NEWS

NEWS

మహిళలపై నేరాలు 46.34 శాతం తగ్గాయి..

రామగుండం యూనిట్‌ అత్యుత్తమంగా పనిచేసినందుకు అభినందనలు   హైదరాబాద్‌ ‌శివార్లలో  నేరాలు గణనీయంగా తగ్గాయి రాష్ట్ర యూనిట్‌ అధికారులతో డి జీ పీ అంజనీ కుమార్‌  ‌వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  ఆగస్ట్  26 :. ‌నెలవారీ ఆన్‌లైన్‌ ‌గ్రేవ్‌ ‌క్రైమ్‌ ‌రివ్యూ, ఫంక్షనల్‌ ‌వర్టికల్స్, ‌సైబర్‌ ‌క్రైమ్స్ ‌మరియు హెచ్‌ఆర్‌ఎమ్‌లకు సంబంధించిన సమస్యలపై  …

ప్రజా ప్రతినిధులే కేసీఆర్‌కు బుద్ధి చెబుతారు

ఇల్లందు, ప్రజాతంత్ర, ఆగస్ట్‌  26: స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కి తగిన బుద్ధి చెబుతారని బిజెపి రాష్ట్ర ఎన్నికల ప్రచార కన్వీనర్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.  శనివారం అయితే ఫంక్షన్‌ హాల్‌ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నుండి పంచాయతీల…

‌చంద్రమండలంపై కన్నేసిన కేసీఆర్‌

అబిఆర్‌ఎస్‌లో అసమ్మతి తట్టుకోలేక అమెరికా వెళ్లిన కెటిఆర్‌ అ ‌కేసీఆర్‌ ‌రాజకీయ వ్యభిచారి… ఇచ్చిన హామీలను నెరవేర్చని వంచకుడు అరానున్న ఎన్నికల్లో మేమే విజయం సాధిస్తాం  అతీవ్ర స్థాయిలో  విమర్శించిన బండి సంజయ్‌ సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26:  ‌భారత సైంటిస్టులు చంద్రయాన్‌ను విజయవంతం చేయడంతో అక్కడి భూములను సైతం తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని తెలంగాణ…

తిట్టడంలో పోటీపడుతున్న నేతలు

• పుట్లకొద్దీ వడ్లు పండించడంలో కెసిఆర్‌ ‌పోటీ • కాంగ్రెస్‌, ‌బిజెపినేతల తీరుపై మంత్రి హరీష్‌రావు సెటైర్లు సిద్దిపేట,,ప్రజాతంత్ర,ఆగస్ట్26: ‌కాంగ్రెస్‌, ‌బీజేపీ నేతలు నాయకులు తిట్టడంలో పోటీపడుతుంటే.. సీఎం కేసీఆర్‌ ‌పుట్లకొద్దీ వడ్లు పండించడంలో పోటీపడుతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. తిట్టడమే రాజకీయంగా పెట్టుకున్న వీరు  తెలంగాణలో ఒక్క ఛాన్స్ అం‌టూ వస్తున్నారని అన్నారు. ఇలాంటి…

కాళేశ్వరం నీళ్లతోనే యాసంగి పంట

• కాలం కానీ సమయంలో ఆదుకుంది • విపక్షాల విమర్శలపై మండిపడ్డ హరీష్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్26: ‌కాంగ్రెస్‌ ‌హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలు పడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. కాళేశ్వరం నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా అని ప్రశ్నించారు. నీళ్లు…

తెలంగాణా ఇచ్చింది…

కెసిఆర్‌ ‌కుటుంబం పాలనకు చరమగీతం పాడాలి పోరాటం ప్రజలది..బాగుపడ్డది  కెసిఆర్‌ ‌కుటుంబం చేవెళ్ల వేదికగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పిలుపు చేవెళ్ల,ప్రజాతంత్ర,ఆగస్ట్26: ‌కెసిఆర్‌ ‌కుటుంబ పాలనను అంతమొందించేదుకు కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని చేవెళ్ల వేదికగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. తెలంగాన ఇచ్చిన కాంగ్రెస్‌నే కెసిఆర్‌ ‌మోసం చేశారని మండిపడ్డారు. చేవెళ్ల ప్రజాగర్జన కాంగ్రెస్‌…

ఆమె అందరికి అమ్మ. దైవం పంపిన తల్లి. దీన జనోద్ధకురాలు. సాటి మనష్యులకు సేవ చేయాలన్న సంకల్పం చిన్న నాట నుంచే అలవర్చుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న సూక్తిని ఆలంబనగా చేసుకున్నారు. పుష్ప పరిమళ సుగంధాలు వ్యాపించిన తీరు వలె తన మనసులోంచి జాలువారిన సదాలోచనలు ప్రపంచానికే స్ఫూర్తినిచ్చాయి. తోటివారికి సేవచేయడానికి తన వ్యక్తిగత…

1/ 70 చట్టం ఏం చెప్తుంది..?

1/70 ‌చట్టం నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతరుడు మరొక గిరిజనేతరుని వద్ద భూమి కొనుగోలు చేస్తే ఆ భూమిపై కొనుగోలుదారుడు మరియు అమ్మకందారుడు ఇద్దరూ ఆ భూమి పై హక్కులు కోల్పోతారని 1993లో రాష్ట్ర హైకోర్ట్ ‌తీర్పు ఇచ్చింది. ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంద్రప్రదేశ్‌ ‌కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాలలో నేటికీ అగ్గిరాజేస్తున్న అనేక ఆదివాసీల…

పాత్రికేయుల పోరాటానికి పౌర సమాజం మద్దతు

• మీడియా స్వేచ్ఛ పరిరక్షణకు పలువురు వక్తల పిలుపు • పట్నాలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు  ప్రారంభం పట్నా, ఆగస్ట్ 26 :  ‌పత్రికాస్వేచ్ఛ పరిరక్షణ కోసం పాత్రికేయులు సాగించే పోరాటానికి దేశంలోని అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని, పత్రికాస్వేచ్ఛ తోనే ప్రజాస్వామ్య మనుగడ ముడిపడి ఉన్నదనీ, పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఇండియన్‌ ‌జర్నలిస్టస్…

మధ్యప్రదేశ్‌ ‌మంత్రివర్గ విస్తరణ

కేబినేట్లోకి కొత్తగా ముగ్గురు చేరిక రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణం భోపాల్‌,ఆగస్ట్26: ‌మధ్యప్రదేశ్‌ ‌మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా ముగ్గురికి ముఖ్యమంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణ చేపట్టారు. భోపాల్‌లోని రాజ్‌భవన్‌లో శనివారంనాడు ముగ్గురు కొత్త మంత్రులతో గవర్నర్‌…