బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా వుండాలి

– 2025-26 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలి – రాజీవ్ యువ వికాస పథకానికి రూ. 6,250 కోట్లు సబ్సిడీ -రూ.21వేల కోట్ల రైతు రుణమాఫీ మొత్తం బ్యాంకుల్లో జమ – ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే ఆ సమాజం, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, కాబట్టి బ్యాంకింగ్…









