NEWS

NEWS

సిసిరోడ్లువేశారు డ్రైనేజీ పైకప్పును వేయడం మరిచారు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 16 :  ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదివ వార్డులో టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో రూ. 80 లక్షల వ్యయంతో కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో సిసిరోడ్లు నిర్మించారు… విద్యా నగర్ కాలనీ ప్రవేశపు దారిలో ఉన్న డ్రైనేజీ పై కప్పు వేయడం మరవడంతో విద్యానగర్ కాలనీ వాసులు తీవ్ర…

విజయభేరి సభకు ఇబ్రహీంపట్నం నుండి వేలాదిగా తరలివచ్చి సోనియా సభను విజయవంతం చేయాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 16 : ఈసి.శేఖర్ గౌడ్ (మామ) తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు వేదిరే యోగేందర్ రెడ్డిలు ప్రజాతంత్రతో  మాట్లాడుతూ, తుక్కుగూడ విజయభేరి సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో శ్రీనగర్ కాలనీ వద్ద నిర్వహించే విజయభేరి బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున…

అద్భుతమైన పూలవనం నిర్మిస్తా డాక్టర్ సుధీర్ రెడ్డి

మనసాపురం ప్రజాతంత్ర సెప్టెంబర్ 16: మాన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఆటోనగర్ యందు సుమారు రెండుకోట్ల ఎనబై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ఎత్తుపల్లాలు సరిగ్గా చూసుకొని పనులు ప్రారంభం చేయాలని ఆదేశించారు.నియోజకవర్గ…

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ సాక్షిగా సెప్టెంబర్ 17న విజయభేరి విజయవంతం చేద్దాం

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 16 :  తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియామ్మకు అండగా ప్రతి ఒక్కరూ నిలబడాలనీ టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆమనగల్లులో కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూమొదటి  విజయభేరీ సభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17న తుక్కుగూడలో విజయభేరిని విజయవంతం…

అంగన్వాడీ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: అంగన్వాడి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.గత 6 రోజులుగా జరుగుతున్న అంగన్వాడీ సమ్మె ను సందర్శించి,సంఘీ భావం ప్రకటించారు. ఈ సందర్భంగా పాండు రంగా రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ సమ్మె డిమాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో వుందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…

ముఖ్యమంత్రి కాన్వాయ్ ను అడ్డుకోబోయిన బీజేవైఎం నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం,వివక్ష చూపుతోందని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీకేజీలో  ఉన్న పెద్దలను ప్రభుత్వం వదిలేస్తుందని ఆరోపిస్తూ.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమనగల్లు మీదుగా నాగర్ కర్నూలు జిల్లా నార్లాపూర్ వద్ద పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు…

పేదల పక్షపాతి కేసీఆర్  దేవి రవీందర్

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని రైతుబందు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవి రవీందర్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లాకుకునూరుపల్లి మండలం  మెదనీపూర్ గ్రామ సర్పంచ్ తాడెం దశరథం, బిఆర్ఎస్ సీనియర్ నాయకుదు రమేష్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవి…

ముఖ్యమంత్రి కెసిఆర్ నీలం మధుకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడం దుర్మార్గం

బొల్లారంలో కదం తొక్కిన బీసీలు, సబ్బండ వర్గాలు నీలం మధుకు సంపూర్ణ మద్దతు ఇప్పటికైనా పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ లేదంటే ఇండిపెండెంట్ గా నిలబెట్టి గెలిపించుకుంటామని హెచ్చరిక పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీసీలు, సబ్బండ వర్గాలు కదం తొక్కారు. బహుజన వర్గాల నాయకుడు నీలం మధు ముదిరాజ్…

వినాయక మండపాన్ని ప్రారంభించిన తుమ్మల పాండురంగారెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు రూప శ్రీ కౌంటిలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందించిన ఐదు లక్షల రూపాయల విరాళంతో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని శనివారం అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

టీసీసీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఇంజనీర్ల దినోత్సవం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : జాతీయ ఇంజనీర్ల దినోత్సవం పురస్కరించుకొని గత 33 సం.లుగా సివిల్ ఇంజనీరింగ్ రంగంలో అపార సేవలు అందిస్తున్న ప్రముఖ ఇంజనీరింగ్, ఉపాధ్యాయులు, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పుప్పాల అనిల్ కుమార్ కు అనురాగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఉస్మానియా…