NEWS

NEWS

‘‘కమ్యూనిస్టు పార్టీల రాజకీయ కపట నీతి’’

‘‘‌సంస్థాగతంగా క్యాడర్‌ ‌లేకపోవడం, కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టగల్గిన నాయకులు మాత్రమే పార్టీలో మిగిలి పోవడం, ముఖ్యంగా యువతలో కమ్యూనిస్టు పార్టీలపై ఆదరణ లేదు అన్నది నగ్న సత్యం! ప్రజల్లో తమ బలమెంతో తమకే సరిగ్గా అంచనా వేయలేని అయోమయం, కనీసం రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌, ఎం‌పీటీసీ వంటి వాటిల్లో ఎన్ని స్థానాలు తమ పార్టీలు…

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రవాస భారతీయులు

యూకె ప్రధానిగా రిషీ సునక్‌, ‌పోర్చుగల్‌ ‌పిఎం కోస్టా, మారిషస్‌ ‌పిఎం ప్రవింద్‌?, ‌సింగపూర్‌ ‌ప్ర •డెంట్‌ ‌హలీమా, మారిషస్‌ అధ్యక్షులు రూపన్‌, ‌గయానా అధ్యక్షులు ఇర్ఫాన్‌ అలీ, ట్రిని డాడ్‌-‌టొబాగో అధ్యక్షులు క్రిస్టైన్‌ ‌లాంటి పలువురు భారతీయ సంతతికి చెందిన ప్రముఖులు వివిధ దేశాల నాయకులుగా బహుళ ప్రచారం పొందుతూ ప్రజాసే వలో మునిగి…

కందుకూరు మండల గౌడ సంఘం అధ్యక్షులుగా సరికొండ వెంకటేష్ గౌడ్

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 25 : మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సరికొండ వెంకటేష్ గౌడ్ కందుకూరు మండల గౌడ సంఘం అధ్యక్షులుగా నియమితులయ్యారు.శుక్రవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గౌడ కులస్తులు కలిసి ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సంఘ ఉపాధ్యక్షులుగా మాదారం దశరథ గౌడ్,నాయిని యాదయ్య గౌడ్,అనేగౌని శంకరయ్య గౌడ్,పండల ప్రభాకర్ గౌడ్,రావుల సత్యనారాయణ గౌడ్…

ఘనంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే  జైపాల్ యాదవ్ జన్మదిన వేడుకలను ఆమనగల్, తలకొండపల్లి, మాడుగుల, కడ్తాల్ మండలాల్లో ఘనంగా జరుపుకున్నారు. బి ఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కడ్తాల్ మండలంలోని మహేశ్వర మహా పిరమిడ్ కు తరలివచ్చారు. ఆయా మండలాల్లో పెద్ద ఎత్తున బైక్…

బ్రష్టాచార్ రాష్ట్ర సమితిని గద్దె దింపాలి

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: రాష్ట్రంలో బ్రష్టచార్ రాష్ట్ర సమితి గద్దె దింపాలని బిజెపి బళ్లారి ఎమ్మెల్సీ సతీష్ యాచి రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ తాండూర్ పట్టణ అధ్యక్షులు గొర్రెపల్లి సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రవాస్ యోజనలో భాగంగా  ఎంపిటి ఫంక్షన్…

మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి ఘనస్వాగతం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ(సిడబ్ల్యూసీ) ప్రత్యేక అహ్వానితుడిగా నియమితులైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి ఢిల్లీ నుండి విమానంలో శంషాబాద్ ఎయిర్పోట్ కు చేరుకున్న సందర్భంగా శుక్రవారం యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణానాయక్ ఘనంగా స్వాగతం పలికారు. వంశీకు శాలువాలతో…

భక్తిశ్రద్ధలతో  వరలక్ష్మీ వ్రతాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా ఆమనగల్లు పట్టణంలోని శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి సేవాసమితి ఆమనగల్ వారి ఆధ్వర్యంలో సత్యసాయి మందిరంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ దొంతు శ్రీనివాస్, దొంతు విశ్వనాథం, దొంత…

కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ కు దరఖాస్తు చేసుకున్న ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : కల్వకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం కడ్తాల్ మండలం, మైసిగండి గ్రామానికి చెందిన టిపిసిసి సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి టీపీసీసీ ప్రతినిధి  కి దరఖాస్తు ఫారాలను అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…

టిప్పర్ ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై మేడిగడ్డ తాండ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం టిప్పర్ ఢీకొన్న సంఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. దీనికి సంబంధించి ఆమనగల్ ఎస్సై బలరాం నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆమునగల్ మున్సిపాలిటీలోని గుర్రం గుట్ట కాలనికి…

ముదిరాజ్ లకు రాజ్యాధికారం ఇవ్వకపోతే పార్టీలను బొందపెడతాం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: రాష్ట్రంలో ఏ పార్టీ అయిన ఎమ్మెల్యే అభ్యర్థి లిస్టులో ముదిరాజ్ లకు 18 సీట్లు కేటాయించాలని, ముదిరాజ్ లకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వకపోతే రాజకీయ పార్టీలను బొంద పెట్టేందుకు ముదిరాజ్ సమాజం సిద్ధంగా ఉందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తనయుడు కాసాని వీరేశ్…