NEWS

NEWS

మైనారిటీల సంక్షేమం..అభివృద్ధి

ముఖ్యమంత్రి కేసీఅర్‌ ‌కి శ్రద్ద …: మంత్రి హరీష్‌ ‌రావు సమావేశమైన ఇతర మంత్రులు,సీ ఎస్‌ ఇతర ఉన్నతాధికారులు ‌మైనారిటీలకు లక్ష ఆర్థిక సాయం, ఓవర్‌ ‌సీస్‌ ‌స్కాలర్‌ ‌షిప్స్, ‌స్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్‌, ‌మౌజం సంఖ్య పెంపు, క్రిస్టియన్‌ ‌స్మశాన వాటికలు, ఆర్‌ ‌టీ ఎఫ్‌, ఎం…

అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధం…

-కేసీఆర్‌ ‌నువు రాకపోతే కేటీఆర్‌, ‌హరీష్‌ ‌ను పంపు -టీఆరెస్‌ ‌కు 25కు మించి సీట్లు రావు -అందుకే కేసీఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పై దాడి చేస్తున్నారు -అసెంబ్లీని చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారు -నిక్కర్‌ ‌పార్టీ, లిక్కర్‌ ‌పార్టీ ఒక్కటయ్యాయని గద్దరన్న ముందే చెప్పారు -టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి. ‌తెలంగాణకు కేసీఆర్‌ ‌చేసిన ద్రోహంపై…

‌మందు పోయలేదు… పైసలు పంచలేదు…

రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో గెలుస్తా సీఎం కేసీఆర్‌ ‌పాలన ప్రజా సంక్షేమానికి స్వర్ణయుగం రాష్ట్ర మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కె.తారక రామారావు ‌రానున్న శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రి కెటిఆర్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిసి బంధు పధకం కింద ఎంపిక చేసిన 6వందల లబ్దిదారులకు చెక్కులను పంపిణి…

“దేశాన్ని ఊపేసిన నినాదం అది”

క్విట్ ఇండియా నినాద సృష్టి కర్త    యూసుఫ్‌ మెహరల్లీ ఆగస్టు 9… ‘క్విట్ ఇండియా డే’  భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రధాన ఘట్టం, అనాడు దేశాన్ని ఊపేసిన నినాద మైన ఇండియా’ (భారత్ ను వీడిపోండి’ అనే నినాదాన్ని సూచించింది నాటి ముంబై మేయర్  మెహరల్లీ. సోషలిస్టు నాయకుడైన ఆయన  దేశ స్వాతంత్య్రోద్యమంలో…

ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు

డెహ్రాడూన్‌, అగస్ట్08 : ఉత్తరాఖండ్‌  ‌రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు  కురుస్తున్నాయి. వర్షాల కార ణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.మరోవైపు రాష్ట్రంలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ  తెలిపింది. వారాంతం వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.మేరకు రాష్ట్రంలోని ఉత్తరకాశీ, చమోలీ, రుదప్రయాగ, తెహ్రీ,…

దిల్లీ ప్రజల సంక్షేమం కోసమే ఆర్డినెన్స్

న్యూదిల్లీ,అగస్ట్: ‌దిల్లీ ప్రజలకు ప్రత్యేక అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దిల్లీ ఆర్డినెన్స్ ‌తీసుకొచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. మంగళవారం ఆయన దిల్లీలో డియాతో మాట్లా డుతూ బీఆర్‌ఎస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య మద్యం బంధం ఉందని, కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శించారు.ఆస్తులు,ఇతర అంశాల నుతా రుమారు చేయడానికి మాత్రమే…

విపక్షాల విశ్వాసానికి ఇది పరీక్ష

• అవిశ్వాస తీర్మానంపై మోదీ ఎద్దేవా • బిజెపి పార్లమెంటరీ పార్టీ • సమావేశంలో దిశానిర్దేశం న్యూదిల్లీ,ఆగస్ట్8: ‌లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఇండియాలోని పార్టీలకు విశ్వాస పరీక్షేనని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.  2024 జనరల్‌ ఎలక్షన్‌ల కంటే ముందే సెఫైనల్‌ ‌చూడాలని ప్రతిపక్షాల కూటమి కోరుకుందని అభిప్రాయపడ్డారు. ఆ సెమిఫైనల్‌ ‌రిజల్ట్…

‌ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం మాకు లేదు

మణిపూర్‌కు న్యాయం జరగాలన్నదే మా లక్ష్యం మోదీ మౌనవ్రతాన్ని భగ్నం చేయాలన్న ఆకాంక్ష లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చలో కాంగ్రెస్‌ ‌నేత గౌరవ్‌ ‌గొగోయ్‌ న్యూదిల్లీ, ఆగస్ట్8 : ‌ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశంతో కాదని.. మణిపూర్‌కు న్యాయం చేసేందుకే అవిశ్వాస తీర్మానం పెట్టామని కాంగ్రెస్‌ ‌లోక్‌సభ సభ్యుడు గౌరవ్‌ ‌గొగోయ్‌ ‌ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస…

మెడికల్ కాలేజీ భవన నిర్మాణ  టెండర్ ప్రక్రియ వేగవంతం చేయాలి

సీఎం కేసీఆర్ ని కలిసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: సోమవారం సాయంత్రం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి జనగామ మెడికల్ కాలేజీ భవన నిర్మాణ  టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణం ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే  కోరారు. దీనికి సీఎం  సానుకూలంగా స్పందించారు. అదే…

శ్రీ మహాలక్ష్మి మహాయాగంలొ పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ప్రపంచశాంతి, మానవాళి సంక్షేమం కోసం రాజస్థాన్ ఝులారియా పీఠా ధిపతి ఘన్శామచార్యజీ మహరాజ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు తిరుపతిలో తలపెట్టిన శ్రీమహాలక్ష్మి మహా యాగ యజ్ఞం మంగళవారం అత్యంత వేడుకగా జరిగింది. మార్వాడి సమాజ్ వారి ఆహ్వానం మేరకు ఈ వేడుకల్లో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి …