NEWS

NEWS

శ్రీనివాస కాలనీ లోని మంచినీటి పైప్ లైన్ కోసం కొనసాగుతున్న పోరాటం

వనస్థలిపురం ప్రజాతంత్ర 28 ఆగష్టు: బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీనివాస కాలనీలో నిలిపివేసిన మంచినీటి పైప్లైన్ పనులను వెంటనే ప్రారంభించాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి  మరియు బి యన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి  మనసురాబాద్ కార్పొరేటర్ కొప్పుల…

విదేశీ విద్యకు సహకారం : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటిఆర్

హయత్ నగర్ , ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : తెలంగాణకు చెందిన విద్యార్థులకు విదేశాలలో  విద్యనభ్యసించేందుకు తమ ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కె. తారక రామారావు అన్నారని దిల్ సుఖ్ నగర్ లోని వీసా 9 కార్యాలయం ఎండి సాయికుమార్ మేడి ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికాలోని చికాగోలో…

ఆటోలో మరిచిన 240 గ్రాముల బంగారాన్ని అప్పగించిన వరంగల్ ట్రాఫిక్ పోలీసులు

సుబేదారి ప్రజాతంత్ర ఆగస్ట్ 27: ఆటోలో మర్చిపోయిన సూమారు 12 లక్షల రూపాయల విలువగల 240 గ్రాముల బంగారు అభరణాలు వున్న బ్యాగును నిమిషాల వ్యవధిలో గుర్తించి తిరిగి బాధిత మహిళకు వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం అప్పగించారు. ఈ సంఘటన సంబంధించి ట్రాఫిక్ ఏసిపి భోజరాజు వివరాలను వెల్లడిస్తూ గత రాత్రి కాశిబుగ్గ, ఇందిరమ్మ…

సింగిల్ డిజిట్ కు ప్రయత్నించండి… అమిత్ షా కు హరీష్ రావు కౌంటర్

మంత్రి హరీశ్ రావు ట్వీట్ మాకు నూకలు చెల్లడం కాదు..తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి…అని మంత్రి హరీష్ రావు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసారు. బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా…

బీజేపీ అధికారం లోకి వొస్తుంది..

 ఖమ్మం ‘ రైతు గోస – బీజేపీ భరోసా’ బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి.. మోదీ ని మరోసారి ప్రధానమంత్రిని చేయాలంటే.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి..అని బీజేపీ అగ్ర నాయకుడు,కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.ఖమ్మం లో ఆదివారం రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన…

పాత్రికేయుల పోరాటానికి పౌర సమాజం మద్దతు

మీడియా స్వేచ్ఛ పరిరక్షణకు పలువురు వక్తల పిలుపు పట్నాలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు  ప్రారంభం పట్నా, ఆగస్ట్ 26 :  ‌పత్రికాస్వేచ్ఛ పరిరక్షణ కోసం పాత్రికేయులు సాగించే పోరాటానికి దేశంలోని అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని, పత్రికాస్వేచ్ఛ తోనే ప్రజాస్వామ్య మనుగడ ముడిపడి ఉన్నదనీ, పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌ (ఐజేయూ)…

విభజన హామీలను తుంగలో తొక్కిన కేంద్రం ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌విభజన జరిగి దశాబ్దం కావస్తోంది. విభజన హామీలు అన్నీ అలాగే ఉన్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ విభజన ప్రక్రియ సక్రమంగా చేయలేదనీ .. తల్లినిబిడ్డను వేరు చేశారని ఆ తరవాత మోదీ అన్నారు. ఎవరు అధికారంలోకి వొచ్చినా సమస్యలు మాత్రం గట్టెక్కలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచ ందంగా ఉంది. విభజనకు ముందుతో…

ద్రౌపది వస్త్రాపహరణం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి అప్పుడుకర్ణుడు ఈ విధంగా అన్నాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యవంటి పెద్దలూ, గాంధారీ దృతరాష్ట్రులున్న ఈ సభలో ధర్మ నిర్ణయానికి దిగడం దుస్సాహసం. ధర్మరాజు పందెం కాస్తున్నప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. ఆమె అయిదుగురి భార్య. పతివ్రత ఎలా అవుతుంది? అలాంటి వనితను ‘బంధకి’ అనాలి. బంధకిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సభకు…

‌జాతీయ అవార్డు విజేతలకు సీఎం కేసీఆర్‌ అభినందనలు

హైదరాబాద్‌, ఆగస్ట్ 26: ‌తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌హర్షం వ్యక్తంచేశారు. విజేతలకు అభినందనలు తెలిపారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించిన అల్లుఅర్జున్‌ను సీఎం కేసీఆర్‌ అభినందించారు. తొలిసారిగా తెలుగు నటుడికి బెస్ట్ ‌యాక్టర్‌ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ…

భారత్‌ ‌ప్రపంచానికి దిక్సూచి

• ఆగస్ట్ 23‌ను జాతీయ అంతరిక్ష దినోత్సవం • విక్రమ్‌ ‌దిగిన ప్రదేశాకి శివ్‌ ‌శక్తి పాయింట్‌గా నామకరణం • ప్రజ్ఞాన్‌ ‌పాదముద్రల ప్రాంతానికి తిరంగాగా గుర్తింపు • విదేశీ పర్యటన నుంచి నేరుగా ఇస్రో చేరిక • శాస్త్రవేత్లకు అభినందనలు, ప్రశంసలు • చంద్రాయన్‌ ‌శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ ప్రశంసలు బెంగళూరు,ఆగస్ట్26 : ‌చంద్రయాన్‌-3…