NEWS

NEWS

హై మాక్స్ లైట్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి

జగదేవపూర్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: జగదేవపూర్ మండలం లోని ఇటిక్యాల గ్రామంలో రోడ్డు పై హై మాక్స్ లైట్ ను స్థానిక సర్పంచ్ రవికంటి చంద్రశేఖర్ గుప్తా తో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,లింగారెడ్డి పల్లి సర్పంచ్ లక్ష్మీ…

మరోమారు కేసీఆర్ పోటిచేయడం గజ్వేల్ కే గర్వకారణం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసిఆర్ మరోమారు గజ్వేల్ నుండి పోటీ చేయడం గజ్వేల్ ప్రాంతానికే గర్వకారణం అని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు.తెలంగాణ సాధకునిగా 2014లో గజ్వేల్ లో కేసిఆర్ అడుగుపెట్టిన రోజు నుండి ఈ తొమ్మిదేళ్లలో గజ్వేల్ అనూహ్య రీతిలో అన్ని రంగాల్లో…

పురాతన ఆలయాలకు పూర్వ వైభవం : మంత్రి తన్నీరు హరీష్ రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: సిద్దిపేట నియోజకవర్గం లో పలు ఆలయాల కు నిధులు మంజూరు అయినట్లు ఆరు దేవాలయాల అభివృద్ధి కి కోటి 98 లక్షల 50 వేలు నిధులు మంజూరు అయ్యాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతు.. సీఎం కేసీఆర్ ధార్మిక దార్శనికుడని రాష్ట్రంలో…

రెండో విడత గొర్రెల పంపిణీకి అధికారులకు అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్

సిద్దిపేట,ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: రెండవ విడత గొర్రెల పంపిణీకి గొర్రెల కొనుగోలు కోసం వెళ్ళనున్న 4వ స్పెషల్ కమిటి అధికారులకు అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే. పాటిల్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్పరెన్స్ హల్ లో జిల్లా పశుసంవర్ధకశాఖ, 4వ స్పెషల్ కమిటి అదికారులకు అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్…

పల్లెల్లో నిరంతర వైద్య సేవలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పిహెచ్ సి సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం..రుద్రారం, భానూర్, లక్డారం గ్రామాలలో 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించి తలపెట్టిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య…

సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలి

-కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టిపిసిసి మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడు కలిముద్దీన్ అహ్మద్ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈసారి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టిపిసిసి మైనారిటీ విభాగం ఉపాధ్యక్షులు కలిముద్దీన్ అహ్మద్ గాంధీమభవన్ లో దరఖాస్తు అందజేశారు.గత 35 సంవత్సరాల నుండి విద్యార్థి…

ప్రతి పల్లె పచ్చదనంతో కళకళలాడాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: ప్రతి పల్లె పచ్చదనంతో విరియాలని గజ్వేల్ మార్కెట్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు.జగదేవపూర్ మండలం లోని పీర్లపల్లి గ్రామంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమంను *స్థానిక సర్పంచ్ యదవరెడ్డి, ఎంపీటీసీ మహేందర్ రెడ్డి.ఎంపీపీ బాలేశం గౌడ్,సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షులు రాచర్ల నరేష్ మండల నాయకుల…

ఆయనకే మా వోటు.. గ్రామాల ఏకగ్రీవ తీర్మానం

  మొదలైన ఎన్నికల నగారా.. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామస్తులు మంత్రి హరీష్ రావు,బి ఆర్ ఎస్ పార్టీ కే మా వోటు అని ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు..- మా ఊరంతా మంత్రి హరీష్ రావు .. బి ఆర్ ఎస్ పార్టీ కే అని జై కొడుతూ గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలు ప్రారంభించాయి.…

సేవా తత్పరిణి మదర్‌ ‌థెరిసా

అల్బేనియాలో పుట్టింది రోమన్‌ ‌క్యాథలిక్‌ ‌సన్యాసిని అయింది భారత పౌరసత్వం స్వీకరించింది మిషనరీస్‌ ఆఫ్‌ ‌చారిటీని స్థాపించింది నూట ఇరవై మూడు దేశాలకు విస్తరింపజేసింది పేదలను అక్కున చేర్చుకుంది రోగస్తులను ఆదరించింది అనాధలకు అండగా నిలిచింది శరణాలయాలను నెలకొల్పింది అనేక పాఠశాలలను స్థాపించింది మరణ శయ్య పై ఉన్నవారికి పరిచర్యలు చేసింది మానవతావాదిగా అంతర్జాతీయ కీర్తి…

ఉచిత హామీల పై చర్చ జరగాలి..

ఉచిత పథకాలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దివాలా  తీస్తున్నా..ఎవరు కూడా ప్రశ్నించడం లేదు. ఎందుకిలా అని ప్రశ్నించడం లేదు. లబ్ది పొందుతున్న వారు ఎలాగూ ప్రశ్నించరు. విపక్షాలకు కూడా వోట్ల్లు కావాలి గనక ప్రశ్నించడం లేదు. ఇక పన్నులు కట్టేవారు కూడా ప్రశ్నించడం లేదు. మేధావులు కూడా నిలదీయడం లేదు. ఇలా అయితే రాజకీయ  పార్టీలు…