ్లి నివాళ్ళు •అధికార లాంఛనాలతో అంతిమ యాత్రకు ఏర్పాట్లు •ఆల్వాల్ మహాబోధి మహావిద్యాలయంలో సమాధి ఏర్పాట్లు ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : గద్దర్ పార్థివ దేహానికి ఇప్పటివరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ రావు, విహెచ్, గరికపాటి…

గద్దర్ కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించాలి

గద్దర్ కు నివాళ్ళర్పించిన మాజీ మంత్రి పి.శంకర్ రావు  సోమవారం ఎల్బి స్టేడియం వద్ద గద్దర్ పార్థివ దేహానికి మాజీ మంత్రి పి.శంకర్ రావు నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బంగా ఉద్యమ సమయంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న శంకర్ రావు గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించాలని…

గద్దర్ కు విప్లవ జోహార్లు..: మావోయిస్టు మాజీ నేత జంపన్న

భూస్వామ్య పెట్టుబడి దారి దోపిడీ అణిచివేత లకు వ్యతిరేకంగా తల ఎత్తిన నక్సల్ బరీ శ్రీకాకుళ విప్లవ తిరుగు బాటు లో ఆవిర్భవించిన విప్లవ గానమే గద్దర్.  నక్సల్ బరీ శ్రీకాకుళ ఉద్యమాలు శతృవు దాడి లో దెబ్బ తినగా  పునర్ నిర్మాణం కోసం పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు  కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య 1974 లో …

గదరన్న అంత్యక్రియలకు వేలాదిగా తరలిరండి ..: రేవంత్ రెడ్డి పిలుపు

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల  ఆకాంక్షల నెరేవేర్చేందుకు తెలంగాణ జనసభతో ఉద్యమం మొదలు పెట్టారు గద్దర్..తన పాటతో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు..అని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన పాటతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది..పీడిత, తాడిత ప్రజల పక్షాన గదర్ విప్పారు..అని పేర్కొంటూ భూమి,  ఆకాశం ఉన్నంతవరకు ఆయన ఇచ్చిన…

ప్రభుత్వ అధికారిక లాంచనాలతో గదర్ అంత్యక్రియలు

తన జీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ తెలంగాణ గర్వించే బిడ్డ అని సిఎం అన్నారు.జీవితాంతం వారు చేసిన త్యాగాలు ప్రజా సేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు.ఈ మేరకు గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధించిన…

స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిలించిన ప్రజాయుద్దనౌక ..సీ ఎం కేసీఅర్ సంతాపం

తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో తన పాటద్వారా పల్లె పల్లెనా భావజాలవ్యాప్తి చేసిన గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) మరణం గురించి తెలిసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ కోసం…

ఆర్టీసీ విలీనానికి అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఉద్యోగుల విలీన బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆదివారం మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలిపారు. అంతకు ముందు గవర్నర్ రవాణా శాఖ అధికారుల తో బిల్లు పై వివరణ అడిగి తెలుసుకున్నారు. గవర్నర్‌ తమిళిసై బిల్లుకు ఆమోదం తెలుపడంతో వీలిన ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఆ తర్వాత రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ…

మరో ఉద్యమం అవసరం

సీనియర్ జర్నలిస్ట్ కే.రామచంద్రమూర్తి తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం  హైదరాబాద్  మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ లో    ఆచార్య జయశంకర్   12వ స్మారకోపన్యాస స్పూర్తి సదస్సు   లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం అవసరమని సీనియర్ జర్నలిస్ట్ కే.రామచంద్ర మూర్తి అన్నారు. తెలంగాణ ఆగమయింది అనుకున్నా వాళ్ళందరూ ఒక వేదిక కిందికి రావాలిసిన అవసరం…

పౌర సమాజం పాత్రం కీలకం

ప్రొ:హరగోపాల్ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం  హైదరాబాద్  మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ లో    ఆచార్య జయశంకర్   12వ స్మారకోపన్యాస స్పూర్తి సదస్సు   లో  ప్రొ:హర గోపాల్ మాట్లాడుతూ ఇన్ని త్యాగాలు చేసిన తెలంగాణ లో ఫలితాలు ఆశాజనకంగా లేవు.కర్ణాటక తరహలో పౌర సమాజం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణ వచ్చాక అంతా బాగుంటదని…