NEWS

NEWS

ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుల పై అకారణంగా చేయి చేసుకున్న డీసీపీ వెంకటేశ్వరరావును వెంటనే సస్పెండ్ చేయాలి

షాద్ నగర్ ప్రజా తంత్ర ఆగస్ట్ 10: ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని.  ఇటీవల కాలంలో విద్యార్థి సంఘాలు మీడియా విద్యాలయాల్లోకి రావద్దంటూ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరియు విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ సెక్రటేరియట్…

మంత్రి హరీష్ రావు హామీతో రవాణా రంగ బంద్ వాయిదా

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 : సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రవాణా రంగ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి(జెఎసి) ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి నుండి తల పెట్టిన బంద్ ను తాత్కాలికంగా బంద్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జెఎసి కన్వీనర్ ఎస్.దయనంద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్ట్…

‘జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌’

మన ఊరు`మన బడి ద్వారా ప్రభుత్వ స్కూళ్లకు మహార్దశ హెచ్‌ఎంలూ మీకు దండం పెడతా…స్పోర్ట్స్‌ కిట్స్‌ను రూముల్లో పెట్టకండి త్వరలో మరిన్ని స్కూళ్లను డెవలప్‌మెంట్‌ చేస్తా సిద్ధిపేట గర్స్ల్‌ స్కూల్‌ అండ్‌ కాలేజ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 9: ఒకప్పుడు  ప్రభుత్వ స్కూళ్లంటే  శిథిలావస్థలు..రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ సిఎం అయ్యాక మన…

కెసిఆర్‌ ‌కృషితో ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతం

ఎక్కడ చూసినా భూమాతకు పచ్చచీరకట్టు గతంలో నెర్రెలు బారిన .. నెత్తురు కారిన నేల నక్సలిజంతో, తీవ్రవాదంతో, సామాజిక అసమానతలు సమైక్య పాలనలో ఆగమైన తెలంగాణ నేల 9ఏళ్ల తెలంగాణలో ఎంత అభివృద్ది సాధించామో చూడాలి ఐటి హబ్‌ అం‌టే వేలం బిల్డింగ్‌ ‌కాదు..భవిష్యత్‌కు మెట్టు నిజామాబాద్‌ ‌పర్యటనలో మంత్రి కెటిఆర్‌ నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్9:: ‌భూమాత ఆకుపచ్చ…

అవిశ్వాసంపై రెండోరోజూ వాడీవేడి చర్చ

మణిపూర్‌ను దేశంలో భాగంగా చూడడం లేదు భారతమాతను హత్యచేశారన్న రాహుల్‌ ‌రాహుల్‌ ‌వ్యాఖ్యలపై బిజెపి ఎంపిల ఆగ్రహం రాహుల్‌ ‌తీరును తూర్పారా బట్టిన మంత్రి స్మ•తి ఆశాన్యరాష్టాల్రను అవమానిస్తున్నారన్న కిరణ్‌ ‌రిజు ప్రసంగం ముగించి సభను వీడిని రాహుల్‌ న్యూదిల్లీ,ఆగస్ట్9: ‌ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై రెండోరోజు బుధవారం…

వైఎస్సార్‌ ‌కల్యాణమస్తు డబ్బులు జమ

అర్హులైన 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్ధిక సాయం •ఆడపిల్లల చదువులకు ప్రోత్సాహం కలిగించేలా పథకం •పేదలకు పెళ్లిల్లు భారం కాకుండా అమలు చేస్తున్నాం •పథకం అమలుపై సిఎం జగన్‌ ‌వివరణ అమరావతి, అగస్ట్9: ‌వైఎస్‌ఆర్‌ ‌కల్యాణ మస్తు, వైఎస్‌ఆర్‌ ‌షాదీ తోఫా. ఏప్రిల్‌-‌జూన్‌ 2023 ‌త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18, 883 జంటలకు…

మణిపూర్ తగలబడుతుంటే మోదీ, షా వోట్ల వేట

గిరిజనులు అంటే మోదీకి చులకన విభజించు పాలించు అనే విధానాన్ని బీజేపీ అవలంభిస్తోంది లోక్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి న్యూ దిల్లీ,ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: గడిచిన తొమ్మిదేళ్లుగా ఈ దేశంలో విభజించు పాలించు అనే విధానాన్ని బీజేపీ అవలంభిస్తోందని, మణిపూర్‌తో సహా దేశంలోని పలు చోట్ల జాతుల మధ్య వైరాన్ని పెంచిపోషిస్తూ బీజేపీ…

హుందాగా అసెంబ్లీ సమావేశాలు

యూపిలో కఠినంగా నిబంధనలు అమలు లక్నో,అగస్ట్09: ‌యూపి అసెంబ్లీలో హుందాగా కార్యక్రమాలు నడిపించేందుకు పలు నిబంధనలు అమల్లోకి తీసుకుని వచ్చారు. అన్ని అసెంబ్లీల్లో ఈ నిబంధనలు ఉన్నా అమలు కావడం లేదు. సభలు గాడి తప్పడంతో యూపి అసెంబ్లీ కఠిన నిర్ణయాలకు సిద్దమయ్యింది. ఈ మేరకు  సభలో బిగ్గరగా నవ్వరాదు. పత్రాలు చించకూడదు. మొబైల్‌ ‌ఫోన్లు…

సాగునీటి రంగంలో తెలంగాణ అద్భుత విజయాలు

సాగునీటి పారుదల రంగంకు సంబంధించి తెలంగాణలో అద్భుతాలు ఆవిష్కృతమై తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా అవతరించింది. హైదరాబాదు, ఆగస్ట్ 09 : ‌సాగునీటి పారుదల రంగంకు సంబంధించి తెలంగాణలో అద్భుతాలు ఆవిష్కృతమై తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా అవతరించింది. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా ప్రధాన నదులు. ఈ రెండు నదులలో కలిపి తెలంగాణ రాష్ట్రానికి 1266.94…

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తప్పుడు ప్రచారం

  *బిజెపి పై మంత్రి హరీశ్ రావు ఫైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 86 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని పార్లమెంట్ వేదికగా బిజెపి ఎంపి తప్పుడు ప్రకటన చేయడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాళేశ్వరం నిర్మాణంలో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానిది లేదని, తెలంగాణ…