NEWS

NEWS

ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బోల్తా..విద్యార్థులకు తీవ్ర గాయాలు

  60 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు..   వైద్యం నిమిత్తం భద్రాచలం హాస్పిటల్ కు తరలింపు. భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 02 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఉన్న కేఎల్ఆర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు మణుగూరు నుండి పాల్వంచకు వెళ్తూ మొండికుంట సమీపంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటన…

కృష్ణ బిలం

మిత్రుడి కోసం కొన్ని వాక్యాలెప్పుడూ యెదురుచూస్తూ వుంటాయి సముద్ర తీరంలో అలల అరల్లో నింపుకున్న కొన్ని జ్ఞాపకాలు   రాత్రి చెప్పుకున్న వింతైన మాటలూ యీ ప్రపంచానికి నువ్వు చెప్పాలనుకున్న నీ అస్థిత్వము అన్నీ అద్భుతాలే నాకు   యీ విశ్వం గురించి నీ ఆలోచనలు స్థానభ్రంశం చెంది నాదాకా చేరిన క్షణాలు నాకింకా గుర్తే…

ముత్తెమంత లొల్లి

‘ప్లీజ్ లైట్ ఆఫ్ చెయ్యొద్దు.’ అన్నాడు ఆ శోభనపు పెళ్ళికొడుకు. ‘నీకు సిగ్గులేదు’ అంది శోభనపు పెళ్ళికూతురు, పడాల్సినంత సిగ్గు పడకుండానే. ఇద్దర్నీ ఆ గదిలో బంధించాక వాళ్ళు చాలా కబుర్లు పంచుకున్నారు, పాలూ పళ్ళూ కూడా. అబ్బాయి వయసు ఆత్రం- అమ్మాయి మీద వాలిపోయేలా నెట్టేస్తుంటే, కుదురుగా కూర్చోలేకపోయాడు. అమ్మాయి మాత్రం ఆత్రాన్ని అదుపులోపెట్టి,…

మానవాళిని నిలబెట్టే ఏకైక గీతం

“ప్రేమ మనిషి హృదయాన్ని శాశ్వతగీతంగా మలుస్తుంది”, “ప్రేమ అనేది గాలిలాంటిది కనిపించదు కానీ నిలబెడుతుంది”, “ప్రేమలో మాటలకన్నా మౌనం ఎక్కువ చెబుతుంది” ఇలాంటి ఎన్నో ప్రేమభావనల్ని ఆలోచనల్ని తన ‘Ode to Love’ లో ప్రసిద్ధకవి కె. శివారెడ్డి మనముందు పరుస్తారు. “Ode to Love” లేదా “ప్రేమగీతం” అనేది ఆయన తన కవిత్వంలో చేసిన…

కూకేటి పాము

మత్తు మందు జల్లి నొప్పిలేని గాయం చేసి పానాల గుత్త కూకేటి పాము కాటికి కట్టెలు పేర్చుతున్నది   జిడ్డుకాయ పట్టిన పెదాలతో పొగ జుర్రుకుంటున్న యువత కార్జాలు పొగజూరి ఆవిరి పీల్చుతూ తమ ఆయువుకు తిలోదకాలు వదులుతున్నది   మెత్తటి దవడల్లో సుతిమెత్తని మెదళ్లలో మశిలా పూశి కారు చీకటిలో  జోరు షికారు చేస్తూ…

ప్రజాస్వామ్యం – ప్రశ్నార్థకంలో భవిష్యత్తు

ఇరవై ఒకటవ శతాబ్దం రెండో దశాబ్దం చివరికి వచ్చేసరికి, ప్రజాస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు “ప్రజల పాలన”గా కీర్తించబడిన ప్రజాస్వామ్య వ్యవస్థలు, నేడు అధికార కేంద్రీకరణ, అసహనం, నియంత్రణ రాజకీయాల మధ్య నలిగిపోతున్నాయి. 2025 నాటికి ఈ సంక్షోభం మరింత బహిరంగంగా బయటపడింది.   ప్రజల నిరసనలు – అసంతృప్తికి అద్దం ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజలు…

2025: ప్రపంచ చరిత్రలో మరో మలుపు

“2025 సంవత్సరం ప్రపంచానికి ఒక హెచ్చరికగా నిలిచింది. శాంతి, సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి విలువలు కాపాడుకోకపోతే భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుందనే సంకేతాలను ఈ సంవత్సరం ఇచ్చింది. దేశాలు పరస్పర సహకారం, మానవతా దృక్పథంతో ముందుకు సాగితేనే ప్రపంచం నిలదొక్కుకోగలదని 2025 మనకు నేర్పిన కఠినమైన పాఠం..2025లో చోటుచేసుకున్న  పరిస్థితులు ప్రజాస్వామ్య భవిష్యత్తుపై గంభీర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యం కేవలం వోటు వేయడం మాత్రమే కాదు..…

ఏఏఓయూ కార్యనిర్వాహక సభ్యుడిగా వీసీ డా.చక్రపాణి

 ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓపెన్ యూనివర్సిటీస్ (ఏఏఓయూ) కార్యనిర్వాహక సభ్యులుగా డా.బి.ఆర్. అంబేడ్కర్  సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఎంపికయ్యారు. 2026-2028 కాలానికి కార్యనిర్వాహక సభ్యులుగా ఘంటా చక్రపాణి ని నియమిస్తూ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓపెన్ యూనివర్సిటీస్ సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ రహమ్మత్ బుదిమాన్ అధికారిక సమాచారాన్ని పంపించారు. ఆసియా ఖండంలోని…

కాంగ్రెస్ ప్రభుత్వం నిష్క్రియతత్వం రాష్ట్ర ప్రయోజనాలకు ప్రమాదం

## తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కేసీఆర్ స్వరం ### అధికార కాంగ్రెస్‌పై విమర్శలు, బీఆర్‌ఎస్ పునర్వ్యవస్థీకరణపై స్పష్టత బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదివారం   హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా స్పందించారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని,…

“గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్..” బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ – గ్రామీణ్’ (VB-G RAM G) బిల్లు – 2025 కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దాదాపు రెండు దశాబ్దాల కాలంగా అమల్లో ఉన్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ (MGNREGA…