NEWS

NEWS

జీవ ఇంధనం వాడుదాం.. జీవుల మనుగడకు సహకరిద్ధాం

వాహనాల్లో ఇంధనంగా పెట్రోల్‌ లేదా డీజిల్‌ను, విద్యుత్‌ తయారీలో బొగ్గు లేదా అణుశక్తిని వాడుతున్నాం. ఇవన్నీ పరిమితమైన వనరులు మాత్రమే గాక వాతావరణ కాలుష్య కారకాలు కూడాను. అందువల్ల వీటికి ప్రత్యామ్నాయం జీవ ఇంధనాలను వాడవచ్చు. సాంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా సాంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 10న…

శరీర ఆకృతి దైవ ప్రసాదం: బాడీ షేమింగ్‌ అనుచితం

ఒక వ్యక్తి శారీరక ఆకృతి లేదా లక్షణాలను బట్టి అమానవీయ, అవమానకర, అసహ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని ‘బాడీ షేమింగ్‌’ అంటాం. ఇటీవలే భార్య అందంగా లేదని ఓ భర్త పెట్టిన వేధింపులతో అమాయక అబల ఆత్మహత్య చేసుకుంది. తన భార్య బాగా అందంగా ఉందని, వివాహేతర సంబంధం కలిగి ఉండవచ్చనే అనుమానంతో భార్యనే హత్య చేశాడో…

వరుస వివాదాల్లో రాహుల్‌గాంధీ

గెస్ట్‌ ఎడిట్‌: మండువ రవీందర్‌ రావు దేశంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ బిజెపియేతర పక్షాలను కూడగట్టే బృహత్‌ కార్యక్రమంలో మునిగి ఉంటే, ఆ పార్టీ ఆశాజ్యోతిగా భావిస్తున్న రాహుల్‌ గాంధీ మాత్రం వరుస వివాదాల్లో కూరుకుపోతున్నారు. ఇటీవలనే పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్‌ నాలుగు నెలల తర్వాత తాజా పార్లమెంటు సమావేశాల్లో పున:ప్రవేశించారు.…

రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి దుర్మరణం

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి దుర్మరణం చెందిన ఘటన జగదేవపూర్ శివారులో చోటుచేసుకుంది.స్థానిక ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. జగదేవపూర్ మండలానికి చెందిన మిట్టపల్లి అఖిల్ తండ్రి వెంకటేశం (15 ) వయసు విద్యార్థి రోజు మాదిరిగానే అలిరాజపేట్ సెయింట్ విన్సెంట్ హై స్కూల్ కు తండ్రి…

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: గ్రంథాలయాలు విజ్ఞాన బండాగారాలని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానం పెంపొందించుకోవాలని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కోటి రూపాయల పైచిలుకు నిధులతో నిర్మాణం చేపట్టిన గ్రంథాలయ భవనాన్ని జిల్లా గ్రంధాలయ చైర్మన్ సుశీల్ కుమార్…

విఠాయిపల్లిలో దళితుల ఆత్మీయ సమ్మేళనం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 9 :   ఆమనగల్లు మున్సిపాలిటీలోని విఠాయిపల్లి గ్రామంలో బుధవారం  కల్వకుర్తి తాలుక స్థాయి దళితుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. తాలుక స్థాయి దళితుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పార్టీలకతీతంగా దళితులు అందరూ కలిసి ఈ సమావేశంలో పంచుకోవాలని పలువురు సూచించారు. ఈ…

తెలంగాణ రవాణా రంగ కార్మికుల జేఏసీ

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 09 : ఆటో షోరూమ్స్, ఆటోడీలర్లు తెలంగాణలో వివిధ జిల్లాలలో ఆటో డీలర్స్ ఆయా షోరూముల్లో ఆటోలను బ్లాక్ చేసి హైదరాబాదులో ఉన్న షో ద్వారా అమ్మకాలు చేస్తున్నారని తెలంగాణ రవాణా రంగ కార్మికుల జేఏసీ కన్వీనర్ ఎస్.దయానంద్, కో-కన్వీనర్ రుద్రాక్ష మల్లేష్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ రవాణా…

ఘనంగా బిఅరెస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు  జన్మదిన వేడుకలు

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: తాండూరు బిఅరెస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు  జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం పట్లొల నరసింహులు జన్మదినాన్ని పురస్కరించుకొని  నాయకులు  ప్రజాప్రతినిధులు యువకులు సాయిపూర్ లోని ఆయన నివాసంలో వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు మాజీ కౌన్సిలర్ సావిత్రి లతో కలిసి కేక్ ను కట్ చేసి జన్మదిన…

పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో దోహదపడతాయి : కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ

ప్రజాతంత్ర, ఆగస్ట్ 09 : పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో దోహదపడతాయని, మన కోసం ముందు తరాల వారి కోసం ప్రకృత్తిని కాపాడుకోవలసిన భాద్యత ప్రతి ఒక్కరి పైన ఉందని కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ పేర్కొన్నారు. బుధవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో గల 23వ వార్డులో హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక కౌన్సిలర్ కౌడే…

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 09 : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ లు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక మహిళలు కుండల ప్రదర్శన చేసేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మంచినీటి సమస్య లేకుండా చేసారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కూకట్…