NEWS

NEWS

‌సర్కార్‌కు హైకోర్టు షాక్‌

‌వీఆర్‌ఏల సర్దుబాటు జీఓ ల  రద్దు యధాతథ స్థి కొనసాగించాలని ఆదేశం హైదరాబాద్‌,అగస్టు10(ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణలో వీఆర్‌ఏలను వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాకిచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. వీఆర్‌ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంపై జారీ చేసిన జీఓ ల ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.…

హైదరాబాద్‌ ‌భవిష్యత్‌ ‌కోసమే మెట్రో విస్తరణ

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్10:‌హైదరాబాద్‌ ‌భవిష్యత్‌ ‌కోసం భారీగా మెట్రో విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. మెట్రో రైల్‌ ‌మాస్టర్‌ ‌ప్లాన్‌పై కేటీఆర్‌ ‌సక్ష నిర్వహించారు. ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ‌వే నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించారు.  బేగంపేటలోని హైదరబాద్‌ ‌రైల్‌ ‌భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన…

గ్రీన్ పార్క్ కాలనీలో తీజ్ సందడి

హయత్ నగర్, ప్రజాతంత్ర , ఆగస్ట్ 10 : లింగోజిగూడ డివిజన్ లోని గ్రీన్ పార్క్ కాలనీలో గురువారం తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ అసోసియేషన్ కమిటీ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మల్ రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువతులు మొలకలబుట్ట నెత్తిపై పెట్టుకొని ఊరేగింపుగా వెళ్లడం…

అంగన్వాడి టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

తాండూరు ప్రజాతంత్ర ఆగస్ట్ 10; ఎన్నో సంవత్సరాలుగా ఐసిడిఎస్ విభాగంలో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మరకు గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు ఆయాలు…

గ్రామసభల ద్వారానే సమస్యల పరిష్కారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 10 : కడ్తాల్ గ్రామపంచాయతీలో గురువారం పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన  గ్రామసభలో గ్రామంలో ఉన్న పలు సమస్యలను గ్రామ ప్రజలు సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సమస్య, విద్యుత్ లైట్ల పునరుద్ధరణ మొదలైన…

సేవలను సద్వినియోగ పరుచుకోవాలి : ఎంపీపీ కమ్లి మోత్య నాయక్

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 10 : కడ్తాల్  మండలంలోని ముద్విన్ గ్రామంలో సర్వ్ సంస్థ అందిస్తున్న సేవలను సద్వినియోపరుచుకోవాలని కడ్తాల ఎంపీపీ కమ్లి మోత్య నాయక్ అన్నారు. ముద్విన్ గ్రామంలో ఉన్న దివ్యాంగులకు ఉచితంగా బస్సు పాసులను పంపిణీ చేశారు. ఈ బస్ పాస్ వల్ల బస్సులలో 50% రాయితీ పొందవచ్చునని తెలిపారు. ఈ బస్…

కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటా: సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 10 : కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఏ ఆపద వచ్చిన అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. కడ్తాల్ మండలంలోని రావిచెడు గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్ తో మృతి చెందిన  జహంగీర్, ప్రమాదవశత్తూ మరణించిన రావిచెడ్ కోమలపల్లి…

మంత్రి కేటీఆర్ ను కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య 

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 10; చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య  హైదరాబాదులోని మెట్రో భవన్ లో ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి ముచ్చటించినారు.అప్ప జంక్షన్ నుండి చేవెళ్ల వరకు మెట్రో లైన్ విస్తరింప చేయాలని మంత్రికి విన్నవించారు.అలాగే నియోజకవర్గంలోని నూతనంగా ఏర్పడిన శంకర్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు ఇవ్వాలని మంత్రి కేటీఆర్…

నిరుద్యోగ భృతి ఇచ్చి నిరుద్యోగులను ఆదుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 10 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి అందించి ఆదుకోవాలని  టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  గురువారం కడ్తాల్ మండల కేంద్రంలో బజ్జ శ్రీను నాయక్ కు సంబందించిన ఎస్ ఎస్ కమ్యూనికేషన్ సెంటర్ ను…

వ్యవసాయ గణనను సరైన విధంగా చేపట్టాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: వ్యవసాయ గణనను జాగ్రత్తగా, పొరపాట్లు లేకుండా చేపట్టాలని జిల్లా కలెక్టర్  సి.నారాయణ రెడ్డి  అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో  మండల స్థాయి వ్యవసాయ అధికారులు,  విస్తీర్ణ అధికారులు,  సహాయ గణాంకాల అధికారులు, సూపర్ వైజర్లు, ఎనిమేటర్స్ కు…